Home Search
నామినేషన్ పత్రాలు - search results
If you're not happy with the results, please do another search
నేడు యశ్వంత్ నామినేషన్
టిఆర్ఎస్ తరఫున మంత్రి కెటిఆర్ హాజరు
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికే ఖరారు
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికలకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా సోమవారం (నేడు) తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. సిన్హా...
రాజ్యసభ అభ్యర్థిగా యుపి నుంచి లక్ష్మణ్ నామినేషన్
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బిజెపి ఇతర సీనియర్ నాయకుల సమక్షంలో 8 మంది బిజెపి అభ్యర్థులు మంగళవారం రాజ్యసభ ఎన్నికలకు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్...
టిఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధిగా రవిచంద్ర నామినేషన్..
హైదరాబాద్: తెలంగాణ నుంచి ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. గురువారం హైదరాబాద్ లోని అసెంబ్లీ ప్రాంగణంలో...
పీపీఈ కిట్తో వచ్చి నామినేషన్.. దరఖాస్తు తిరస్కరణ
కేంద్ర మంత్రిపై ఆరోపణలు చేసిన అభ్యర్థి
షాజహాన్పూర్ : ( ఉత్తరప్రదేశ్) : ఉత్తరప్రదేశ్ లోని సంయుక్త్ వికాస్ పార్టీ అభ్యర్థి వైద్యరాజ్ కిషన్ పీపీఈ కిట్లో వచ్చి దాఖలు చేసిన నామినేషన్ చివరకు...
లంబి స్థానం నుంచి ప్రకాశ్ సింగ్ బాదల్ నామినేషన్
చండీగఢ్ : పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ జలాలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ వేశారు. తాజాగా సుఖ్బీర్ సింగ్ తండ్రి , శిరోమణి అకాలీదళ్ పార్టీ...
‘స్థానిక’ ఎంఎల్సి పదవులకు ముగిసిన నామినేషన్లు
నిజామాబాద్ నుంచి రెండోసారి నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవిత
కరీంనగర్లో భానుప్రసాద్, ఎల్.రమణ
ఆదిలాబాద్లో దండె విఠల్ నామినేషన్
చివరిరోజు 80 స్వతంత్రుల నామినేషన్లు
రెండు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ
పోటీకి దూరంగా ఉన్న...
స్థానిక ఎంఎల్సి స్థానాలకు టిఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు
రంగారెడ్డి జిల్లా నుంచి శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి,
ఉమ్మడి కరీంనగర్ నుంచి ఎల్.రమణ, ఉమ్మడి వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం నుంచి తాత మధు నామినేషన్ల దాఖలు
నేటితో...
‘సాగర్’ బరిలో 60మంది.. 17 నామినేషన్లు తిరస్కరణ
మన తెలంగాణ/హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. బరిలో మొత్తం 60 మంది నిలిచారు. 17 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నివేదితారెడ్డితో పాటు మరో 16 మంది నామినేషన్లు...
సాగర్ ఉప ఎన్నిక.. రెండోరోజు 7 నామినేషన్లు
హైదరాబాద్ : నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. బుదవారం రెండో రోజు 7 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మిర్యాలగూడ ఆర్డీ రోహిత్ సింగ్ తెలిపారు. మంగళవారం ఐదుగురు...
రాజ్యసభ ఉపఎన్నికకు సుశీల్ కుమార్ మోడీ నామినేషన్ దాఖలు
పాట్నా: కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మరణంతో ఖాళీ ఏర్పడిన బీహార్లోని రాజ్యసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక కోసం బిజెపి సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోడీ బుధవారం నామినేషన్ దాఖలు...
కాంగ్రెస్ అప్పుడే అమేథీలో ఓటమి ఒప్పుకుంది
ఆ స్థానానికి పోటీలో గాంధీల గైర్హాజర్ ఇందుకు నిదర్శనం
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
అమేథీలో నామినేషన్ వేసిన ఇరానీ
అమేథీ (ఉత్తర ప్రదేశ్) : అమేథీలో ఎన్నికల బరిలో నుంచి గాంధీలు తప్పుకోవడం పోలింగ్కు ముందే...
50 ఏళ్లలో చేయని అభివృద్ధి 5 ఏళ్లలో చేశా: స్మృతి ఇరాని
ఉత్తర్ ప్రదేశ్లోని అమేథీ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి, సిట్టింగ్ బిజెపి ఎంపి స్మృతి ఇరాని సోమవారం తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి నిషా అనంత్...
ఇది రాహుల్, మోడీ మధ్య యుద్ధం: అజిత్ పవార్
బానామతి: ప్రస్తుత లోక్సభ ఎన్నికలు కుటుంబ సంబంధాల గురించి కాదని, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య సంగ్రామమని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. అజిత్...
సందడి… సందడిగా
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. రెండో రోజు మొత్తం 57 మంది అభ్యర్థులు, 69 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ర్యాలీలు నిర్వహిస్తూ, కార్యకర్తల జనసందోహం మధ్య అభ్యర్థులు రిటర్నింగ్...
కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ గణేష్ పేరును తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ పేరును అధికారికంగా ఏఐసిసి విడుదల చేసింది. గత ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీచేసిన నారాయణన్...
ఈ ఎన్నికలు.. ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న పోరటం: రాహుల్ గాంధీ
దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జరుగుతున్న యుద్ధం.. ఈ ఎన్నికలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడు నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా పోటీచేస్తున్న సంగతి తెలసిందే....
పూర్నియా నుంచే పోటీ చేస్తా: పప్పు యాదవ్
పాట్నా: బీహార్లోని పూర్నియా లోక్సభ నియోజకవర్గం నుంచి ఈ వారం చివరిలో నామినేషన్ పత్రాలు దాకలు చేస్తానని మాజీ ఎంపి రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ సోమవారం ప్రకటించారు. ఈ సీటును...
ఆస్తులు లేని కేరళ మాజీ ఆర్థిక మంత్రి
కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వీటిలో ఆయన తనకు ఆస్తులు బంగారం వంటివి ఏమీ లేవని, తన వద్ద ఉన్నది కేవలం...
కాంగ్రెస్లో చేరితే సంతోషిస్తాం
వరుణ్ గాంధీకి అధిర్ రంజన్ ఆహ్వానం
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్లోని పిలిభిత్ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపి వరుణ్ గాంధీకి బిజెపి లోక్సభ అభ్యర్థుల జాబితాలో చోటు దక్కకపోవడంతో ఆయనకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందించింది....
లోక్సభ మొదటి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
మొదటి దశకు నోటిఫికేషన్ జారీ
ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్
102 పార్లమెంటరీ సీట్లకు ఎన్నికలు
న్యూఢిల్లీ: ఇరవై ఒక్క రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 102 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో...