Home Search
ఛత్తీస్గఢ్ - search results
If you're not happy with the results, please do another search
ఛత్తీస్గఢ్లో ముగ్గురు మావోయిస్టుల అరెస్ట్
బీజపూర్ : ఛత్తీస్గఢ్ బీజపూర్ జిల్లాలో భద్రతా బలగాలు ముగ్గురు మావోయిస్టులను అరెస్ట్ చేసి వారి నుంచి పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం గాలిస్తున్న భద్రతాబలగాలు పుసనూర్ గ్రామం వద్ద...
ఛత్తీస్గఢ్లో ఎకరానికి రెండు వేల రూపాయలు ఇచ్చే దిక్కేలేదు: కెటిఆర్
ములుగు: నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో 14 ఏళ్లు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ములుగులో మోడల్ బస్టాండ్, కలెక్టరేట్కు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన...
ఛత్తీస్గఢ్లో మరో 8 మంది మావోయిస్టుల అరెస్ట్
రాయ్పూర్ : గత నెల ఏప్రిల్ 26న దంతెవాడ జిల్లా అర్నాపూర్ వద్ద మావోయిస్టులు జరిపిన పేలుళ్లలో 10 మంది పోలీస్లు ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తెలిసిందే. ఈ కేసుకు...
ఛత్తీస్గఢ్లో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బలోడా బజార్ జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాలారి పోలీస్ స్టేషన్ పరిదిలోని గోడా బ్రిడ్జి సమీపంలో 30 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న వ్యాన్...
ఛత్తీస్గఢ్లో మద్యం కుంభకోణం.. కీలక వ్యక్తి అరెస్ట్
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో భారీ మద్యం కుంభకోణం బయటపడింది. ఈ స్కామ్ వెనుక రాయ్పూర్ మేయర్ ఏజాబ్ దేభర్ సోదరుడు అన్వర్ దేభర్ కీలక పాత్ర ఉన్నట్టు తేలింది. దీంతో అక్రమ నగదు చలామణి...
ఛత్తీస్గఢ్లో మద్యం కుంభకోణం.. కీలక వ్యక్తి అరెస్ట్
న్యూఢిల్లీ : ఛత్తీస్గఢ్ లో భారీ మద్యం కుంభకోణం బయటపడింది. ఈ స్కామ్ వెనుక రాయ్పూర్ మేయర్ ఏజాబ్ దేభర్ సోదరుడు అన్వర్ దేభర్ కీలక పాత్ర ఉన్నట్టు తేలింది. దీంతో అక్రమ...
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బలోడా జిల్లాలో వ్యాను-లారీ ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందారు. పోలీస్ అధికారి అరుణ్ కుమార్ సాహూ తన...
రేపు ఛత్తీస్గఢ్లో ప్రియాంకాగాంధీ పర్యటన
జగదల్పూర్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా ఛత్తీస్గఢ్లో పర్యటించనున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా జిల్లాలోని జగదల్పూర్ నగరంలో గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని ఆమె ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి...
ఛత్తీస్గఢ్లో పేలిన హోం థియేటర్.. నవ వరుడుతో సహా ఇద్దరి మృతి
ఛత్తీస్గఢ్: పెళ్లి బహుమతిగా వచ్చిన హోం థియటేర్ మ్యూజిక్ సిస్టమ్ పేలిపోవడంతో నవ వరుడు అతడి సోదరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఛత్తీస్గఢ్లోని కబీర్ధామ్ జిల్లా చమరి గ్రామంలో జరిగిందని పోలీసులు...
దళితులు, ఆదివాసీలకు ఆరెస్సెస్ చీఫ్ పదవి ఎందుకివ్వరు: ఛత్తీస్గఢ్ సిఎం
రాయ్పూర్: బిజెపి మాతృసంస్థ ఆరెస్సెస్పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తీవ్ర విమర్శలు చేశారు. ఆరెస్సెస్, బిజెపి కలిసి దేశంలో మతచిచ్చు రేపుతున్నాయని మండిపడ్డారు. ప్రజల మధ్య మతచిచ్చు...
ఛత్తీస్గఢ్లో కేబుల్ పనులను అడ్డుకున్న నక్సల్స్..
బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఒక ప్రైవేట్ టెలికాం కంపెనీకి చెందిన కేబుల్స్ను భూమిలో అమర్చడానికి ఉపయోగించే యంత్రాన్ని, రెండు వాహనాలను నక్సల్స్ దగ్ధం చేశారు. ఆదివారం రాత్రి పడేరా, కాకేకొర్మ గ్రామాల...
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల బీభత్సం…
ఛత్తీస్గఢ్ : రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా బచేలి,భాన్సీ మధ్య, బచేలి నుండి విశాఖపట్నంకు ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలును అడవిలో ఆపి, గత రాత్రి మావోయిస్టులు బీభత్సం సృష్టించి ఇంజిన్కు నిప్పంటించారు....
ఛత్తీస్గఢ్లో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మహిళల మృతి
రాయపూర్: ఛత్తీస్గఢ్లోని రాయపూర్ జిల్లాలో జాతీయ రహదారిపై వెళుతున్న ఒక ఎస్యువి రోడ్డు డివైడర్ను ఢీకొని బోల్తాపడిన ప్రమాదంలో ఆరుగురు మహిళలు మరణించగా డ్రైవర్తోసహా మరో ఐదుగురు గాయపడ్డారు. ఎన్హెచ్ 30పైన అభన్పూర్...
ఛత్తీస్గఢ్లో కోబ్రా ఇన్స్పెక్టర్ ఆత్మహత్య
రాయపూర్: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్(కోబ్రా)లో పనిచేసే ఇన్స్పెక్టర్ ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. చింతగుఫ పోలీసు స్టేషన్ పరిధిలోని కోబ్రా 206 కంపెనీకి...
ఛత్తీస్గఢ్లో సర్పంచ్ భర్తను హతమార్చిన నక్సల్స్
నారాయణ్పూర్: ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్ జిల్లాలో గ్రామ స్థానియలో అభివృద్ధి పనులలో చురుకుగా పాల్గొంటున్న కారణంగా ఒక సర్పంచ్ భర్తను నక్సల్స్ హతమార్చారు. శుక్రవారం రాత్రి కర్మారీ గ్రామ సర్పంచ్ భర్త బిర్జూ సలామ్(33)ను...
ఛత్తీస్గఢ్లో ఏడుగురు గ్రామస్తుల అదృశ్యం
నక్సల్స్ కిడ్నాప్ చేసినట్లు పోలీసుల అనుమానం
రాయపూర్: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాకు చెందిన ఒక గ్రామంలో ఏడుగురు వ్యక్తుల ఆచూకీ గత రెండు రోజులుగా తెలియడం లేదని, వారిని మావోయిస్టులు కిడ్నాప్ చేసి ఉంటారని...
ఛత్తీస్గఢ్లో బయటపడిన రూ. 100 కోట్ల హవాలా కుంభకోణం
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్లో ఇటీవల జరిపిన దాడులలో రూ. 100 కోట్ల మేరకు హవాలా కుంభకోణాన్ని వెలికితీసినట్లు ఆదాయం పన్ను శాఖ(ఐటి) గురువారం వెల్లడించింది. అక్రమ లావాదేవీలకు సంబంధించి తమకు అందిన...
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మృతి
బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులోని అడవుల్లో సోమవారం ఉదయం నక్సల్స్, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల పోరులో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అయితే, మరణించిన వ్యక్తులు నక్సల్స్ లేక...
ఛత్తీస్గఢ్లో ఐదుగురు నక్సల్స్ అరెస్టు
బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాకు చెందిన రెండు ప్రదేశాలలో ఐదుగురు నక్సల్స్ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక నక్సల్కు 2015లో నలుగురు పోలీసులను నిర్బంధించి హతమార్చిన సంఘటనతో సంబంధమున్నట్లు పోలీసులు సోమవారం...
ఛత్తీస్గఢ్లో ఐఇడి పేలుడు: మావోయిస్ట్ మృతి
రాయిపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఐఇడి పేలిన ఘటనలో ఓ మావోయిస్ట్ చనిపోయాడని బస్తర్ ఐజి పి.సుందర్రాజు తెలిపారు. శనివారం మిర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాయత్పరా గ్రామ సమీపంలోని రహదారిపై భద్రతా...