Home Search
దేశానికి వలస - search results
If you're not happy with the results, please do another search
దేశానికి నేతాజీ గర్వకారణం : మోడీ
న్యూఢిల్లీ: బ్రిటిష్ వలస పాలనను ధైర్య సాహసాలతో ఎదిరించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదర్శాలు దేశానికి గర్వకారణమని ప్రధాని మోడీ గురువారం ప్రశంసించారు. నేతాజీ 123 వ జయంతి సందర్భంగా మోడీ నివాళులు...
దళిత జనబాంధవుడు
అంటరానితనంపై ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. బాబా సాహెబ్ అంబేడ్కర్తో కలసి ఉద్యమాల్లో పాల్గొన్నారు. జాతిపిత మహాత్మునిచే గౌరవింపబడినారు. తాను నమ్మిన సత్యాలను అందరికీ తెలిపి సమాజంలో చైతన్యం తేవడానికి నిస్వార్థసేవ చేశారు....
గతంలోనే హిందూత్వ భవిష్యత్తు
ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ హిందూ రాజకీయాలను విశ్లేషిస్తుంటారు. భారత దేశ బహుళత్వం గురించి తరచూ ఆమె గొంతెత్తుతుంటారు. అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే ఆమెపై మతవాదులు కూడా తరచూ విరుచుకుపడుతుంటారు. ఆమె తాజా...
గణితానికే గమ్యం చూపిన శ్రీనివాస రామానుజన్
శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ భారత దేశానికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. పది సంవత్సరాల వయసులోనే గణిత శాస్త్రంతో అనుబంధం...
గుణపాఠం నేర్వాలి!
వాతావరణ పెనుమార్పులు భూగోళంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తున్నాయి. మేధావులు, పర్యావరణవేత్తలు నెత్తీనోరూ మొత్తుకుంటున్నా, ప్రపంచ దేశాల మధ్య క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ ఒప్పందం వంటివి ఎన్ని కుదిరినా, వాటి అమలు విషయంలో మాత్రం...
మరో రుణ ఒప్పందం కోసం ఐఎంఎఫ్కు పాక్ అభ్యర్థన
వాషింగ్టన్ /ఇస్లామాబాద్: ఆర్థికంగా సతమతమవుతున్న తమ దేశానికి ఆరు నుంచి ఎనిమిది బిలియన్ల డాలర్ల మేరకు క్లైమేట్ ఫైనాన్సింగ్ ద్వారా మరో రుణ ఒప్పందం కల్పించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)కి పాకిస్థాన్ అభ్యర్థించింది....
గతం ఘనకీర్తి వర్తమానం అపకీర్తి
ఆంధ్ర రాజకీయాలు 2
ఆంధ్రప్రదేశ్ ఏర్పడి పుష్కర కాలం పూర్తి కాగానే, తెలంగాణలో అసంతృప్తి మొదలై అది ఆత్మాభిమాన ఉద్యమంగా ఊపందుకుంది. కోస్తాంధ్ర ప్రాంతంవారు తమ ఉద్యోగాలను ఆక్రమించారని, తమ భాషను, యాసను, ఆహారాన్ని,...
భయం వద్దు.. రాజ్యాంగాన్ని మార్చబోం
వికసిత భారత్ పనులు రెండేళ్ల క్రితమే మొదలు అన్నీ చేయలేకపోవచ్చు.. చేయాల్సింది చాలా ఉంది కాంగ్రెస్ నమూనా..మా నమూనా తేడా చూసి ఓటెయ్యండి ఓటమి భయంతోనే ప్రతిపక్షాల ఆరోపణలు ఎందరు నాయకులను ఇడి...
ఇంధనం, ఎరువులపై యుద్ధ ప్రభావం
మధ్యప్రాచ్యంలో ఎప్పుడు ఎలాంటి ఉద్రిక్తతలు వచ్చినా వెంటనే అది పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 1 శాతం పెరిగాయి. మార్కెట్లో స్థిరత్వం కోసం...
రిషి సునాక్ కీలక నిర్ణయం.. భారతీయ కుటుంబాలకు షాక్
ఫ్యామిలీ వీసా కటుతరం
వార్షిక వేతన పరిమితి పెంపు
55 శాతం మేర హెచ్చింపు అమలు
కనీస వార్షిక వేతనం 29000 పౌండ్లు
రిషి సునాక్ అత్యంత కీలక నిర్ణయం
భారతీయ కుటుంబాలకు...
పెద్ద మనిషితనం లేని మోడీ
ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఎవరు ఎవరి మీదైనా విమర్శలు చేయవచ్చు. ఎన్నికల సమయంలో ఆ వెసులుబాటు మరింత ఉంటుంది. అదే సమయంలో, పార్టీ శ్రేణులు ఏమి మాట్లాడినా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే...
మోడీ పాలనంతా ప్రజావ్యతిరేకమే!
రెండు నెలల్లో 10 సంవత్సరాల మోడీ పాలన పూర్తి అవుతుంది. ఈ పది సంవత్సరాల ఆయన పాలనను గమనిస్తే అన్ని రంగాల్లోనూ విఫలత వెల్లడవుతుంది. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం తీవ్ర సంక్షోభంలో...
అదృశ్యమైన విద్యార్థి అనుమానాస్పద మృతి
న్యూయార్క్: గడచిన నెలరోజులుగా కనిపించకుండా పోయిన ఒక 25 ఏళ్ల భారతీయ విద్యార్థి మృతదేహం క్లీవ్ల్యాండ్ నగరంలో లభించింది. భారతీయులకు సంబంధించి అమెరికాలో ఈ తరహా ఘటన జరగడం ఈ వారంలో ఇది...
ఎన్నాళ్లీ మారణహోమం?
సంపాదకీయం: పాలస్తీనాకు చెందిన తీవ్రవాద సంస్థ హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించి సరిగ్గా ఆరు నెలలు గడిచాయి. అప్పట్లో ఈ యుద్ధానికి ఇజ్రాయెల్ తనకు తానుగా విధించుకున్న షరతులు రెండే రెండు. హమాస్ను...
మహా నేత జగ్జీవన్ రామ్
1934లో జగ్జీవన్రామ్ కలకత్తాలో అఖిల భారతీయ రవిదాస్ మహాసభను స్థాపించారు. దళితుల సాంస్కృతిక ‘కులగురు వు’ అయిన ‘గురు రవిదాస్’ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పలు జిల్లాల్లో రవిదాస్ సమ్మేళనాలను నిర్వహించారు. సాంఘిక...
ముగ్గురు మాజీ ఖైదీలు శ్రీలంకకు పయనం
చెన్నై: సుప్రీంకోర్టు విడుదల చేసిన రెండేళ్ల తర్వాత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్షలు అనుభవించిన మాజీ ఖైదీలైన ముగ్గురు శ్రీలంక జాతీయులు బుధవారం తమ మాతృభూమికి బయల్దేరారు. రాజీవ్...
‘కచ్చతీవు’లో ఓట్ల వేట
ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా అంశాలను లేవనెత్తి పబ్బం గడుపుకోవడంలో నాలుగాకులు ఎక్కువే చదివిన కేంద్రంలోని పెద్దలు తమ అమ్ములపొదిలోంచి తాజాగా మరో అస్త్రాన్ని వెలికితీశారు. అదే.. కచ్చతీవు! ఫలితంగా ఎన్నికల సమయాన ఈ...
ప్రథమ చికిత్సే పదివేలు!
గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి సాధిస్తేనే దేశం ప్రగతి పథంలో పరుగులు పెడుతుందని మహాత్ముడు ఏనాడో చెప్పారు. గ్రామ స్వరాజ్యం వెల్లివిరియాలన్నది ఆయన ప్రగాఢ వాంఛ. అయితే మహాత్ముడి అనేక...
అప్రమత్తతే శ్రీరామరక్ష!
అమెరికాలో భారతీయులు, భారతీయ మూలాలున్నవారి అనుమానాస్పద మరణాలు కలవరం కలిగిస్తున్నాయి. ఇలా మృత్యువాత పడుతున్న వారిలో అక్కడి యూనివర్శిటీల్లో సీటు సంపాదించుకుని, భవిష్యత్తుపై కొండంత ఆశతో పరాయి దేశం చేరిన విద్యార్థులే ఎక్కువ...
డబుల్ రేస్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండడం తో రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో ఆయా పార్టీల నాయకత్వం పూర్తిగా పార్లమెంటు ఎన్నికలపైనే దృష్టి...