Home Search
తమిళిసై సౌందరరాజన్ - search results
If you're not happy with the results, please do another search
తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు.. ఎంఎల్సి కౌశిక్ రెడ్డికి నోటీసులు
హైదరాబాద్: బిఆర్ఎస్ ఎంఎల్సి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమీషన్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుమోటాగా తీసుకున్న కమీషన్ ఆయనకు...
ఇబ్రహీంపట్నం ఘటనపై స్పందించిన గవర్నర్ తమిళిసై
మన తెలంగాణ/హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా వుండాలన్నారు. చికిత్స...
రోబోగైన్ ఇండియా 2022ను ప్రారంభించిన గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: భారతదేశంలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ గైనకాలజికల్ సర్జరీపై నిర్వహిస్తోన్న జాతీయ సదస్సు రోబోగైన్ ఇండియా 2022ను నేడు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ ప్రారంభించారు. రోబోటిక్ గైనకాలజికల్ సర్జరీలను...
బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
నిర్మల్: జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున బాసర సరస్వతి ఆలయానికి చేరుకున్న గవర్నర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు....
నిస్వార్థ సేవకులు డాక్టర్లు : గవర్నర్ తమిళిసై
హైదరాబాద్ : రోగులకు నిస్వార్థంగా, అవిశ్రాంతంగా సేవలు అందించే వారు డాక్టర్లని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. జులై 1 నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు ఆమె ఒక ప్రకటనలో శుభాకాంక్షలు...
మహిళల కోసం ప్రత్యేక దర్బార్ కార్యక్రమం: గవర్నర్ తమిళిసై
మన తెలంగాణ/హైదరాబాద్: మహిళల కోసం ప్రత్యేక దర్బార్ కార్యక్రమం చేపట్టనున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు రాజ్భవన్లో మహిళా...
మహిళల కోసం ప్రత్యేక దర్బార్ కార్యక్రమం : గవర్నర్ తమిళిసై
మన తెలంగాణ/హైదరాబాద్ : మహిళల కోసం ప్రత్యేక దర్బార్ కార్యక్రమం చేపట్టనున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు రాజ్భవన్లో...
గవర్నర్ తమిళిసై అటెండర్ మృతి
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కాన్వాయ్ సిబ్బందిలో అటెండర్ గురువారం మృతిచెందాడు. సికింద్రాబాద్ పద్మారావునగర్ లోని స్కంధగిరి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవానికి గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. ఆ సమయంలో అటెండర్ రాజ్ కుమార్...
తమిళిసై ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం..
తమిళిసై ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం
తెలంగాణలో డ్రగ్స్ దందాపై కేంద్రానికి నివేదిక
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం.. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రతినిత్యం వెలుగుచూస్తోన్న డ్రగ్స్ దందాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్...
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య భారతదేశ సార్వభౌమత్వాన్ని గర్వంగా జరుపుకునే రోజు గణతంత్ర దినోత్సవమని వివరించారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో భారత రాజ్యాంగాన్ని...
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సంక్రాంతి శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అందరికీ సంతోషం, ఆరోగ్యాన్ని తీసుకురావాలని గవర్నర్ ఆకాంక్షించారు. మకర సంక్రాంతికి సంస్కృతీ పరంగా గొప్ప ప్రాముఖ్యత ఉందని...
నల్గొండలో పర్యటించనున్న గవర్నర్ తమిళిసై
నల్గొండ: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం గవర్నర్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో...
పవన్ కల్యాణ్ను అభినందించిన గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ ను అభినందించారు. సంప్రదాయ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు పవన్ కల్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం...
అభివృద్ధికి, సుస్థిరతకు ఆవిష్కరణలు కీలకం: తమిళిసై
అభివృద్ధికి, సుస్థిరతకు ఆవిష్కరణలు కీలకం
గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్
మనతెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధికి, సుస్థిరతకు ఆవిష్కరణలు కీలకం అని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. యూనివర్సిటీలు పరిశోధనలను, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని...
రేపు మహేశ్వరానికి గవర్నర్ తమిళిసై
మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో సోమవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించనున్నారు. మహేశ్వరంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం శివగంగ రాజరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం కొత్వాల్ చెరువుతాండలో గిరిజన మహిళలతో...
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ తమిళిసై పుదుచ్చేరిలోని రాజీవ్గాంధీ ఆసుపత్రిలో కోవీషీల్డ్ వ్యాక్సిన్...
గవర్నర్ తమిళిసైకి గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ను అంతర్జాతీయ పురస్కారం వరించింది. తమిళిసై సౌందర రాజన్కి గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్స్లెన్స్2021 అవార్డు వచ్చినట్లు రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. యుఎస్ కాంగ్రెస్ మ్యాన్...
తమిళిసై నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
న్యూఢిల్లీ: పుదుచ్చేరిలో ప్రభుత్వం పడిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై కేంద్రీకృతమై ఉంది. తమిళిసై ఏ నిర్ణయం తీసుకోనున్నారన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది....
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళిసైకు అదనపు బాధ్యతలు
గురువారం బాధ్యతలు చేపట్టిన సౌందరరాజన్
ప్రమాణస్వీకారానికి హాజరైన సిఎం, ఇతర మంత్రులు
హైదరాబాద్: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ అధికారికంగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం అక్కడి స్పెషల్ రెసిడెంట్ కమిషనర్కృష్ణకుమార్...
గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తా: గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తానని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. శుక్రవారం రాజ్ భవన్ లో ''మూవింగ్ ఫార్వర్డ్ విత్ మెమొరీస్ ఆఫ్ మెయిడెన్ ఇయర్'' అనే పుస్తకాన్ని గవర్నర్ తమిళిసై...