Home Search
దేశానికి వలస - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ సమరోత్సాహం
మన తెలంగాణ/ హైదరాబాద్ : దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు హైదరాబాద్ నుంచే సమరశంఖా న్ని పూరించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని తుక్కుగూడలో ఏప్రిల్ మొదటి వారంలో...
త్యాగ వీరులకు సెల్యూట్
దేశమాత స్వేచ్ఛ కోసం బలి దానం చేసిన వీరయోధులు భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్. బ్రిటిష్ ప్రభుత్వం వీరికి ఉరిశిక్ష విధించినా భయపడకుండా నవ్వుతూ ఉరి కంబం ఎక్కి దేశం కోసం ప్రాణాలను అర్పించి...
AI, హైపర్-కనెక్టివిటీని శాంసంగ్ ప్రారంభించిన సిఇఒ జెహెచ్ హాస్
ముంబై: మిస్టర్ జోంగ్-హీ (JH) హాన్, వైస్ ఛైర్మన్, CEO, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్లో డివైస్ ఎక్స్పీరియన్స్ (DX) డివిజన్ హెడ్, ముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో శాంసంగ్ BKC స్టోర్ ప్రారంభించిన తర్వాత...
ఇదేనా అభివృద్ధి?
ఈ 70 ఏళ్ల ఎన్నికల భారతావనిలో అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు మనం ఎక్కడ ఉన్నాం! అని ఒకసారి అవలోకనం చేసుకుంటే అనాథలకు దిక్కులేదు, సంచార జాతుల అభివృద్ధి జాడ...
కేంద్రం ముందు మరో సవాలు
దేశంలోని లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికల జరపాలన్న ప్రతిపాదనపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన 15 పార్టీలతో పాటు ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకున్న మాజీ అధికారులు, సీనియర్...
కెఏ పాల్ గెలిస్తే రాష్ట్రానికి మంచిదంటున్న ప్రముఖ నటుడు!
ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సన్నాహాలు చేసుకుంటున్నారు. విశాఖపట్నం నుంచి పోటీ చేయనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఆ పార్టీలో చేరిన...
తెలంగాణలో సిద్ధాంత శూన్యం
తెలంగాణకు తనదైన సిద్ధాంతం ఒకటి అవసరం. అది తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో ముగిసిపోలేదు. అట్లానే అది కేవలం అభివృద్ధి విషయాలకు, సంక్షేమానికి సరిమితమైనది కాదు. అంతకు మించిన సమగ్రమైన దృక్పథం...
సుప్రీం ఆదేశాలను శిరసావహించిన ఎస్బిఐ
ఇసికి ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పణ
మార్చి 15న ఇసి వెబ్సైట్లో బాండ్ల వివరాలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల కొనుగోలుదారులు, స్వీకరణదారుల వివరాలను ఎన్నికల కమిషన్కు భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బిఐ) మంగళవారం...
వారసత్వ సంపదను విస్మరించిన గత పాలకులు
మహాత్మా గాంధీ దార్హనికతే స్ఫూర్తిగా మా పాలన
సబర్మతి ఆశ్రమంలో ప్రధాని మోడీ ఉద్ఘాటన
అహ్మదాబాద్: దేశ వారసత్వ సంపదను పరిరక్షించడంలో గత ప్రభుత్వాలకు రాజకీయ చిత్తశుద్ధి లేదని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. తన...
ఎన్నికల ముందు సిఎఎ గుర్తొచ్చిందా?: ప్రతిపక్షాలు ఆగ్రహం
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలుపై మరి కొద్ది వారాలలో లోక్సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించడం పట్ల ప్రతిక్షాలు భగ్గుమన్నాయి. సిఎఎ అమలుపై ఎన్నికల ముందు...
భారతీయులారా..క్షమించండి: మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్
భారత్తో దౌత్య వివాదం కారణంగా చోటు చేసుకున్న పరిణామాలపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశం తరఫున భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ప్రస్తుతం భారత్లో...
అవినీతి నేతలకు సుప్రీం వాతలు
రాజకీయాలు కలుషితమై, దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించవలసిన వ్యవస్థలన్నీ ఒకటొకటిగా అవినీతిమయమవుతున్న తరుణంలో సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఇచ్చిన తీర్పు సగటు మనిషికి ఎంతో ఊరటనిచ్చేదిగా ఉందనడంలో సందేహం లేదు. చట్టసభల్లో...
స్మార్ట్ ఫోన్ను స్మార్ట్గా వాడుకోండి
స్మార్ట్ ఫోన్స్ చేతికి వచ్చాక మనిషి జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రతీ పనిని సేకండ్ల వ్యవధిలో వేళ్లపైనే పూర్తి చేసేస్తున్నాం. అమ్మడం, కొనడం, చూడడం, మాట్లాడడం ఇలా ఒకటేమిటి, సమస్తం స్మార్ట్ ఫోన్...
జార్ఖండ్లో స్పెయిన్ మహిళపై సామూహిక అత్యాచారం
దుంకా(జార్ఖండ్): జార్ఖండ్లోని దుంకా జిల్లాలో స్పెయిన్ దేశానికి చెందిన ఒక మహిళ సామూహిక అత్యాచారానికి గురైనట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఈ దారుణానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన...
దారి తప్పిన టీకా!
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2020 నాటికి ప్రతి పదింట ఏడు మరణాలు వ్యాధుల మూలంగానే సంభవిస్తాయంటూ ప్రముఖ అధ్యయన సంస్థ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ 1996లోనే వెలువరించిన నివేదిక అక్షర సత్యమని...
కనీస మద్దతు ధర రైతు హక్కు!
మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత గరీబీ హటావో నినాదాన్ని ముందుకు తీసుకొని హరిత విప్లవం దిశగా దేశాన్ని ముందుకు నడిపి దేశంలో పంటల ఉత్పత్తులను పెంచడంలో...
రెడ్సీపై దాడుల ప్రభావం
గత సంవత్సరం అక్టోబర్లో హమాస్, ఇజ్రాయెల్ మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ వివాదంలో అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ (యుకె) దేశాలు ఇజ్రాయెల్కి మద్దతుగా నిలిచాయి. ఇరాన్ దేశం హమాస్కి మద్దతుగా...
కాల చక్రం మారింది
భారత్ ఇప్పుడు ప్రపంచానికి ప్రతీకగా నిలిచింది
భారత్ పునర్నిర్మాణం బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు
సంభాల్లో ప్రధాని మోడీ
శ్రీ కల్కి ధామ్ ఆలయానికి శంకుస్థాపన
సంభాల్ (యుపి) : భారతదేశానికి కాల చక్రం మారిందని, దేశం ఎన్నో...
రైతులు దేశ ద్రోహులా?
రైతులు మరోసారి తమ డిమాండ్లకు దేశ రాజధాని పరిసరాల్లో వీధుల్లోకి రావలసి వచ్చింది. వారి డిమాండ్ల మంచిచెడులను అటుంచితే, ఈ సందర్భంగా రైతుల గురించి ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషప్రచారం...
బంజారాలకు చైతన్య ప్రదాత
ఏ యుగాన్ని చూసినా ఆ యుగంలో ఒక పుణ్య పురుషుడు ఉద్భవిస్తాడు. అతడు ధర్మాన్ని, నీతిని ఏకం చేసి జాతి కోసం పాటు పడతాడు. అలా వచ్చినవారే శ్రీరాముడు, కృష్ణుడు, మహమ్మద్ ప్రవక్త,...