Home Search
టీమిండియా - search results
If you're not happy with the results, please do another search
గిల్ సెంచరీ మిస్.. టీమిండియాకు భారీ ఆధిక్యం
ఇంగ్లండ్- భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభం అయ్యింది. ఆదివారం కుల్దీప్ యాదవ్ తో ఆటను ప్రారంభించిన శుభ్ మన్ గిల్(91) సెంచరీ మిస్ చేసుకున్నాడు....
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ… మూడో టెస్టు నుంచి వైదొలిగిన అశ్విన్
రాజ్కోట్: మూడో టెస్టు నుంచి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అర్ధంతరంగా తప్పుకున్నాడు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతో టెస్టు మ్యాచ్ మధ్యలో నుంచి అతడు ఇంటికి వెళ్లాడు. అశ్విన్ తన తల్లిని చూసేందుకు...
టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ 445 ఆలౌట్
రాజ్కోట్: సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 130.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 445 పరుగులు చేసి ఆలౌటైంది....
అశ్విన్ ఔట్…. టీమిండియా 408/8
రాజ్కోట్: సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 121 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 408 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
జడేజా ఔట్…. టీమిండియా 352/7
రాజ్కోట్: సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 98 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 352 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
తొలి రోజు అదరగొట్టిన టీమిండియా.. రోహిత్, జడేజా సెంచరీలు
రాజ్కోట్: సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో తొలి రోజు టీమిండియా బ్యాట్స్ మెన్లు అదరగొట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ(131), రవీంద్ర జడేజా(110)లు సూపర్...
రవీంద్ర జడేజా సెంచరీ.. భారీ స్కోరు దిశగా టీమిండియా
రాజ్కోట్: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీ సాధించాడు. సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్టులో జడేజా సెంచరీ బాదాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే మూడు వికెట్లు...
రోహిత్ సెంచరీ… టీమిండియా 190/3
రాజ్కోట్: సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు టీమిండియా 53 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 190 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్...
జడేజా హాఫ్ సెంచరీ… టీమిండియా 161/3
రాజ్కోట్: సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు టీమిండియా 47 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 161 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్...
రోహిత్ హాఫ్ సెంచరీ… టీమిండియా 93/3
రాజ్కోట్: సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు టీమిండియా 25 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 93 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
రాజ్కోట్: సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ టెస్టుల్లో ఆరంగ్రేటం చేశారు. మూడో టెస్టు...
టీమిండియాను వీడని గాయాలు
మన తెలంగాణ/క్రీడా విభాగం: కొంతకాలంగా టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. ఇంగ్లండ్తో సొంత గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్లో ఈ సమస్య మరింత తీవ్రంగా మారింది. గాయాలతో స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరే జట్టుకు దూరమవుతున్నారు....
అండర్19 ప్రపంచకప్ ఫైనల్: టీమిండియా బౌలింగ్..
బెనోని: అండర్19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమరానికి భారత్-ఆస్ట్రేలియా జట్లు సిద్ధమయ్యాయి. విల్లోమూర్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ మరో ఆలోచన లేకుండా ముందుగా బ్యాటింగ్...
మూడో స్థానానికి టీమిండియా
దుబాయి: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన ఆస్ట్రేలియా రెండో...
టీమిండియా 255 ఆలౌట్..
ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 255 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 396 పరుగులు చేయగా ఇంగ్లండ్ 253 పరుగులకే ఆలౌట్...
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్ మూడో రోజు భారత జట్టు 34 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 129 పరుగులతో...
రోహిత్, జైస్వాల్ ఔట్… టీమిండియా 30/2
విశాఖపట్న: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 9 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 30 పరుగులతో ఆటను...
జైస్వాల్ సెంచరీ… టీమిండియా 196/3
విశాఖపట్నం:డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 55 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 196 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
విశాఖపట్నం: డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు టీమిండియా 31 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 103 పరుగులతో ఆటను...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా తుది జట్టులో సర్ఫరాజ్కు అవకాశం దక్కలేదు, రాహుల్కు బదులుగా రజత్ పటీదార్...