Home Search
దంపతుల హత్య - search results
If you're not happy with the results, please do another search
కామారెడ్డిలో దంపతుల దారుణ హత్య.. భార్యను చీరతో ఉరివేసి..
కామారెడ్డి: జిల్లాలోని బీర్కూర్ మండలంలో దారుణ హత్య జరిగింది. రైతునగర్ లో కిరాణా షాపు నిర్వాహకుడు నారాయణ దంపతులను కొందరు గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మంగళవారం రాత్రి నారాయణ ఇంట్లోకి...
కడపలో రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా సిద్ధవటం మండలంలో విషాదం చోటుచేసుకుంది. కనుమలో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం కడపలో...
చేవెళ్లలో శిశువును చంపి దంపతుల ఆత్మహత్య
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని దేవరంపల్లి గ్రామంలో పాపను చంపేసి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దేవరంపల్లి గ్రామంలో ఉమ్మెత్తల అశోక్-అంకిత అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ...
ఆత్మహత్య చేసుకుంటామని దంపతుల సెల్ఫీ వీడియో
వైజాగ్: ఓ దంపతులు ఆత్మహత్య చేసుకుంటున్నామని సెల్ఫీ వీడియో పంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వర ప్రసాద్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో...
Medchal: జగద్గిరిగుట్టలో దంపతుల ఆత్మహత్య
మేడ్చల్: కుత్బుల్లాపూర్ ప్రాంతం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని శివ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. పెళ్ళైన రెండేళ్లకే దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరూ ట్రాన్స్ జెండర్లని స్థానికులు తెలిపారు. వికారాబాద్ జిల్లా...
ఉరేసుకుని యువదంపతుల ఆత్మహత్య
హైదరాబాద్: జగద్గిరిగుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో యువదంపతులు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను కర్నూలు జిల్లాకు చెందిన బ్రహ్మచారి, మౌనికగా గుర్తించారు....
దంపతుల మధ్య గొడవలు…. సిఐ భార్య ఆత్మహత్య
అమరావతి: దంపతుల మధ్య కలహాలు చెలరేగడంతో సిఐడి సిఐ భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడ పటమట తోటవారి వీధిలో సిఐడి...
దంపతులకు కౌన్సెలింగ్… పెట్రోల్ పోసుకుని భార్య ఆత్మహత్య
విశాఖపట్నం: విశాఖపట్నంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన శ్రావణి(30)కి నాలుగు నెలల క్రితం వైజాగ్కు చెందిన వినయ్తో వివాహమైంది....
ఎపిలో దంపతుల దారుణ హత్య
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో సునీత, కృష్ణారావు అనే దంపతులను దోపిడి దొంగలు దారుణం హత్య చేశారు. దొంగతనం కోసం ఇంటికి వెళ్లిన దుండగులు డబ్బులు నగలు ఇవ్వాలంటూ సునీత అనే మహిళను...
నవదంపతులు… భార్యను గొడ్డలితో నరికి… భర్త ఆత్మహత్య
హనుమకొండ: పెళ్లి జరిగిన రెండు నెలలకే అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
మంథనిలో దంపతుల దారుణ హత్య
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం చల్లపల్లిలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. దుండగులు దంపతులను అత్యంత కిరాతకంగా హత్యచేశారు. దంపతుల ముఖాలపై ఆయుధాలతో తీవ్రంగా కొట్టారు. మృతులను కొత్త సాంబయ్య, లక్ష్మిగా గుర్తించారు....
ఎన్ఆర్ఐ దంపతులను దారుణంగా హత్య చేసిన ఫామ్ హౌస్ సిబ్బంది..
చెన్నై: నగరంలోని మైలవరంలో ఎన్ఆర్ఐ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఎన్ఆర్ఐ దంపతులను ఫామ్ హౌస్ సిబ్బంది హత్య చేశారు. అనంతరం 50 కేజీల బంగారం, 5 కేజీల వెండి, రూ.20లక్షల నగదులో...
పిల్లలు లేరని దంపతుల ఆత్మహత్య
లక్నో: పిల్లలు లేరని దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలో బల్మికి నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హర్దోయి జిల్లాకు చెందిన నీలమ్(28) తొమ్మిది...
హైకోర్టు ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం
అమరావతి: హైకోర్టు ఎదుట దంపతులు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో దేవేంద్రరావు-భానుశ్రీ దంపతులు నివసిస్తున్నారు. వారు ఉంటున్న...
సూర్యాపేటలో దంపతుల ఆత్మహత్యాయత్నం..
సూర్యాపేట: జిల్లా పట్టణంలో దంపతుల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక దంపతులు వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి స్థానికులు వారిని అడ్డుకున్నారు. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని, తనకు న్యాయ...
శ్రీశైలం రెడ్డి అన్నదాన సత్రంలో దంపతుల ఆత్మహత్య..
కర్నూల్: జిల్లాలోని శ్రీశైలంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీశైలంలోని నీలం సంజీవరెడ్డి అన్నదాన సత్రంలో దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని గమనించిన అన్నదాన సత్రం సిబ్బంది వారిని వెంటనే...
మిరుదొడ్డిలో దంపతుల ఆత్మహత్య
సిద్దిపేట: భార్యభర్తల మధ్య గొడవలు జరగడంతో ఆ దంపతులు ఉరేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ధర్మారం గ్రామంలో దేవరాజు(30), మమత(26)...
దంపతుల మధ్య గొడవ… భర్త ఆత్మహత్య…
ఆసిఫాబాద్: కొమురం భీం అసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం దాంపూర్ గ్రామములో దంపతుల మధ్య గొడవ జరగడంతో భర్త ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్జున్ (48) అనే వ్యక్తి...
ఎపిలో స్కూల్ కరస్పాండెంట్ దంపతుల ఆత్మహత్య
ఆప్పుల బాధతాళలేక నిద్ర మాత్రలు మింగిన వైనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని లైఫ్ఎనర్జీ స్కూల్ కరస్పాండెంట్ దంపతులు సుబ్రమణ్యం(34), రోహిణి(28) ఆదివారం నాడు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికులు అందించిన సమాచారం...
దంపతుల మధ్య గొడవ… భార్య ఆత్మహత్య
అమరావతి: దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కేంద్రానికి సమీంపలో సుదిరెడ్డిపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పది సంవత్సరాల క్రితం...