- Advertisement -
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్, లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలందరు ఇళ్లకే పరిమితం కావడంతో ఎయిర్టెల్ వినియోగదారులకు సిమ్ కార్డులను హోమ్ డెలివరీ చేసేందుకు సిద్ధమైంది. ఇంటర్నెట్, డిటిఎచ్(టీవీ రీచార్జ్) తదితర సేవలను వినియోగదారలు ఇంటి నుంచే పొందవచ్చని తెలిపింది. హోమ్ డెలివరీ చేసే ఉద్యోగులు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు. ఈ వినూత్న సేవలను హైదరాబాద్లో ఆరంభించింది ఎయిర్టెల్.
Home delivery of Airtel SIM cards
- Advertisement -