Home Search
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం - search results
If you're not happy with the results, please do another search
మేడిగడ్డ నిర్మాణంలో లోపాలు లేవు
మనతెలంగాణ/హైదరాబాద్:గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీబ్యారేజ్ పిల్లర్లు భూమిలోకి కుంగిపోయిన ఘటనపై కేంద్ర ప్రభుత్వ నిపుణుల బృందం బుధవారం జలసౌధలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ...
నాలుగేళ్లలో కాళేశ్వరం తూములు కొట్టుకుపోతాయా?: జీవన్ రెడ్డి
రాయికల్: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నేతలు ప్రచారాలతో దూసుకుపోతున్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. నాలుగేళ్లలో కాళేశ్వరం తూములు కొట్టుకుపోతాయా? అని...
కరువులో కల్పతరువు కాళేశ్వరం
ఇటీవల తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు నుండి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి నీటిని తోడి పోస్తున్న విధానాన్ని చూసి రైతులు ఆనందోత్సాహాలలో వుండడం చూస్తున్న విషయం తెలిసిందే....
నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదల
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడానికి అంగీకరించిన సిఎం కెసిఆర్కు రైతాంగం తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలని, గతంలో సాగునీటి కోసం చెప్పులరిగేలా తిరిగే వాళ్లమని రాష్ట్ర శాసన సభాపతి...
రూ.136 కోట్లతో రోళ్ల వాగు ప్రాజెక్టు ఆధునీకరణ
బీర్పూర్: మండలంలోని రోళ్ల వాగు ప్రాజెక్టును రూ.136 కోట్లతో 1 టిఎంసి స్టోరేజ్తో ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రోళ్ల వాగు ప్రాజెక్టును...
కాళేశ్వరం.. జయకేతనం
కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచ స్థాయి గుర్తింపు
కాళేశ్వరం ప్రాజెక్టును ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్గా గుర్తించి అవార్డు ఇచ్చిన అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్
అవార్డును అందుకొని వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్...
‘ఇదీ’ పునర్నిర్మాణం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రతీక నూతన సచివాలయమని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పరిపాలనకు ఇది గుండెకాయగా నిలిచిందన్నారు. అత్యంత శోభాయమానంగా నిర్మించిన సచివాలయాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం జీవితంలో...
3 ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వండి
మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నది పరివాహకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూడు సాగునీటి పథకాలకు క్లియరెన్స్ ఇవ్వాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.రజత్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. కేంద్ర...
సూర్యాపేట జిల్లాను తాకిన కాళేశ్వరం జలాలు
రైతుల్లో ఆనందం
సాగుకు సిద్ధమవుతున్న రైతులు
ఆరుతడి పంటలకు ఆసరా
మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి : కాళేశ్వరం జ లాలు జిల్లాను తాకాయి.. వానాకాలం పంట ప్రారంభ దశ నుంచి చివరి కోత వరకు జలాలు వచ్చాయి....
రామగుండంలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు
కాళేశ్వరం ఎత్తిపోతల నీటిపై తేలియాడే సోలార్ పలకలతో 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
ఊపందుకున్న సూపర్ థర్మల్ ప్రాజెక్టు పనులు
సుమారు రూ.10,598 వేల కోట్ల ఖర్చు
హైదరాబాద్ : దక్షిణ భారతదేశానికి విద్యుత్ వెలుగులు పంచుతున్న...
కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టిఎంసిపై హైకోర్టులో విచారణ
మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టిఎంసి అంశంపై దాఖలైన పిల్పై విచారణ మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. అత్యవసర విచారణ జరపాలని న్యాయస్థాన్ని న్యాయవాది రంగయ్య కోరడంతో పాటు గతంలో దాఖలు...
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఓ యజ్ఞంలా చేపట్టాం: కెసిఆర్
హైదరాబాద్: నిజాంసాగర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే నీరందించాడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. కాళేశ్వరంలో కెసిఆర్ పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అవసరమైతే ఎస్ఆర్ఎస్పి ద్వారా కూడా...
ప్రాజెక్టులు నిండాయి
కాళేశ్వరం జలనిధుల నుంచి సాగుకు, దాహానికి నీళ్లివ్వండి
మనం కట్టుకున్న ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి
వానాకాలంలో వరద నీటి ప్రవాహం మరింతగా పెరుగుతుంది
ప్రాణహిత ద్వారా లక్ష్మీబ్యారేజీకి చేరే వరద నీటిని ఎప్పటికప్పుడు
ఎగువకు ఎత్తిపోయాలి,...
రేవంత్…నీ పక్కనే మానవ బాంబులు
కాలం తెచ్చిన కరువు కాదు..కాంగ్రెస్ తెచ్చిన కరువు కెసిఆర్ను బద్నాం చేయడానికే ఇంత చిల్లర రాజకీయం
మీరు ఐదేండ్లు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాం 90 రోజుల్లోనే ప్రజాభిమానాన్ని కోల్పోయిన కాంగ్రెస్
అధికారంలో ఉండి...
మేడిగడ్డ ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్: ఉత్తమ్
జయశంకర్ భూపాలపల్లి: స్వాతంత్ర భారతదేశం లో ఇంత పెద్ద కుంభకోణం ఇంకోటి లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంఎఎల్ఎల బృందం కాళేశ్వరంలో పర్యటించి మేడిగడ్డ...
మేడిగడ్డ బ్యారేజీపై జ్యుడీషీయల్ విచారణ
హైకోర్టు సిజెకు రేవంత్ సర్కార్ లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్ : మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై జ్యుడీషీయల్ విచారణకు సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ కు రేవంత్ సర్కార్ మంగళవారం లేఖ రాసింది....
సిబిఐ విచారణ అడగరేం?
కేంద్రానికి లేఖ రాస్తే 48 గంటల్లోగా సిబిఐ విచారణకు ఆదేశిస్తాం
కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి
బిఆర్ఎస్కు మేలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ : కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్...
మూడో టిఎంసి కెసిఆర్ బంధువు కోసం చేశారు: కోమటి రెడ్డి
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు ఇంజినీర్ల సలహాలు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్నారా? లేక చీఫ్ ఇంజినీర్గా పని చేశారా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. మూడో...
5089 ఉపాధ్యాయ, 1523 ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
హైదరాబాద్: తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. టిఆర్టి నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం సబితా మీడియాతో మాట్లాడారు. 5089 ఉపాధ్యాయ, 1523 ఇతర పోస్టుల భర్తీకి...
బిజెపి ఎంపిపై ప్రివిలేజ్ నోటీస్
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోయినా ఇచ్చామని అబద్దాలు చెప్పారని బిఆర్ఎస్ ఎంపిలు లోక్సభ స్పీకర్కు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. ప్రాజెక్టు కట్టేందుకు రూ.86 వేల కోట్లను తామే ఇచ్చామని పార్లమెంటులో...