Home Search
ఎయిర్ టెల్ - search results
If you're not happy with the results, please do another search
ఇన్వెస్ట్ ఇండియా, ఎయిర్టెల్ మధ్య డీల్
న్యూఢిల్లీ : ఇన్వెస్ట్ ఇండియా భాగస్వామ్యంతో స్టార్టప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను భారతీ ఎయిర్టెల్ ప్రారంభించింది. 5జి, ఐఒటి, క్లౌడ్ కమ్యూనికేషన్స్, డిజిటల్ అడ్వర్టైజింగ్, డిజిటల్ ఎంటర్టైన్మెంట్లకు పరిష్కరణలను ప్రదర్శించేందుకు ప్రారంభ దశ భారతీయ...
మొబైల్ టారీఫ్లు పెంచబోతున్న ఎయిర్టెల్
నవంబర్ 26 నుంచి 20-25 శాతం పెరుగనున్న ప్రీపెయిడ్ రేట్లు
న్యూఢిల్లీ: భారత్లో త్వరలో 5జి నెట్వర్క్ రానున్నది. దానిలో కాలుమోపడానికి ఎయిర్టెల్ ప్రయత్నిస్తోంది. అయితే అందుకు తగినంత ధనాన్ని సమీకరించుకోడానికి ఇప్పుడున్న మొబైల్...
13 శాతం పెరిగిన ఎయిర్టెల్ లాభం
న్యూఢిల్లీ : దేశీయ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ సెప్టెంబర్ త్రైమాసికంలో రాణించింది. క్యూ2(జూలైసెప్టెంబర్)లో కంపెనీ నికర లాభం రూ.1,134 కోట్లు వచ్చింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీకి నికర నష్టం రూ.763...
5జిలో తొలి క్లౌడ్ గేమింగ్ ప్రదర్శించిన ఎయిర్టెల్
న్యూఢిల్లీ: దేశంలో 5జి విభాగంలో మొదటిసారిగా క్లౌడింగ్ సెషన్ను విజయవంతంగా నిర్వహించామని ఎయిర్టెల్ ప్రకటించింది. మానెసర్ (గుర్గావ్)లోని టెలి కమ్యూనికేషన్స్ శాఖ మంజూరు చేసిన స్పెక్ట్రం వినియోగించుకుని నిర్వహిస్తున్న 5జి పరీక్షల్లో భాగంగా...
ఎయిర్టెల్కు కరోనా ఎఫెక్ట్
జూన్ త్రైమాసికంలో 63 శాతం నష్టం
న్యూఢిల్లీ : టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ ఇంకా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. జూన్ ముగింపు నాటి త్రైమాసిక ఫలితాల్లో తంపెనీ నికర లాభం రూ.283 కోట్లతో 63...
చేతులు కలిపిన ఎయిర్టెల్, ఇంటెల్
ముంబై : భారతదేశంలో 5జి నెట్వర్క్ అభివృద్ధి కోసం భారతీ ఎయిర్టెల్ ఇంటెల్తో కలిసి పనిచేయనుంది. విర్యాన్/ ఒర్యాన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం ద్వారా 5జి నెట్వర్క్ అభివృద్ధి కోసం ఇరు సంస్థలు...
ఎయిర్టెల్ ఉచిత ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్
హైదరాబాద్: ఎయిర్టెల్ కస్టమర్లకు కొత్త ఆఫర్ ప్రకటించింది. 5.5 కోట్ల మంది తక్కువ ఆదాయ వినియోగదారులకు రూ .49 రీఛార్జ్ ప్యాక్ను ఉచితంగా అందిస్తున్నట్లు భారతి ఎయిర్టెల్ ప్రకటించింది. అదనంగా, రూ .79...
5.5కోట్ల మంది కస్టమర్లకు ఎయిర్టెల్ బంపర్ ఆఫర్..
న్యూఢిల్లీ: కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తమ నెట్ వర్క్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తక్కువ ఆదాయంతో రీచార్జ్ చేయించుకోలేకపోతున్న తమ వినియోగదారులకు ఒకసారి...
ఎయిర్టెల్ సిమ్ కార్డుల హోమ్ డెలివరీ
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్, లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలందరు ఇళ్లకే పరిమితం కావడంతో ఎయిర్టెల్ వినియోగదారులకు సిమ్ కార్డులను హోమ్ డెలివరీ...
ఎయిర్టెల్లో 5 శాతం వాటా
న్యూఢిల్లీ: భారతీయ టెలికాం రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తున్నాయి. గత రెండు నెలల్లో రిలయన్స్ జియోలోకి రూ.70 వేల కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులు వచ్చాయి. తాజాగా ఎయిర్టెల్లో కూడా అమెజాన్ భారీగా పెట్టుబడులు...
నిధులు సేకరించనున్న భారతీ ఎయిర్టెల్
ఈక్విటీ, డెట్ మార్గంలో 3 బిలియన్ డాలర్లు
నిధులు సేకరించనున్న భారతీ ఎయిర్టెల్
న్యూఢిల్లీ: ఈక్విటీల రూపంలో 2 బిలియన్ డాలర్లు, డెట్ మార్గంలో మరో 1 బిలియన్ డాలర్లు సేకరించడానికి భారతీ ఎయిర్టెల్ వాటాదారులు...
వారం పాటు ఇజ్రాయెల్కు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు
టెల్ అవీవ్ : హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య సాగుతున్న భీకర పోరులో దక్షిణ ఇజ్రాయెల్తోపాటు గాజాలో వందలాది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. పదులకొద్ది మిలిటెంట్లను అదుపు...
8 పట్టణాల్లో జియో ఎయిర్ఫైబర్
న్యూఢిల్లీ : గణేష్ చతుర్థి సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎనిమిది పట్టణాల్లో జియో ఎయిర్ఫైబర్ను ప్రారంభించింది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, ముంబై, పుణె వంటి పట్టణాల్లో ఈ సేవలు...
హైదరాబాద్లో నూతన కార్ కేర్స్టూడియోలు ప్రారంభించిన టర్టెల్ వ్యాక్స్
హైదరాబాద్: చికాగో కేంద్రంగా కార్ కేర్ సేవలనందిస్తున్న, అవార్డులు గెలుచుకున్న కంపెనీ టర్టెల్ వ్యాక్స్, ఇంక్ నేడు తమ మూడు సరికొత్త కో బ్రాండెడ్ కార్ కేర్ స్టూడియోలను హైదరాబాద్లో జెనెక్స్, ఎక్స్ప్లోడర్,...
సింగపూర్ ఛాంగీ ఎయిర్పోర్టు నెంబరు 1
లండన్ : ప్రపంచస్థాయిలో అత్యుత్తమ విమానాశ్రయంగా సింగపూర్లోని చాంగీ ఎయిర్పోర్టు నిలిచింది. ఇప్పటివరకూ రెండేళ్లుగా ఈ టాప్ ఒన్ స్థానంలో ఉన్న దోహా హమాద్ ఎయిర్పోర్టు ఈసారి రెండో స్థానంలోకివెళ్లింది. 2023 సంవత్సరానికి...
2022లో స్టెల్త్ ఫైటర్ ప్రాజెక్ట్ ఆరంభం
న్యూఢిల్లీ: మేడ్ ఇన్ ఇండియా స్టెల్త్ ఫైటర్ ప్రాజెక్ట్ను 2022న భారత్ ప్రారంభించబోతున్నది. ఈ ప్రాజెక్టు కింద ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలను తయారుచేస్తారు. ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ లేక అడ్వాన్స్డ్ మీడియం...
మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలత కారణంగా మన మార్కెట్లూ రాణించాయి. సెన్సెక్స్ 89.83 పాయింట్లు లేక 0.12 శాతం పెరిగి 73738.45...
పెట్టుబడుల పొలికేక దావోస్
నేటి నుంచి ప్రతిష్ఠాత్మక సదస్సు...సిఎం రేవంత్ బృందం పయనం
70మందికి పైగా పారిశ్రామికవేత్తలతో భేటీ
అంతర్జాతీయ కంపెనీల సిఇఒలతో సమావేశాలు
కీలక రంగాల్లో ఒప్పందాలపై సంతకాలు
తెలంగాణ ఏర్పాటు తర్వాత డబ్లుఇఎఫ్ సదస్సుకు తొలిసారి...
‘పాంచి ఐసే ఆతే హై’ని తెలుగు ప్రేక్షకులు ఆదిరిస్తారు: అమోల్ పరాశర్
TVF ట్రిప్లింగ్', 'డాలీ కిట్టి ఔర్ వో చమక్తే సితారే' వంటి OTT ఆఫర్లలో, షూజిత్ సిర్కార్ చిత్రం 'సర్దార్ ఉదమ్'లో దిగ్గజ విప్లవకారుడు భగత్ సింగ్ వంటి చిరస్మరణీయమైన పాత్రలను పోషించిన...
ఫోన్కాల్స్ ద్వారా వ్యాపార వృద్ధి!
ఏదో బిజీ పనిలో ఉండ గా మొబైల్ మోగుతుంది. చూస్తే ఏదో నంబర్ నుంచి కాల్. ఎత్తితే మీకు కారు లోన్ కావా లా.. లేదా మీ కారుపై లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. అని...