Saturday, April 27, 2024
Home Search

కరెన్సీ నోట్లు - search results

If you're not happy with the results, please do another search

నకిలీ కరెన్సీ ముఠాల అరెస్టు

  హైదరాబాద్ : నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న రెండు ముఠాలను నార్త్, సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.17.77 లక్షల నకిలీ కరెన్సీ, ల్యాప్‌టాప్, ప్రింటర్, పేపర్‌బండిల్‌ను...
Gurbaz help to poor people

గుర్బాజ్… హ్యాట్సాఫ్ టు యూ!

సౌతాఫ్రికాతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఆఫ్గన్ జట్టు చివరివరకూ పోరాడి పరాజయం పాలై, సెమీస్ కు చేరకుండానే వైదొలగింది. ప్రపంచ కప్ టోర్నమెంటులో ఆఫ్గనిస్తాన్ ఓడిపోయి ఉండవచ్చు. కానీ, ఆ...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ నగదు పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడి నుంచి భారీ ఎత్తున విదేశీ నగదును సిఐఎస్‌ఎఫ్ ఇంటెలీజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి నుంచి 21లక్షల విదేశీ కరెన్సీ నోట్లు స్వాధీనం...
Telangana Redco chairman Y Satish Reddy

రూ. 88వేల కోట్లు మాయం చేసిన ప్రధాని మోడీ రాజీనామా చేయాలి

హైదరాబాద్ : కేంద్రంలో మోడీ సర్కార్ చరిత్రలో ఎవరు కనీ వినీ ఎరుగని అతిభారీ స్కాంకు పాల్పడిందని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి శుక్రవారం నాడొక ప్రకటనలో ఆరోపించారు. ఏ...

రూ. 2,000 నోట్ల మార్పిడిపై భయం వద్దు: ఆర్‌బిఐ గవర్నర్

న్యూస్ డెస్క్: ఇటీవల ఉపసంహరించిన రూ. 2000 కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి ప్రజలు బ్యాంకుల వద్దకు పరుగులెత్తాల్సిన అవసరం లేదని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం సూచించారు. ఆశించిన ప్రయోజనాలు నెరవేరిన...
Why RBI has withdrawn Rs 2000 notes

రూ.2000 నోట్ల రద్దు ఎందుకు?

సెప్టెంబర్ 30 తర్వాత మార్పిడి చేసుకోకపోతే ఏమవుతుంది? ఒక రోజు 10 నోట్లకే అవకాశమిచ్చారెందుకు? న్యూఢిల్లీ : రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్‌బిఐ) చేసిన ప్రకటనతో ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ...
Rs 2.31crore seized at Govt Building in Jaipur

రాజస్థాన్ సచివాలయంలో కోట్లలో నగదు, బంగారం లభ్యం

జైపూర్: రాజస్థాన్ సచివాలయం పనిచేసే యోజన భవన్‌లోని బేస్‌మెంట్‌లో గల ఒక అలమారలో రూ.2.31 కోట్లకు పైగా నగదు, ఒక కిలో బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌బిఐ రూ.2,000 నోట్లను ఉపసంహరించిన...
Sarpanch protests corrupt demand

లంచం అడిగిన అధికారులు… గాల్లోకి డబ్బులు విసిరిన సర్పంచ్

ముంబయి: వివిధ పథకాలకు సంబంధించిన నిధులు విడదల చేయాలంటే లంచం ఇవ్వాలని అధికారులు వేధిస్తుండడంతో ఓ గ్రామ సర్పంచ్ కరెన్సీ నోట్లు గాల్లోకి విసురుతూ నిరసన వ్యక్తం చేసిన సంఘటన మహారాష్ట్రలోని సంభాజీనగర్‌లో...
Modi government's failure to curb fake currency

నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్

న్యూఢిల్లీ: నగదు చెలామణిని తగ్గించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం 2016 నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేసింది. కానీ ఆచరణాత్మకలో కేంద్ర ప్రభుత్వం సాధించిందేమీలేదని రిజర్వుబ్యాంక్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి....
Adhir Ranjan Chowdhary

ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు లక్ష్యాన్ని అందుకోలేకపోయింది: అధిర్ చౌదరి

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వం 2016 నవంబర్‌లో తీసుకున్న నిర్ణయాన్ని శుక్రవారం కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి తూర్పారబట్టారు. చివరికి నగదు చెలామణిలో కోరుకున్న లక్ష్యాన్ని కూడా ప్రభుత్వం...
1.50 lakh worth of currency notes are distroyed by rats

పేదోడి కష్టానికి ‘చెదలు’

ముక్కలు ముక్కలైన రూ.1.50లక్షల విలువైన కరెన్సీ నోట్లు మన తెలంగాణ/ఇల్లందు రూరల్: కూలీ పని చేసుకుని రూపా యి రూపాయీ కూడబెట్టిన ఓ పేద కుటుంబం సొమ్ము చెదలు పాలైన సంఘటన భద్రాద్రి...
CBI Raids AAP MLA House at Punjab

ఆప్ ఎంఎల్‌ఎ ఇంటిపై సిబిఐ దాడి

న్యూఢిల్లీ: రూ.40 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ( సిబిఐ) పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఎల్‌ఎ జశ్వంత్ సింగ్ గజ్జన్ నివాసంతో పాటుగా ఆయనకు సంబంధించిన...
Suspended RI arrested in Hyderabad

తొలగించబడిన ఆర్‌ఐ అరెస్టు

భూవివాదం పరిష్కరిస్తానని రూ.39లక్షలు వసూలు‚ అడిగితే బెదిరింపులు అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు వివరాలు వెల్లడించిన ఎసిపి సుదర్శన్ మనతెలంగాణ, పంజాగుట్ట:  భూవివాదం పరిష్కరిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో సర్వీస్ నుంచి తొలగించబడిన ఆర్‌ఐని...
Bundles of notes in pipeline of engineer's house

ఇంజినీర్ ఇంటి పైపులైన్‌లో నోట్ల కట్టలు

కర్ణాటకలో ఎసిబి అధికారుల దాడులు బెంగళూరు: కొందరు అధికారులు , రాజకీయనేతలు తాము అక్రమంగా సంపాదించిన సొమ్మంతా ఇంటిగోడల్లోనో, బాత్ రూముల్లోనే దాస్తుండడం మనం చూస్తుంటాం. కానీ కర్ణాటక లోని పీడబ్యుడి జాయింట్ ఇంజినీర్...
Cong leader Chidambaram slams Centre over Finance Crisis

గత 40ఏళ్లలో కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం..

గత 40 ఏళ్లలో కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం నిపుణుల సూచనలు ప్రభుత్వం పాటించక పోవడమే ఈ దుస్థితి: కాంగ్రెస్ నేత చిదంబరం న్యూఢిల్లీ: ప్రభుత్వం తన విపరీత విధానాలను విడిచిపెట్టి, ఎక్కువ కరెన్సీ నోట్లు...
6 Arrested after bombs attack on Bengal Minister's house

ఇద్దరు భారతీయ గూఢచారులను అరెస్టు చేశాం : పాక్

  ఇస్లామాబాద్ : గిల్గిత్‌బాల్టిస్థాన్ లో నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు భారతీయ గూఢచారులను అరెస్టు చేసినట్టు పాక్ భద్రతా బలగాలు వెల్లడించాయి. వీరిద్దరినీ పోలీసులకు అప్పగించినట్టు మీడియా శనివారం వెల్లడించింది. గూఢచారులుగా ఆరోపణలకు...

అందరికీ సీట్లు ఇవ్వలేకపోయాం: చంద్రబాబు

తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులతో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వర్క్ షాప్ నిర్వహించారు. కూటమి అభ్యర్థి గెలవాలనేది మూడు పార్టీల లక్ష్యం కావాలని చంద్రబాబు తెలిపారు. పొత్తులతో...
Medaram Maha Jatara Hundi's Counting Begins

మేడారం మహాజాతర హుండీల లక్కింపు ప్రారంభం

మేడారం మహాజాతర హుండీల లక్కింపు ప్రారంభమైంది. గురువారం హనుమకొండలోరి తితిదే కల్యాణ మండపంలో హుండీల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. మొత్తం 518 హుండీలను 10 రోజులపాటు లెక్కించనున్నారు. కాగా, మేడారం హుండీల లెక్కింపులో...

ఆర్‌బిఐ తెచ్చిన డిజిటల్ రూపాయి

షాపుల్లో ఏది కొన్నా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యాప్‌ల ద్వారా చెల్లింపులు సాధారణమైపోయాయి. చదువు అంతగా వచ్చినా, రాకున్నా మొబైల్ ఫోన్‌లో మాట్లాడినంత తేలిగ్గా ఆన్‌లైన్ పేమెంట్ చేయడం...
Food quality control system in India

పేదలు మురిసి పోయారట!

ప్రధాని నరేంద్ర మోడీ తాను మరచిపోయిన, తనకు ప్రీతిపాత్రమైన పెద్ద నోట్ల రద్దుపై ఇంత కాలం వహించిన మౌనానికి బుధవారం నాడు స్వస్తి చెప్పారు. ఈ నిర్ణయం తీసుకొని ఏడేళ్ళు పూర్తి అయిన...

Latest News