Home Search
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం - search results
If you're not happy with the results, please do another search
దూబే దుమారం
మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.86 వే ల కోట్లు కేంద్రం ఇచ్చిందని పార్లమెంట్ వేదిక గా బిజెపి ఎంపి తప్పుడు ప్రకటన చేయడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి...
హెగ్డేవార్ కందకుర్తి ప్రస్తావన ఆంతర్యం ఏమిటి?
హైదరాబాద్: పార్లమెంటు వేదికగా టిపిసిసి అధ్యక్షుడు, లోకసభ సభ్యుడు రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ని ఎందుకు స్మరించుకుంటున్నారని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. హెడ్గేవార్ తెలంగాణలోని...
రాష్ట్రంలో 5వేల మెగావాట్ల సోలార్ ఉత్పత్తి
జగిత్యాల: తెలంగాణ రాష్ట్రంలో 5 వేల మెగావాట్ల సోలార్ ఉత్పత్తి జరుగుతోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. ఆదివారం స్థానిక పద్మనాయక కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన 30 కెవి సోలార్ పవర్...
కాంగ్రెస్ వస్తే కరెంట్ కోతలు
గన్నేరువరం: బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే మూడు పంటలకు నీళ్లు ఇస్తుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీడు భూములు అవుతాయని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. గన్నేరువరం మండలంలోని...
మూడు పంటలు కావాలా.. మూడు గంటల కరెంట్ కావాలా ?
జగిత్యాల : వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ప్రతి ఎకరానికి సాగు నీరందించి ఏడాదిలో మూడు పంటలు పండించాలనే నినాదంతో బిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంటే, ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నేత...
భవిష్యత్ తరాలకు అనుగుణంగా అభివృద్ధి
కరీంనగర్: జిల్లాలోని మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి, ఐలాండ్ మొదల గు పనులన్ని భవిష్యత్తు అవసరలకు అనుగుణంగా నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర బీసి సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల...
కరీంనగర్ జిల్లాను ఫిషరీస్ హబ్గా తీర్చిదిద్దుతాం
కరీంనగర్: విస్తారమైన జల వనరులున్న కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఫిషరీస్ హబ్గా తీర్చిదిదుతామని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ ప్రెస్భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల...
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లె అభివృద్ధి
జగిత్యాల : తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లె అభివృద్ధి చెందిందని, ఏ పల్లె చూసినా గతానికి, నేటికి తేడా స్పష్టంగా కనిపిస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్...
అమరుల సేవలను ఎప్పటికీ స్మరించుకుందాం
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు
మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ఆరోగ్య మహిళా
జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ
సిద్దిపేట రూరల్: అమరుల సేవలను ఎప్పటికీ స్మరించుకుందామని...
ఇప్పుడు తెలంగాణ ఓ నిండుకుండ
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో జూన్ 18వ తేదీన మంచినీళ్ల పండుగను నిర్వహిస్తున్నారు. 18న మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాలు, గ్రామాల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు. తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ సమాజంలోని సకల జనులకు...
సిఎం కెసిఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి
తొర్రూరు : సిఎం కెసిఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సతీమణి ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ ఉషాదయాకర్రావు అన్నారు....
సిఎం కెసిఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రాభివృద్ధి
తొర్రూరు : సిఎం కెసిఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సతీమణి ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ ఉషాదయాకర్రావు అన్నారు....
కెసిఆర్ అంటేనే కాలువలు, చెక్ డ్యాంలు
నిజామాబాద్ : కెసిఆర్ అంటేనే కాల్వలు చెక్ డ్యాంలు, రిజర్వాయర్లని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కెసిఆర్ అంటే కాళేశ్వరం చంద్రశేఖర్రావు అని ఆమె అభివర్ణించారు. దేశమే గర్వపడేలా ప్రపంచ స్థాయి...
రైతులకు కెసిఆర్ బంధువు: గంగుల
కరీంనగర్: తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు, ప్రగతి నివేదిక అందరికి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా...
తెలంగాణ తీన్తెర్లు కాకుండా చూడాలె!
‘జెడ్’ తరం (2000 తర్వాత పుట్టినవారు) తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో పాల్గొన లేదు. వీరికి ఉద్యమ ఆకాంక్షలు, వాటి సాధనకు సబ్బండ వర్గాలు చేసిన పోరాటాలు, నాయకుల కార్యదక్షత, కవులు, రచయితలు,...
రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం: మంత్రి కొప్పుల
మన తెలంగాణ/ధర్మారం: మండలంలోని నంది మేడారం గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన కెనాల్ నిర్మాణం పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు, సాగునీరు...
కుట్రల కేంద్రం
రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛకు సంకెళ్లు
మత పిచ్చి తప్ప మరో చర్చ
రైతులతో పెట్టుకోవద్దన్నా పెడచెవిన పెట్టారు కేంద్రం సహకరించకపోయినా అన్నదాతలను ఆదుకుంటున్నాం
విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు
కేంద్రం నయా పైసా ఇవ్వలేదు, బయ్యారం స్టీల్...
కెసిఆర్ సార్ అని అడిగితే.. నీళ్ళు వస్తున్నాయి: హరీశ్ రావు
సిద్దిపేట: సమైక్య రాష్ట్రంలో సాగునీటి కోసం మొగులు వైపు ఆర్తిగా కళ్ళు పెట్టి చూడాల్సిన పరిస్థితి ఉంటే.. స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సాగు నీరు విడుదల కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్...
అన్నదాతల ఆక్రందనలు
దేశ ప్రజల ఆకలి దీర్చే అన్నదాతలు రైతులు. మనిషి కనీసావసరాల్లో అతి ప్రధానమైన ఆహార పదార్ధాలను పండించే సృష్టికర్తలు, అజాత శత్రువులైన ఈ రైతులు అలిగితే దేశం ఆకలి మంటలతో అల్లాడి పోవాల్సిందే....
సిఎం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
మన తెలంగాణ/సూర్యాపేట కల్చరల్ : టిఆర్ఎస్ ప్ర భుత్వం నిరంతరం రైతుల సంక్షేమం కొరకు పనిచేస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉప్పల ఆనంద్ అన్నారు. రైతుబంధు సహాయం రైతుల బ్యాంకు ఖాతాలకు...