Saturday, May 11, 2024

పెళ్లి ఊరేగింపులో యువకుడి హత్య

- Advertisement -
- Advertisement -

 

జగిత్యాల: పెళ్లి ఊరేగింపులో ఓ యువకుడిని హత్య చేసి సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం బీమారంలో గ్రామంలో చోటుచేసుకుంది. బీమారం గ్రామానికి చెందిన ఓ యువకుడి పెళ్లి గురువారం ఉదయం జరిగింది. సాయంత్రం ఊరేగిస్తుండగా గొడవ జరిగింది. గొడవ పెద్దదిగా మారడంతో పూదరి లక్ష్మణ్ అనే యువకుడిని హత్య చేశారు. లక్ష్మణ్ తో పాటు మరో ముగ్గురు యవకులు ఊరేగింపులో పాల్గొన్నారు. పథకం ప్రకారమే ముగ్గురు యువకులు లక్ష్మణ్ కత్తితో పొడిచి చంపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News