Home Search
టెస్టు సిరీస్ - search results
If you're not happy with the results, please do another search
యాషెస్ నాలుగో టెస్టు డ్రా..
ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగుతున్న నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికే 1-2తో వెనుకబడి, ఈ టెస్టులో ఎలాగైనా గెలిచి...
వెస్టిండీస్తో రెండో టెస్టు: యశస్వి, రోహిత్ జోరు..
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్తో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో టీమిండియా శుభారంభం చేసింది. మొదటి లంచ్ విరామ సమయానికి భారత్ 26 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. భారత్-వెస్టిండీస్...
నేటి నుంచి పాక్-లంక మొదటి టెస్టు
గాలే: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా పాకిస్థాన్శ్రీలంక జట్ల మధ్య రెండు మ్యాచ్ల సిరీస్కు రంగం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య ఆదివారం నుంచి గాలే వేదికగా తొలి టెస్టు జరుగనుంది. ఇరు...
మూడో టెస్టు ఇంగ్లండ్దే
లీడ్స్: ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాతో జరుగుతన్న మూడో టెస్టులో 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ఆశలు సజీవం చేసుకుంది. కంగారులు నిర్ధేశించిన 251 పరగులు...
విండీస్ టి20 సిరీస్కు భారత జట్టు ప్రకటన.. తిలక్ వర్మకు చోటు
తిలక్ వర్మకు చోటు
రోహిత్, కోహ్లిలకు విశ్రాంతి, హార్దిక్కు కెప్టెన్సీ
విండీస్ టి20 సిరీస్కు టీమిండియా ఎంపిక
ముంబై: వెస్టిండీస్తో జరిగే ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ కోసం బుధవారం టీమిండియాను బిసిసిఐ ప్రకటించింది. తెలుగుతేజం, హైదరాబాదీ...
రెండో టెస్టు ఆసీస్దే
లార్డ్ : ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా రెండో విజయాన్ని నమోదు చేసింది. దీంతో సిరీస్లో 20తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. లార్డ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ 43...
న్యూజిలాండ్ క్లీన్ స్వీప్.. రెండో టెస్టులో లంకపై ఇన్నింగ్స్ విజయం
వెల్లింగ్టన్: శ్రీలంకతో జరిగిన రెండో, చివరి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్ల సిరీస్ను 20తో క్లీన్స్వీప్ చేసింది. ఫాలోఆన్...
సిరీస్పై భారత్ కన్ను
విశాఖపట్నం: సాగర తీర నగరం విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగే రెండో వన్డేకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ముంబైలో జరిగిన తొలి వన్డేలో జయకేతనం ఎగురవేసిన భారత్ ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్...
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన కోహ్లి..
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ టాప్ ర్యాంక్ను కాపాడుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్...
వన్డే సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు ఎంపిక
ముంబై: భారత్తో జరిగే వన్డే సిరీస్లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. పాట్ కమిన్స్ అందుబాటులో లేకుండా పోవడంతో వన్డేలకు కూడా స్మిత్ సారథ్యం వహించనున్నాడు. భారత్తో మూడు...
టెస్టు సిరీస్ భారత్దే… డబ్ల్యుటిసి ఫైనల్లో టీమిండియా
అహ్మదాబాద్: బోర్డర గావస్కర్ ట్రోఫీని భారత జట్టు కైవసం చేసుకుంది. నాలుగో టెస్టు డ్రా కావడంతో టీమిండియా 2-1 తేడాతో గెలుపొందింది. రవింద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ ది...
టీమిండియాకు సవాల్… నేటి నుంచి నాలుగో టెస్టు
టీమిండియాకు సవాల్
ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా
నేటి నుంచి అహ్మదాబాద్లో నాలుగో టెస్టు
అహ్మదాబాద్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరడమే లక్షంగా పెట్టుకున్న టీమిండియా గురువారం ఆస్ట్రేలియాతో ఆరంభమయ్యే చివరి టెస్టుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. తొలి రెండు...
హోరాహోరీ ఖాయం.. నేడు ఆస్ట్రేలియాతో రెండో టెస్టు
న్యూఢిల్లీ: తొలి టెస్టులో విజయంతో జోరుమీదున్నటీమిండియా అదే జోరుతో రెండో టెస్టులోనూ సయితం గెలుపొందాలనే లక్షంతో బరిలోకి దిగుతోంది. ఇక ఇప్పటికే రెండుసార్లు బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకున్న ఆస్ట్రేలియా జట్టు ఈసారి...
రెండో టెస్టుపై ఉత్కంఠ.. హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు
న్యూఢిల్లీ: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక రెండో టెస్టుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఢిల్లీలోని...
మూడో టెస్టు వేదిక ఇండోర్
హైదరాబాద్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టులో సిరీస్లో మూడో టెస్టు వేధికను ధర్మశాల నుంచి ఇండోర్లోని హోల్కర్ స్టేడియానికి మార్చామని బిసిసిఐ వర్గాలు తెలిపాయి. ధర్మశాలలో ఔట్ఫీల్డ్ సరిగా...
మూడోటెస్టు ధర్మశాల వేదిక మార్పు
ధర్మశాల: ట్రోఫీలో భాగంగా మార్చి 1నుంచి జరగాల్సిన వేదిక మారింది. షెడ్యూల్ ప్రకారం మూడో టెస్టు ధర్మశాల వేదికగా జరగాల్సి ఉండగా పూర్తిస్థాయిలో సిద్ధంగా లేకపోవడంతో వేదిక మార్చాలని బిసిసిఐ నిర్ణయించింది. ఇటీవల...
రెండో టెస్టులో భారత్ గెలుపు…. సిరీస్ కైవసం
ఢాకా: భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది. షీరీ బంగ్లా జాతీయ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో భారత్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. నాలుగో...
రెండో టెస్టుకు రోహిత్ దూరం
ఢాకా: బంగ్లాదేశ్తో జరిగే రెండో, చివరి టెస్టుకు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డే సందర్భంగా రోహిత్ బొటన వేలికి గాయమైంది. దీంతో అతను చివరి...
నేటి నుంచి బంగ్లాదేశ్తో తొలి టెస్టు
చిట్టగాంగ్: బంగ్లాదేశ్తో జరిగే టెస్టు సిరీస్కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ల సిరీస్ జరుగనుంది. బుధవారం చిట్టగాంగ్ వేదికగా మొదటి టెస్టుకు తెరలేవనుంది. రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్...
మరో సిరీస్కు సిద్ధమైన టీమిండియా
మన తెలంగాణ/క్రీడా విభాగం: కొంతకాలంగా టీమిండియా ఎడతెరిపి లేకుండా క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే. స్వల్ప వ్యవధిలోనే రెండు టి20 ప్రపంచకప్లు, ఆసియాకప్లతో సహా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదితర...