Home Search
దేశానికి వలస - search results
If you're not happy with the results, please do another search
స్మార్ట్ ఫోన్ను స్మార్ట్గా వాడుకోండి
స్మార్ట్ ఫోన్స్ చేతికి వచ్చాక మనిషి జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రతీ పనిని సేకండ్ల వ్యవధిలో వేళ్లపైనే పూర్తి చేసేస్తున్నాం. అమ్మడం, కొనడం, చూడడం, మాట్లాడడం ఇలా ఒకటేమిటి, సమస్తం స్మార్ట్ ఫోన్...
జార్ఖండ్లో స్పెయిన్ మహిళపై సామూహిక అత్యాచారం
దుంకా(జార్ఖండ్): జార్ఖండ్లోని దుంకా జిల్లాలో స్పెయిన్ దేశానికి చెందిన ఒక మహిళ సామూహిక అత్యాచారానికి గురైనట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఈ దారుణానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన...
దారి తప్పిన టీకా!
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2020 నాటికి ప్రతి పదింట ఏడు మరణాలు వ్యాధుల మూలంగానే సంభవిస్తాయంటూ ప్రముఖ అధ్యయన సంస్థ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ 1996లోనే వెలువరించిన నివేదిక అక్షర సత్యమని...
కనీస మద్దతు ధర రైతు హక్కు!
మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత గరీబీ హటావో నినాదాన్ని ముందుకు తీసుకొని హరిత విప్లవం దిశగా దేశాన్ని ముందుకు నడిపి దేశంలో పంటల ఉత్పత్తులను పెంచడంలో...
రెడ్సీపై దాడుల ప్రభావం
గత సంవత్సరం అక్టోబర్లో హమాస్, ఇజ్రాయెల్ మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ వివాదంలో అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ (యుకె) దేశాలు ఇజ్రాయెల్కి మద్దతుగా నిలిచాయి. ఇరాన్ దేశం హమాస్కి మద్దతుగా...
కాల చక్రం మారింది
భారత్ ఇప్పుడు ప్రపంచానికి ప్రతీకగా నిలిచింది
భారత్ పునర్నిర్మాణం బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు
సంభాల్లో ప్రధాని మోడీ
శ్రీ కల్కి ధామ్ ఆలయానికి శంకుస్థాపన
సంభాల్ (యుపి) : భారతదేశానికి కాల చక్రం మారిందని, దేశం ఎన్నో...
రైతులు దేశ ద్రోహులా?
రైతులు మరోసారి తమ డిమాండ్లకు దేశ రాజధాని పరిసరాల్లో వీధుల్లోకి రావలసి వచ్చింది. వారి డిమాండ్ల మంచిచెడులను అటుంచితే, ఈ సందర్భంగా రైతుల గురించి ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషప్రచారం...
బంజారాలకు చైతన్య ప్రదాత
ఏ యుగాన్ని చూసినా ఆ యుగంలో ఒక పుణ్య పురుషుడు ఉద్భవిస్తాడు. అతడు ధర్మాన్ని, నీతిని ఏకం చేసి జాతి కోసం పాటు పడతాడు. అలా వచ్చినవారే శ్రీరాముడు, కృష్ణుడు, మహమ్మద్ ప్రవక్త,...
విశిష్ట దౌత్య విజయం
కలా, నిజమా అనిపించిన వార్త సోమవారం నాడు దోహా (ఖతార్) నుంచి దూసుకు వచ్చి భారతీయులందరినీ ఆనందపరవశులను చేసింది. అక్కడి జైల్లో 16 మాసాలుగా మరణ దండన కత్తి కింద గుండెలు అరచేత...
కుల గణన ఆవశ్యకత
భారతీయ సమాజంలో కులం అంతర్భాగం. కులం అనేది సమాజంలోని వ్యక్తులను వివిధ సామాజిక దొంతరలుగా విభజించే వ్యవస్థ. కుల వ్యవస్థ వ్యక్తి పుట్టుకతో నిర్ణయించబడిన వర్గ నిర్మాణం. వ్యక్తిగత జీవనశైలి ద్వారా, సాధించే...
బ్లాక్ అండ్ వైట్ వార్
దేశ ఆర్థిక వ్యవస్థపై పార్లమెంట్కు శ్వేతపత్రం సమర్పించిన మోడీ సర్కార్
యుపిఎ పాలనలో అంతా అస్తవ్యస్తం
మోడీ తీసుకున్న కఠిన నిర్ణయాలతో మళ్లీ గాడిలోకి...
పదేళ్ల మోడీ పాలనపై కాంగ్రెస్ బ్లాక్...
మోడీ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ నల్ల పత్రం
54 పేజీల చార్జిషీట్ విడుదల చేసిన ఖర్గే
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాలను తెలియచేస్తూ కాంగ్రెస పార్టీ గురువారం నల్ల పత్రాన్ని విడుదల చేసింది. గత పదేళ్లుగా దేశం ధరల పెరుగుదల,...
దార్శనికుడు డా. జాకీర్ హుస్సేన్
రెండు వందల సంవత్సరాల వలస పరిపాలన నుంచి భారత దేశాన్ని విముక్తి పరుచుటకై స్వాతంత్య్ర ఉద్యమంలో తమ ప్రాణాలను, జీవితాలను త్యాగం చేసిన మహానుభావులు, మహనీయులు ఎందరో. వీరిలో ప్రముఖులు భారతదేశ మూడవ...
ఛత్తీస్గఢ్లో నక్సలైట్ల విధ్వంస కాండ
నారాయణ్పూర్ : ఛత్తీస్గఢ్ నారాయణ్పూర్ జిల్లాలో రోడ్డు నిర్మాణం పనిలో ఉన్న ఒక మిక్సింగ్ మెషీన్ను, వాటర్ ట్యాంకర్తో ఉన్న ట్రాక్టర్ను నక్సలైట్లు దగ్ధం చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. కురుష్ణర్ పోలీస్...
జార్ఖండ్ పరిణామాలు!
ఇడి (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్) కేసు బిగుసుకొన్న నేపథ్యంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ రాజీనామా చేశారు. పార్టీలోని సీనియర్ నాయకుడు చంపై సోరేన్ను ముఖ్యమంత్రిని చేయాలని అధికార కూటమి నిర్ణయించినట్టు తెలుస్తున్నది. తన...
నితీశ్ చర్య అర్థతాత్పర్యాలు
అధికారం కోసం, డబ్బు కోసం నాయకులు పార్టీలు మారటం దేశ రాజకీయాలలో సర్వసాధారణమైపోయినందున ప్రజలకు ఒకప్పటి వలే ఇప్పుడు ఏవగింపు ఏమీ కలుగుతున్నట్లు లేదు. అయినప్పటికీ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చర్య...
బిసిల కులగణనను వెంటనే చేపట్టాలి
దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి : ఎంఎల్సి కల్వకుంట్ల కవిత
మన తెలంగాణ/హైదరాబాద్ : బిసి కులగణన చేపట్టాలని, దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లలో ఒబిసి మహిళలకు కోటా కల్పించాలని...
భారత గణతంత్ర దినోత్సవ విశిష్టతలు
దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ వలసవాద పాలన తరువాత 15 ఆగస్టు 1947న మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటికీ 1935లో బ్రిటిష్ పాలనలో రూపొందిన భారత ప్రభుత్వ చట్టమే అమలులో ఉండేది. కాగా...
ఫిబ్రవరి 16న రైతుల భారత్ బంద్
ఫిబ్రవరి 16న రైతుల భారత్ బంద్
వ్యాపార, రవాణా సంఘాలు సైతం సమ్మె
బికెయు నాయకుడు రాకేష్ తికాయత్ ప్రకటన
నోయిడ: పంటలకు కనీస మద్దతు ధరను కల్పించే చట్టాన్ని అమలు చేయకపోవడంతోపాటు దేశంలో రైతులు ఎదుర్కొంటున్న...
అయోధ్య గుడిలోకి త్వరలో మరో 2 విగ్రహాలు
ప్రస్తుతం ట్రస్ట్ వద్ద రామ్ లల్లా పాలరాతి విగ్రహం
అయోధ్య : మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లా కృష్ణ శిల విగ్రహం (22న) అయోధ్యలోని బృహత్ ఆలయంలోని గర్భగుడిలోకి ఇప్పటికే...