Home Search
ఛత్తీస్గఢ్ - search results
If you're not happy with the results, please do another search
ఛత్తీస్గఢ్లో 24మంది నక్సలైట్ల లొంగుబాటు
ముగ్గురిపై రూ.లక్ష రివార్డు
దంతేవాడ: ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో 24మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 12మందిమహిళలున్నారు. మంగళవారం రిపబ్లిక్ డే సందర్భంగా ఈ లొంగుబాటు ప్రక్రియ జరిగిందని దంతేవాడ ఎస్పి అభిషేక్...
ఛత్తీస్గఢ్లో 8 మంది నక్సల్స్ లొంగుబాటు
దంతెవాడ: నక్సల్ ప్రభావిత ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో ఎనిమిది మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత ఏడాది ఏప్రిల్లో జరిగిన బిజెపి ఎమ్మెల్యే హత్యతో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నక్సల్స్...
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి
మనతెలంగాణ/హైదరాబాద్: ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో సోమవారం మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. కాల్పులు జరిగిన స్థలంలో పోలీసులు రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు....
ఛత్తీస్గఢ్లో ఏనుగుల బీభత్సం
నాలుగు రోజుల్లో ముగ్గురు మృతి
కోర్బ: ఛత్తీస్గఢ్ కోర్బ జిల్లాలలో గత నాలుగు రోజులుగా జరిగిన వేర్వేరు ఏనుగుల దాడి ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. గురువారం తెల్లవారుజామున పసాన్ అటవీ ప్రాంతంలోని ఘఘ్ర...
ఛత్తీస్గఢ్లో ఏనుగుల దాడి: ఇద్దరు గిరిజనుల మృతి
జష్పూర్: ఛత్తీస్గఢ్లోని జష్పూర్ జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లో ఏనుగుల దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. టప్కారా అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు జరిపిన దాడిలో ఇగ్నేషియా టిగ్గా అనే...
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దుశ్చర్య
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సుక్మా జిల్లాలోని కుకనార్ లో ఆరు వాహనాలకు నిప్పుపెట్టారు. రోడ్డు నిర్మాణ పనులకు వినియోగిస్తున్న రెండు లారీలు, జెసిబిలు, 2 పొక్లెయినర్లను తగులబెట్టారు. మావోయిస్టులు కుకనార్...
ఛత్తీస్గఢ్కు తిరిగి వచ్చిన 3.75 లక్షల మంది వలస కార్మికులు
రాయపూర్ : లాక్డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన ఛత్తీస్గఢ్కు చెందిన వలస కార్మికులు, ఇతరులు ఇప్పటివరకు దాదాపు 3.75 లక్షల మంది తమ స్వరాష్ట్రానికి తిరిగి వచ్చారని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం...
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్
చత్తీస్గఢ్: చత్తీస్గఢ్ రాజ్నందగాన్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఎస్సై, నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్ మాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్ధోని...
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 8మంది మవోయిస్టులు మృతి
30 గంటల పాటు సాగిన ‘ఆపరేషన్ ప్రహార్’
అరణ్యంలో 30 కిలోమీటర్లు చొచ్చుకుపోయిన బలగాలు
ఘటనాస్థలిలో భారీ పేలుడు సామగ్రి స్వాధీనం
మనతెలంగాణ/హైదరాబాద్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో...
నెత్తురోడిన దండకారణ్యం
మన తెలంగాణ/చర్ల :ఛత్తీస్గఢ్లోని నా రాయణ్ పూర్, కంకెర్ జిల్లాలో సరిహద్దుల్లోని అ డవుల్లో మంగళవారం భద్రతా దళాల ఎదురు కా ల్పులలో ముగ్గురు మహిళలతోసహా 10మంది నక్సలైట్లు మ రణించారు. గత...
బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
ముంబై : మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు , ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్ను ముంబై పోలీస్లు ఆదివారం అరెస్ట్ చేశారు. సైబర్ విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు...
బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్టు
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్టు అయ్యారు. ఆదివారం ఉదయం ముంబై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సైబర్ విభాగానికి చెందిన సిట్ సాహిల్ ఛత్తీస్గఢ్లో...
రెండో దశలో 61% ఓటింగ్
రెండవ దశ లోక్సభ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 88 లోక్సభ స్థానాలలో 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. కేరళ, పశ్చిమ బెంగాల్లోని కొన్ని...
అందరినీ దోచుకోండి: కాంగ్రెస్పై ప్రధాని మోడీ ఫైర్
ప్రాణాలతో ఉన్నవారిని, మృతులను వదలవద్దు
పిట్రోడా వ్యాఖ్యలపై కాంగ్రెస్ను తూర్పారబట్టిన ప్రధాని మోడీ
వారసత్వ పన్ను పంపిణీపై వ్యాఖ్యానించిన పిట్రోడా
న్యూఢిల్లీ : ‘వోటు బ్యాంక్ వ్యామోహం’ ఉన్న కాంగ్రెస్ పార్టీ మతం ఆధారంగా రిజర్వేషన్ను అమలు...
దంతెవాడలో 18 మంది నక్సల్స్ లొంగుబాటు
దంతెవాడ: ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో బుధవారం 18 మంది నక్సలైట్లు లొంగిపోయారు. లొంగిపోయిన నక్సల్స్లో ఒక మిలిషియా ప్లాటూన్ సెక్షన్ కమాండ్, ముగ్గురు మహిళలు ఉన్నట్లు దంతెవాడ ఎస్పి గౌరవ్ రాయ్ తెలిపారు. హుర్రేపాల్...
నక్సలిజాన్ని రూపుమాపుతా:ప్రధాని మోడీ
తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ హింసను రెచ్చగొట్టిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఛత్తీస్గఢ్ నుంచి నక్సలిజాన్ని రూపుమాపుతానని ఆయన వాగ్దానం చేశారు. ఛత్తీస్గఢ్లోని మహాసముంద్ లోక్సభ నియోజకవర్గంలో భాగమైన ధంతరి...
ఒడిశా పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 7కు పెరుగుదల
ఒడిశా ఝార్సుగుడాలో పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగిందని, శనివారం మరి ఐదు మృతదేహాలను వెలికితీశారని అధికారి ఒకరు వెల్లడించారు. శుక్రవారం పడవ మునిగిపోయిన వెంటనే గాలింపు ప్రారంభించిన ఒడిశా విపత్తు...
నాలుగు నెలల్లో 80మంది నక్సల్స్ హతం
ఎర్రజెండ ..ఎన్కౌంటర్
నాలుగునెలల్లో 80 మంది నక్సల్స్ హతం
అరెస్టులు సరెండర్లు, ఛత్తీస్గఢ్లో క్యాంపులు
మావోయిస్టుల ఏరివేతపై హోం శాఖ కీలక నివేదిక
న్యూఢిల్లీ : ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లో భద్రతా...
అతి త్వరలో మావోయిస్టుల అంతం: అమిత్ షా
అహ్మదాబాద్ : నరేంద్ర మోడీ ప్రభుత్వం అతి త్వరలోనే దేశంలో నుంచి మావోయిస్టులను తుదముట్టిస్తుందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా బుధవారం విస్పష్టంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదానికి, మావోయిస్టులకు...
బస్తర్కు హెలికాప్టర్లలో పోలింగ్ సిబ్బంది తరలింపు
బస్తర్కు హెలికాప్టర్లలో పోలింగ్ సిబ్బంది తరలింపు
నక్సల్ ప్రభావిత జిల్లాలలో భారీ భద్రతా ఏర్పాట్లు
ఛత్తీస్గఢ్లోని 11 లోక్సభ సీట్లకు 3 దశలలో పోలింగ్
బీజాపూర్ /సుక్మా: ఛత్తీస్గఢ్లోని నక్సలైట్ ప్రభావిత బస్తర్ లోక్సభ నియోజవకవర్గానికి హెలిపాక్టర్లలో...