Home Search
నిజామాబాద్ - search results
If you're not happy with the results, please do another search
నిజామాబాద్లో.. దిల్ రాజు రెండో పెళ్లి!
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఆదివారం రాత్రి వివాహం చేసుకోనున్నారు. ఈ విషయాన్ని తన సొంత నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. నిజామాబాద్...
నిజామాబాద్ లో మరో మూడు పాజిటివ్ కేసులు
నిజామాబాద్: జిల్లాలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. 103 మంది శాంపిల్స్ పరీక్షించగా 100 మందికి నెగెటివ్ వచ్చిందని.. ముగ్గురికి మాత్రమే పాజిటివ్ నిర్దారణ అయ్యిందని...
ఎన్నికల్లో అలజడి రేపడానికే సిఎం రేవంత్కు ఢిల్లీ పోలీస్ సమన్లు:జైరామ్ రమేశ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీపోలీస్లు సమన్లు పంపడం “స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఉన్న ఎన్నికల శవ పేటికలో గోరు గుచ్చడమే ” అని కాంగ్రెస్ పార్టీ మంగళవారం తీవ్రంగా తూర్పారబట్టింది. బీజేపీ అవకాశాలకు...
525 మంది రేసు గుర్రాలు
మన తెలంగాణ/హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు గడువు సోమవారంతో ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో 268 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు...
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ..
హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో వాతావరణ...
తెగిన నిజాం సాగర్ కాలువ కట్ట.. ఇండ్లలోకి చేరిన నీరు
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో నిజాం సాగర్ కాలువ తెగిపోయింది. సోమవారం తెల్లవారుజామున పట్టణ కేంద్రంలో నిజాం సాగర్ ప్రధాన కాలువ కట్ట తెగిపోయింది. దీంతో కాలువ పక్కనే ఉన్న జర్నలిస్టు...
హైదరాబాద్ ఎంపి అభ్యర్థిని ప్రకటించిన బిఆర్ఎస్
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే బిఆర్ఎస్ అభ్యర్థిని పార్టీ అధినేత కెసిఆర్ ప్రకటించారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను హైదరాబాద్ నుంచి ఎన్నికల బరిలో దింపుతున్నట్లు కెసిఆర్ వెల్లడించారు. తాజా...
మూడో జాబితా ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి మరో ఐదుగురు ఖరారు
లోక సభకు పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితా ప్రకటించింది కాంగ్రెస్. ఇందులో 57 మంది ఎంపి అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఇక, తెలంగాణ నుంచి మరో ఐదుగురు ఎంపి అభ్యర్థులను ఖరారు...
పార్టీని నమ్ముకున్న వారికే ప్రాధాన్యం
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాలకు సమర్థ్ధులైన అభ్యర్థ్ధులను ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీ పెద్దలకు సవాల్గా మారింది. అభ్యర్థ్ధులను ఎంపిక చేయడం కోసం బుధవారం గాంధీభవన్లో జరిగిన సమావేశం...
లోక్సభ సమరానికి కమలయోధులు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించిం ది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన...
11,062 మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ అయింది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ను విద్యాశాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు....
తెలంగాణలో 6 లోక్సభ స్థానాలకు బిజెపి అభ్యర్థులు ఖారారు..
లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో బిజెపి అడుగులు వేస్తోంది.తెలంగాణలో మెజార్టీ స్థానాలను గెలుచుకోవాలని భావిస్తోంది కమలం పార్టీ. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టిన బిజెపి అధిష్టానం.. 6 లోక్సభ...
యువ రైతు ప్రాణం తీసిన కోతుల గుంపు
నిర్మల్: పంటకు కాపలాగా వెళ్లిన యువ రైతుపై కోతుల గుంపు దాడి చేయడంతో.. తప్పించుకున్న క్రమంలో గుంటలో పడి అతడు మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో జరిగింది. గ్రామస్థులు...
శంషాబాద్లో విద్యార్థినిపై లెక్చరర్ అత్యాచారం
రంగారెడ్డి: విద్యార్థినిని ప్రేమ పేరుతో జూనియర్ కాలేజీ లెక్చరర్ నమ్మించి ఆమెపై అతడు పలుమార్లు అత్యాచారం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్కు చెందిన...
ఉమ్మడి జిల్లాలకు ఇన్ చార్జి మంత్రులు
కరీంనగర్కు ఉత్తమ్, కోమటిరెడ్డికి ఖమ్మం బాధ్యతలు అప్పగింత
సీతక్కకు ఆదిలాబాద్, తుమ్మలకు నల్లగొండ, పొన్నంకు హైదరాబాద్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు వేగంగా నిర్ణయాలు...
తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటోం ది. ఇదివరకే కొన్ని హామీలు అమలు చేయగా, మరికొన్ని హామీల అమలుతో పాటు...
ఆర్థికం అధ్వానం
గ్రామసభల్లోనే గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపిక
28 నుంచి గ్రామసభల నిర్వహణ
రేషన్కార్డులు, పింఛన్లు, హౌసింగ్ లబ్ధిదారుల ఎంపిక అక్కడే.. అదేరోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ నుంచి పార్లమెంటుకు సోనియా పోటీ చేయాలని పిఎసిలో తీర్మానం
లోక్సభ...
పెరిగిన చలి తీవ్రత
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో చలి రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నది. బుధవారం మరింత పెరిగింది. మరో వైపు రాబోయే రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆ తర్వాత...
స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్… దళితుడికి అత్యున్నత స్థానం
దళితుడికి అత్యున్నత స్థానం
కేబినేట్లో ఇద్దరు దళితులకు చోటు
ఇద్దరు మహిళలకు స్థానం
సామాజిక సమతుల్యతను పాటించిన రేవంత్
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ కొత్త స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎంపిక చేసింది....