Home Search
ఎన్నికలపై - search results
If you're not happy with the results, please do another search
ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బుధవారం క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని సిఎం జగన్ స్పష్టం చేశారు. బుధవారం ఎపి కేబినేట్ భేటీలో సిఎం...
ఎన్నికలపై ఎలాంటి ఆదేశాలివ్వలేంః హైకోర్టు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంజి ఎన్నికలపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు బుధవారం నాడు స్పష్టం చేసింది. గ్రేటర్ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది....
ఎన్నికలపై అంచనాలు ప్రచురించొద్దు
పత్రికలకు ప్రెస్ కౌన్సిల్ సూచన
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఎన్నికలపై నిషేధిత కాలంలో ఎలాంటి అంచనాలు ప్రచురించ వద్దని పత్రికలకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచించింది. భారత ఎన్నికల కమిషన్ నుంచి అందుకున్న...
డిసిసిబి ఎన్నికలపై టిఆర్ఎస్ నజర్
ప్రగతిభవన్లో ఆశావహుల జాబితాను పరిశీలించిన మంత్రి కెటిఆర్
ఆశావహులు పార్టీకి చేసిన సేవలను, సామాజిక నేపథ్యం వగైరా సమాచారాన్ని అందించాలని ఆదేశం
చైర్మన్ పదవులకు అభ్యర్థులను సిఎం కెసిఆర్ ఖరారు చేస్తారని ప్రకటన
హైదరాబాద్ మినహా...
ఎపిలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం స్టే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్టే విధించింది. యాభై శాతాన్ని మించి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీనికి...
మున్సిపల్ ఎన్నికలపై విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్: తెలంగాణ మునిసిపల్ ఎన్నికలపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. రేపు సాయంత్రం వరకు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్ను న్యాయస్థానం ఆదేశించింది. మునిసిపల్ నోటిఫికేషన్ లో నిబంధనలను పాటించలేదని...
8లోగా అందరికీ రైతుభరోసా
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : ఈనెల 8లోగా రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసాను అందిస్తామని ఒకవేళ ఇవ్వని పక్షంలో హైదరాబాద్లోని అమరవీరుల స్థ్ధూపం వ ద్ద తన ముక్కును నేలకు రాసి క్షమాపణ...
ఇంత దారుణమైన మాటలా!
ఒక ప్రధానమంత్రి ఇంత దారుణంగా, ఇంత హీనంగా మాట్లాడగలరని ఊహించడం కూడా కష్టంగా ఉంది. ఆయన, భారత దేశం మొత్తం ప్రపంచ ప్రజాస్వామ్యాలకే మాతృక అని చాటి చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద...
రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణకు పోరు
లోక్సభ ఎన్నికలపై ఖర్గే
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ శుక్రవారం జరిగింది. ఓటర్లు జాగరూకతతో వోట్లు వేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పిలుపు ఇచ్చారు. ఆర్థిక సాధికారత, సమానావకాశాల...
కంటోన్మెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి నివేదిత!
రోడ్డు ప్రమాదంలో మరణించిన లాస్యనందిత
సోదరికే టికెట్ ఖరారు ఉగాది తరువాత
అధికారిక ప్రకటన ముఖ్యులతో కెసిఆర్ భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : కంటోన్మెంట్ బిఆర్ఎస్ అభ్యర్థిగా లా స్య నందిత సోదరి...
ఎంఎల్సి ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా
ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. లోక్సభ ఎన్నికల కోడ్ అమలుల్లో ఉండటంలో మంగళవారం జరగాల్సిన కౌంటింగ్ జూన్ 2వ తేదీకి వాయిదా...
డీప్ ఫేక్ వీడియోలపై అభ్యర్థుల్లో కలవరం
డీప్ ఫేక్ వీడియోలపై అభ్యర్థుల్లో కలవరం
వాయిస్ క్లోనింగ్పై ఆందోళన
సోషల్ మీడియాపై డేగ కన్ను
ఎన్నికల వేళ.. భయపెడుతున్న ఎఐ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు తాయిలాల వర్షం కురిపిస్తుండగా...
హైదరాబాద్లో రూ.25లక్షల నగదు సీజ్
పార్లమెంట్ ఎన్నికల తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుకున్నారు. వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో వాహనాల్లో తరలిస్తున్న రూ.25,66,380 రూపాయల నగదు, 56, 39,223 రూపాయల...
జెఎన్యు గుణ‘పాఠం’
ప్రస్తుత ఎన్నికల్లో 400కు పైగా లోక్సభ సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ నిత్యం ప్రచారం చేస్తున్నా క్షేత్ర స్థాయి వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. నాలుగైదు సీట్లకు మించి...
13న చేవెళ్లలో కెసిఆర్ బహిరంగసభ
మనతెలంగాణ/హైదరాబాద్ : అధికారం, ఆస్తుల కోసమే ఎంపి రంజిత్ రెడ్డి బిఆర్ఎస్ను విడిచి ద్రోహం చేశారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. కవితపైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోదాల పేరుతో...
8 సీట్లపై ఉత్కంఠ
కాంగ్రెస్ ఆశావహుల్లో టెన్షన్..టెన్షన్
రేపు లేదా ఎల్లుండి కాంగ్రెస్ పెండింగ్ జాబితా
కేడర్లో సమన్వయానికి సిఎం రేవంత్,
ఇంచార్జి దీపాదాస్ మున్షీ వరుస సమీక్షలు
అసమ్మతి తలెత్తకుండా ఏకాభిప్రాయానికి
యత్నాలు భువనగిరి, ఖమ్మం, వరంగల్
తదితర స్థానాలపై...
డబుల్ రేస్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండడం తో రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో ఆయా పార్టీల నాయకత్వం పూర్తిగా పార్లమెంటు ఎన్నికలపైనే దృష్టి...
జమిలికి జై
కేంద్రానికి కోవింద్ కమిట్ సిఫార్సు
న్యూఢిల్లీ: ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలోని అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటయి న ఉన్నతస్థాయి కమిటీ...
కేంద్రం ముందు మరో సవాలు
దేశంలోని లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికల జరపాలన్న ప్రతిపాదనపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన 15 పార్టీలతో పాటు ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకున్న మాజీ అధికారులు, సీనియర్...
తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్,బిఆర్ఎస్,మజ్లిస్ పార్టీల ఏజెండా ఒకటే
ఎంఐఎం చేతిలో కాంగ్రెస్,బిఆర్ఎస్లు కీలుబొమ్మలు
కుటుంబ పార్టీలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది జరగదు
కాంగ్రెస్ హయాంలోనే అనేక కుంభకోణాలు, అవినీతి
కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారం చేపట్టబోతుంది
తెలంగాణ ప్రజలకు 12 సీట్లలో...