Friday, May 3, 2024
Home Search

ఒడిశా - search results

If you're not happy with the results, please do another search

ఒడిశా తరహాలో హైదరాబాద్-ఢిల్లీ రూట్లో మరో ప్రమాదం: రైల్వేకు బెదిరింపు లేఖ

హైదరాబాద్: ఒడిశాలో గత నెలలో సంభవించిన రైలు దుర్ఘటన తరహాలో మరో దుర్ఘటన హైదరాబాద్-ఢిల్లీ మార్గంలో జరుగుతుందని హెచ్చరిస్తూ దక్షిణ మధ్య రైల్వే(ఎస్‌సిఆర్)కి ఒక అజ్ఞాత వ్యక్తి లేఖ రాశారు. ఎస్‌సిఆర్ డివిజనల్...
2 Men killed in Road Accident in Komaram Bheem

ఒడిశాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం..

భువనేశ్వర్‌ః ఒడిశాలో మరో ఘోర రోడ్డు ప్రమాదరం జరిగింది. మంగళవారం ఉదయం కోరాపుట్ జిలాలోని పుంగర్ వద్ద ఎదురెదురుగా వేగంగా దూసుకొచ్చిన యాసిడ్ ట్యాంకర్, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు...
10 people died in bus accident in Ganjam district

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10మంది దుర్మరణం

భువనేశ్వర్: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొని 10మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆదివారం అర్ధరాత్రి రాష్ట్రంలోని గంజమ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 8 మందికి...
CBI seals house of railway signal JE Amir Khan

ఒడిశా రైలు దుర్ఘటన.. అమీర్ ఖాన్ ఇంటికి సీల్

భువనేశ్వర్ : ఒడిశాలో మూడు రైలు ప్రమాదాల దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోరో సెక్షన్ రైల్వే సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ అమీర్ ఖాన్ ఇంటికి వచ్చారు. సోరో...
Sukesh Chandrasekhar letter Railway Minister Vaishnav Ashwini

ఒడిశా రైలు బాధితులకు రూ.10కోట్లు విరాళంగా ఇస్తా

ఒడిశా రైలు బాధితులకు రూ.10కోట్లు విరాళంగా ఇస్తా కేంద్ర రైల్వే మంత్రికి ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ లేఖ న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుఖేష్...

ఒడిశాలో 10 ఏళ్ల బాలుడిని చంపిన మొసలి

కేంద్రపర: ఒడిశాలోని కేంద్రపర జిల్లాలో ఒక 10 ఏళ్ల బాలుడిని మొసలి చంపివేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. 5వ తరగతి చదువుతున్న అశుతోష్ ఆచార్య అనే బాలుడు నిమాపూర్ గ్రామం వద్ద బ్రహ్మణి నదిలో...

ఒడిశా స్టీల్ ప్లాంట్‌లో స్టీమ్ లీక్ ప్రమాదం..ఇంటెన్సివ్ కేర్ లో ఇద్దరు

భువనేశ్వర్ : ఒడిశా డెంఖనల్ జిల్లాలోని టాటా స్టీల్ ప్లాంట్‌లో మంగళవారం స్టీమ్ లీకై 18 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే . వీరిలో ఇదరు ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నారని,...

ఒడిశా స్టీల్‌ప్లాంట్‌లో స్టీమ్ లీకై 19 మందికి గాయాలు

భువనేశ్వర్ : ఒడిశా డెంకనల్ జిల్లా మెరమండలి వద్దనున్న టాటా స్టీల్ కర్మాగారంలో మంగళవారం స్టీమ్ లీకై 19 మంది గాయపడ్డారు. గాయపడిన వారందర్నీ కటక్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి వెంటనే తరలించినట్టు...
Tata Steel Merge

టాటా స్టీల్ ఒడిశా పవర్ ప్లాంట్‌లో ప్రమాదం

న్యూఢిల్లీ: ఒడిశా పవర్ ప్లాంట్‌లో స్టీమ్ వెలువడిన కారణంగా ప్రమాదం సంభవించినట్లు టాటా స్టీల్ మంగళవారం ప్రకటించింది. మధ్యామ్నం ఒంటిగంట సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు టాటా స్టీల్ ఒక ప్రకటనలో తెలిపింది....

ఒడిశాలో గూడ్సు రైలు వ్యాగన్‌లో మంటలు

భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లా రూప్సా రైల్వే స్టేషన్ వద్ద శనివారం ఉదయం ఆగి ఉన్న గూడ్సు రైలుకు చెందిన వ్యాగన్‌కు నప్పంటుకుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి...

ఒడిశా రైలు ప్రమాదం..19 మంది బీహార్ ప్రయాణికులు గల్లంతు

పాట్నా : ఒడిశా ఘోర రైలు ప్రమాదం జరిగినప్పుడు కోరమాండల్‌లో ఉన్న ప్రయాణికుల్లో బీహార్ ప్రయాణికులు 19 మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కావడం లేదని మరో 50 మంది మృతి చెందారని...
6 killed after goods train move without Engine

ఒడిశాలో గూడ్స్ రైలు బోగీలు కదిలి ఆరుగురు మృతి

ఝాజ్‌పూర్: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం మరపు రాకముందే మరో రైలు ప్రమాదం ఝాజ్‌పూర్ స్టేషన్‌లో జరిగింది. ఈ స్టేషన్‌లో కొంతకాలంగా ఇంజిన్ లేని గూడ్స్ రైలు నిలిపి ఉంది. బుధవారం ఈదురు...
Goods Train Accident in Bargarh

ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్సురైలు

న్యూఢిల్లీ: ఒడిశాల్లో ఘోర రైళ్ల ప్రమాదం నుంచి ఇంకా తేరుకోకుండానే మరో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన సంఘటన సోమవారం జరిగింది. బర్ఘర్ జిల్లాలో ప్రయివేట్ నేరో గ్యాజ్ లో గూడ్సురైలు ఐదు...
Reliance announces 10 point relief measures for Odisha train accident affected

ఒడిశా రైలు ఘటన బాధితులకు రిలయన్స్ 10 పాయింట్ల సహాయక చర్యలు

హైదరాబాద్: ఒడిశా రైలు ప్రమాదం బాధితులకు 10 పాయింట్ల సహాయ ప్రణాళికను సోమవారం రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. ఈ రైలు ప్రమాదంలో 275 మంది మృతి చెందగా, 1000 మందికి గాయాలయ్యాయి. ఈ...
Odisha Train Accident: Centre announces rs 2 lakh compensation

ఒడిశా రైలు ప్రమాదంలో 342 మంది ఎపి ప్రయాణికులు…

అమరావతి: సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించామని మంత్రి అమర్నాథ్ తెలిపారు. రైళ్లలో ప్రయాణించిన ప్రయాణికులలో 342 మంది ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించామన్నారు. కోరమండల్ రైలులో...
What is the Kavach system

ఒడిశా రైలు ప్రమాదం.. ‘కవాచ్’ అంటే..?

ఈ వ్యవస్థలో సిగ్నలింగ్ వ్యవస్థతోపాటు రైలు పట్టాల్లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరికరాలను అమరుస్తారు. ఎప్పుడైనా ఒకే ట్రాక్‌లో రెండు రైళ్లు ప్రయాణిస్తుంటే దగ్గరకు చేరుకునే లోపే లోకోపైలట్ ప్రమేయం లేకుండానే బ్రేకులు...
Supreme Court Serious on States to pending bills of Judges

ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీం కోర్టులో వ్యాజ్యం

న్యూఢిల్లీ : ఒడిశా లోని బాలేశ్వర్‌లో జరిగిన ఘోరరైలు ప్రమాదంపై విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో నిపుణుల కమిటీచే విచారణ జరిపించాలని కోరుతూ ఆదివారం సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ప్రస్తుత రైల్వే...
Mamata announces job to families of Train tragedy affected

ఒడిశా రైలు ప్రమాదంలో శ్రీకాకుళం వాసి మృతి

శ్రీకాకుళం: ఒడిశాలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన ఓ వ్యక్తి రైలు ప్రమాదానికి గురయ్యాడు. మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన గురుమూర్తి (60) శనివారం యశ్వంత్‌పూర్ రైలులో ప్రయాణిస్తూ విషాదకరంగా...
Annual Report Release Postponed on IT: KTR

ఒడిశా రైలు ప్రమాదం: తెలంగాణ ఐటి వార్షిక నివేదిక విడుదల వాయిదా

తెలంగాణ ఐటి వార్షిక నివేదిక విడుదల రేపటికి వాయిదా ఒడిశా రైలు ప్రమాదం ఘటన కారణంగా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు మంత్రి కెటిఆర్ ట్వీట్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధిపై వార్షిక నివేదిక...
World leaders mourn loss of lives in Odisha train accident

ఒడిశా రైళ్ల ఘోర ప్రమాదం.. ప్రపంచ నేతల సంతాపం

మాస్కో : ఒడిశా లోని బాలసోర్‌లో జరిగిన ఘోర ప్రమాద సంఘటనలో మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రపంచ దేశాల నేతలు సంతాపం ప్రకటించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, ఈ క్లిష్ట...

Latest News