Sunday, April 28, 2024

నల్గొండలో పర్యటించనున్న గవర్నర్ తమిళిసై

- Advertisement -
- Advertisement -

నల్గొండ: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం గవర్నర్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో ప్రైవేట్ హాస్పిటల్ ను ప్రారంభించినున్నారు. ఉదయం 11:35 గంటలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్‎ రెండో అంతస్తులో సెమినార్ హాల్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీలో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం యూనివర్సిటీలో జరిగే బతుకమ్మ సంబరాల్లో గవర్నర్ తమిళిసై పాల్గొననున్నారు.

Governor Tamilisai to visit Nalgonda today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News