Saturday, May 11, 2024

5జిలో తొలి క్లౌడ్ గేమింగ్ ప్రదర్శించిన ఎయిర్‌టెల్

- Advertisement -
- Advertisement -

Airtel launches first cloud gaming in 5G

న్యూఢిల్లీ: దేశంలో 5జి విభాగంలో మొదటిసారిగా క్లౌడింగ్ సెషన్‌ను విజయవంతంగా నిర్వహించామని ఎయిర్‌టెల్ ప్రకటించింది. మానెసర్ (గుర్‌గావ్)లోని టెలి కమ్యూనికేషన్స్ శాఖ మంజూరు చేసిన స్పెక్ట్రం వినియోగించుకుని నిర్వహిస్తున్న 5జి పరీక్షల్లో భాగంగా సంస్థ ఈ ప్రదర్శనను నిర్వహించింది. దేశంలో ఇద్దరు టాప్ గేమర్లు మోర్టల్ నమన్ మాథుర్, మాంబా సల్మాన్ అహ్మద్‌లతో 5జి క్లౌడ్ గేమింగ్ డెమోకు ఎయిర్‌టెల్ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News