Home Search
ఊరేగింపు - search results
If you're not happy with the results, please do another search
గుజరాత్లో 150 మందితో మతపరమైన ఊరేగింపు
నిర్వాహకులపై పోలీసుల కేసు నమోదు
న్యూఢిల్లీ: గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో కరోనా వైరస్ నిబంధనలకు వ్యతిరేకంగా మతపరమైన ఊరేగింపు నిర్వహించినందుకు ఆ కార్యక్రమ నిర్వాహకులు ఇద్దరితోపాటు ఒక డిస్క్ జాకీ(డిజె)పై పోలీసులు కేసు నమోదు...
ఘటాల ఊరేగింపును ప్రారంభించిన మంత్రి తలసాని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం ఆషాడ బోనాల సందర్భంగా లోయర్ ట్యాంక్ బండ్ లోని కట్టమైసమ్మ...
పెళ్లి ఊరేగింపులో యువకుడి హత్య
జగిత్యాల: పెళ్లి ఊరేగింపులో ఓ యువకుడిని హత్య చేసి సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం బీమారంలో గ్రామంలో చోటుచేసుకుంది. బీమారం గ్రామానికి చెందిన ఓ యువకుడి పెళ్లి గురువారం ఉదయం జరిగింది....
వివాహేతర సంబంధం… నగ్నంగా ఊరేగింపు
జకార్తా: ఓ యువతి యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఊరిలో నగ్నంగా ఊరేగించిన సంఘటన ఇండోనేషియాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఇండోనేషియాలో పెళ్లి కాక ముందు శృంగారంలో పాల్గొంటే శిక్షలు...
వివాహేతర సంబంధం.. గుండు కొట్టించి.. చెప్పుల దండ మెడలో వేసి.. ఊరేగింపు
జైపూర్: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిపై దాడి చేసి.. గుండు కొట్టించి... సగం మీసాలు తీసేసి.. చెప్పుల దండ మెడలో వేసి ఊరేగించిన సంఘటన రాజస్థాన్లోని ఉదయ్ పూర్ ప్రాంతం రాజ్సమంద్...
లక్నో స్థానం నుంచి రాజ్నాథ్ సింగ్ నామినేషన్ దాఖలు
లక్నో: బిజెపి సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ సోమవారం లక్నో లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కేంద్ర...
ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని...
దేవుని పేరుతో ఓట్లు దేవునిపై ఒట్లు
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో తెలంగాణ ఆగమైంది. బీజేపీ తప్ప కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ బ్రహ్మాండంగా ఉండేదని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. భువనగిరి పార్లమెంట్...
వైభవంగా ముగిసిన శ్రీ కోదండరామ స్వామివారి తెప్పోత్సవాలు
తిరుపతి: తిరుపతి శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్లకు స్నపన...
కేజ్రీవాల్కు జైలులో ఇన్సులిన్
టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బ్లడ్ సుగర్ లెవల్స్ హెచ్చుగా ఉండడంతో ఆయనకు తక్కువ డోసేజ్తో ఇన్సులిన్ ఇచ్చినట్లు తీహార్ జైలు అధికారులు మంగళవారం తెలిపారు. కాగా..ఆంజనేయ...
నామినేషన్లను దాఖలు చేసిన కిషన్ రెడ్డి, ఓవైసీ
హైదరాబాద్: తెలంగాణ బిజెపి చీఫ్ జి. కిషన్ రెడ్డి, మజ్లీస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం లోక్ సభ ఎన్నికలకు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మే 13న వారి స్థానాల్లో లోక్...
మా కులం వాళ్లను ఇప్పటికీ గుళ్లలోకి అనుమతించడంలేదు: ఖర్గే
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికీ ఎస్సీలు వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. షెడ్యూల్ కులం, షెడ్యూల్ ట్రయిబ్ అయినందుకు బిజెపి ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్,...
ఎంఎల్ఎ రాజాసింగ్పై కేసు నమోదు
గోషామహల్ ఎంఎల్ఎ, బిజెపి నేత టి. రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై అఫ్జల్ గంజ్ పోలీసులు కేసు పెట్టారు. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్...
రామ నవమి ఘర్షణలు ‘ప్రీప్లాన్డ్’ : మమతా బెనర్జీ
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ జిల్లాలో జరిగిన శ్రీరామ నవమి ఘర్షణలు బిజెపి రెచ్చగొట్టినవేనని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. పైగా ఆ ఘర్షణలు ‘ప్రీప్లాన్ఢ్’ గా రూపొందించనవేనని...
అల్లర్లు సృష్టించేందుకు బిజెపి కుట్ర: మమతా
కోల్కతా : రామ నవమి సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు పథకాలు పన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం ఆరోపించారు. నిరుడు రాష్ట్రంలో రామ నవమి...
అంబేడ్కర్ ‘జపం’ ఆంతర్యం ఏమిటి?
దేశంలో ఎక్కడ చూసినా అంబేడ్కర్ పేరు నేడు వినిపిస్తున్నది. అయితే వినిపించే వారెవరనుకున్నారు? భారతీయ జనతా పార్టీ అంబేడ్కర్ను భుజాన వేసుకొని మోస్తున్నది. అంబేడ్కర్ను తెగ పొగిడేస్తున్నారు. అన్ని పార్టీలు, అందరు రాజకీయవాదులు...
అమెరికాలో బిడ్డకు జన్మనిస్తూ హైదరాబాద్ మహిళ మృతి
అంత్యక్రియల సాయం కోసం భర్త వినతి
న్యూజెర్సీ: చదువు, ఉద్యోగం, వ్యాపారం తదితర కారణాలతో ఎంతో మంది విదేశాల్లో స్థిరపడుతుంటారు. అక్కడ వారు పడే ఇబ్బందులు ఇంతా అంతా కావు. విదేశాల్లో మరణించే వారి...
హిట్లర్ను ప్రశ్నించిన పోప్ పక్షపాతం
నాజీ జర్మనీ క్రైస్తవాధిక్య దేశం. ఆరేళ్ళ హిట్లర్ పాలన తర్వాతి 1939 జనగణనలో 54% ప్రొటెస్స్ట్టాంట్లు, 40% కాథలిక్కులు, 3.5% సృష్టికర్తను నమ్మేవారు, 1.5% నాస్తికులు, 1% ఇతరులు. హిట్లర్ మైనారిటీ మతాలను...
తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు
మొదటిరోజు శ్రీ సీతారామలక్ష్మణులు తెప్పపై విహారం
తిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు బుధవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి...