Home Search
కొత్త వ్యవసాయ బిల్లు - search results
If you're not happy with the results, please do another search
కంపెనీల పురుగు మందుల వ్యాపారం!
ఆహార పంటల ఉత్పత్తిలో రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం తీవ్రరూపం దాల్చింది.అవి లేకుండా దిగుబడులు రాని పరిస్థితి ప్రపంచ వ్యాపితంగా ఏర్పడింది. పురుగుమందుల వినియోగం నిరంతరం సేద్యంలో పెరుగుతూ ఉండటంతో వాటి...
అసమానతలపై అసమాన పోరాటం
రెండో కుమారుడు గంగాధర్ చనిపోయినపుడు డైరీలో బాబాసాహెబ్ అంబేడ్కర్ రాసుకున్న వాక్యాలు ఈ క్రింది విధంగా వున్నాయి. ‘నాకు రెండవ కొడుకు గంగాధర్ పుట్టాడు. చూడడానికి చాలా అందమైన వాడు. గంగాధర్ అకస్మాత్తుగా...
మోడీని నిలదీయండి
కృష్ణా జలాల్లో మన వాటా ఎంతో తేల్చండి
రాష్ట్ర బిజెపి నేతలకు ముఖ్యమంత్రి కెసిఆర్ సవాల్
రెండు రాష్ట్రాలకు నీళ్లు పంచమని ప్రధాని చేత ట్రిబ్యునల్కు లేఖ రాయించండి
పదేళ్లయినా వాటా తేల్చని విశ్వగురు...
విద్యార్థులను కొట్టించిన ఘనత బిఆర్ఎస్దే : ఈటల
మనతెలంగాణ/ హైదరాబాద్ : 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఇచ్చారు అని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల...
జమిలి ఎన్నికలు అక్కరకు వస్తాయా!
రాజకీయంగా ఒక సంక్షోభం ఎదురైతే దాని నుండి ప్రజల దృష్టి మళ్ళించడం కోసం మరో సంక్షోభాన్ని సృష్టించే ప్రక్రియకు ఇందిరా గాంధీ శ్రీకారం చుట్టారు. ఇప్పుడు దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత ప్రధాన...
మణిపూర్ దారుణంపై ముర్ము మౌనం!
అపరిమిత ఆదివాసీ అనుకూల అర్హతలు కలిగిన ప్రథమ మహిళ ముర్ము మణిపూర్ మానవత్వ సమాధిని గురించి స్పందించలేదు. మణిపూర్ ప్రథమ మహిళ గవర్నర్ అనుసూయ ఉకి కిమ్మనలేదు. మోడీ మీద గాలి వీచినా...
దేశమే ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు ఐఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : రైతు రుణమాఫీ నెల రోజుల్లో పూర్తి చేస్తామని, రాష్ట్రంలో మళ్లీ అధికారం తమదేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. ప్రస్తుతం కంటే మరో 7, 8 సీట్లు ఎక్కువగానే వస్తాయని...
ఓఆర్ఆర్ టెండర్లలో అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం
మన తెలంగాణ/హైదరాబాద్: ఔటర్ రింగ్ నిర్వహణ టెండర్లలో అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. ఆరోపణలు ఉన్న కంపెనీకి అతి తక్కువ ధరకు 30...
యూరియా సమస్య పై దద్దరిల్లిన లోక్ సభ
ఖమ్మం : లోక్సభలో శుక్రవారం బీఆర్ఎస్ లోక్సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరావు యూరియా సమస్యను పెద్ద ఎత్తున లేవనెత్తి, ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల...
అనాథల భవిష్యత్తుకు భద్రత!
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు గవర్నర్ తిప్పి పంపిన నాలుగు...
రేపు కేబినేట్ భేటీ.. కీలక విషయాలపై చర్చ
గవర్నర్ తిప్పి పంపిన బిల్లులపై తదుపరి కార్యాచరణ
మెట్రోరైల్ ఫేజ్ -2కు అనుమతి, పలు కీలక బిల్లులపై చర్చించనున్న రాష్ట్ర మంత్రిమండలి
మానవీయకోణంలో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు భద్రత కల్పించేలా కొత్త పాలసీకి...
చెరకు ఎఫ్ఆర్సి రూ.315కు పెంపు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం 2023-24 పంట సీజన్కు చెరకుకు క్వింటాల్కు రూ 315 మేర గిట్టుబాటు ధరను (ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజ్ ఎఫ్ఆర్పి) ఖరారు చేసింది. చెరకు రైతులకు ఈ...
మిరప, కూరగాయల నారు విక్రయాల్లో నర్సరీ దారులు నాణ్యత పాటించాలి
భద్రాద్రి కొత్తగూడెం : మిరప, కూరగాయల నారు విక్రయాల్లో నర్సరీ దారులు నాణ్యత పాటించాలని తద్వారా మంచి దిగుబడి వస్తుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బుధవారం ఐడివోసి కార్యాలయంలో ఉద్యాన, వ్యవసాయ...
వైద్యరంగంలో గణనీయమైన పురోగతి
కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక వైద్యరంగంలో గణనీయమైన పురోగతిని సాధించామని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫ రాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.బుధవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో...
బిజెపి పాలన వస్తే కరెంట్ ఉద్యోగులు ఇంటికే..
మెదక్: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ...
సమాఖ్య విధానానికి స్వస్తి!
దాదాపు తొమ్మిదేళ్ళ నాడు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ పాలనలో సమాఖ్య వ్యవస్థ అనే అంశం తరచుగా ప్రస్తావనకు వస్తున్నది. మోడీ...
భారం లేకుండా ఛార్జీలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి. విద్యుత్తు ఛార్జీల పెంపు భారాన్ని ప్రజలపై మోపలేదని, డిస్కంలకు అవసరమైన అదనపు నిధులను రాష్ట్ర...
నేతల అండతో మూసీ వాగులో ఇసుక అక్రమ రవాణా
అర్వపల్లి : ఇసుక రవాణ ద్వారా భూగర్బ జలాలు అడుగంటి పోతున్న అధికారులు ప్రజా ప్రతినిధుల అండ వలన జాజిరెడ్డిగూడెం మూసీ వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణ జరుగుతుంది. ఎలాంటి అనుమతి...
సిఎస్ వర్సెస్ గవర్నర్
హైదరాబాద్ : గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సిఎస్ శాంతికుమారిపైన అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రభుత్వ బిల్లులను ఆమోదించకుండా పెండింగ్ పెట్టడంపైన ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. బిల్లులను ఆమోదించేలా గవర్నర్ను...
దశ, దిశలేని బిజెపి హామీలు!
‘అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం’ ప్రతి సమావేశంలోనూ బిజెపి ఇస్తున్న ప్రధాన హామీ ఇది. ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన హామీని ప్రజల్లోకి...