Friday, May 3, 2024
Home Search

పిడుగు - search results

If you're not happy with the results, please do another search

పిడుగుపాటుకు యువ రైతు మృతి

బిజినేపల్లి ః నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వెలుగొండ గ్రామానికి చెందిన పాపకంటి రమేష్(24) అనే యువరైతు పిడుగు పడి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల...

పిడుగు పడి మేకల కాపరి మృతి..

వెల్గటూర్: మండలం లో కురిసిన అకాల వర్షానికి పిడుగు పడి వ్యక్తి మృతి, మరోటోట కొబ్బరి చెట్టు పై పిడుగు పడింది. శనివారం మధ్యాహ్నం మండలం లోని జగదువుపేట లో పడిన పిడుగు...
Praneeth meet CM KCR

చదరంగం చిచ్చర పిడుగు ప్రణీత్

వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్ హోదాకు అర్హత సాధించడంపై సిఎం కెసిఆర్ హర్షం సూపర్ గ్రాండ్ మాస్టర్‌గా ఎదగాలని ఆకాంక్ష శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రూ.2.5 కోట్లు నజరానా దళిత క్రీడాకారిణి వీర్లపల్లి...
Three more days of rain

మూడు రోజులు పిడుగుల వాన

మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలపైన పిడుగుల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హె చ్చరించారు. దక్షిణ అంతర్గత కర్ణాటక అనుకుని ఉన్న తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోం ది....

పిడుగు పాటుకు వ్యక్తి మృతి..పలు జిల్లాల్లో వడగండ్ల వాన

హైదరాబాద్: రాష్ట్రమంతటా ఒక మోస్తరు నుంచి భారీగా వర్షాలు పడుతున్నాయి. ఆదివారం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన వ్యక్తి పడిగుపడి మృతి చెందాడు. సాయంత్రం గొర్రెలు మేపుతుండగా పిడుగు...

పిడుగు పడి మహిళ మృతి

నాగర్ కర్నూల్: జిల్లాలోని వంగూరు మండలం లో సాయంత్రం పిడుగు పడి చిలికేశ్వరం బొజ్జమ్మ (46) అనే మహిళా మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... నాగర్ కర్నూల్ జిల్లా...
Laborer Loses Life to Lightning Strike in Chandrapur

మహారాష్ట్రలో పిడుగుపాటు.. బొగ్గు గని కార్మికుడు మృతి (వీడియో వైరల్)

చంద్రపూర్: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పిడుగుపాటుకు గురై ఓ కూలీ మృతి చెందడంతో విషాదం నెలకొంది. సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాబూధన్ యాదవ్ అనే బాధితుడు...

పిడుగుపాటుతో పాడి పశువులు మృతి

గంభీరావుపేట: మండల కేంద్రంలో గురువారం రాత్రి కురిసిన వర్షం, పిడుగుపాటుతో అన్నదమ్ములకు చెందిన పాడిగేదె,ఆవు రెండు పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి.వివరాలలోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన కోటయ్యగారి శ్రీనివాస్ రెడ్డి పాడిగేదె,కోటయ్యగారి...
Crops damaged with Unseasonal rain

అకాల ‘పిడుగు’

మనతెలంగాణ/హైదరాబాద్ : అకాల వర్షాలు వడగండ్ల వానాలు యాసంగి పంటలపై రైతులు పెట్టుకున్న ఆశలను ఆవిరి చేస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రంలో సాగుచేసిన వివిధ రకాల పంటలను...

పిడుగుపడి 13 పశువులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రికొత్తగూడెంలో శనివారం నుంచి ఎడతెరిపి లేని వాన కురుస్తోంది. ఆళ్లపల్లి మండలంలో పిడుగుపడి 13 పశువులు మృతి చెందాయి. ఆళ్లపల్లి మండలం సందీబంధంలో పిడుగుపాటుకు ఐదు ఆవులు మృతి చెందాయి....

పిడుగు పడి గొర్రెల కాపరి మృతి

పెబ్బేరు ః వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పెంచికలపాడు గ్రామంలో పిడుగు పడి గొర్రెల కాపరి మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం గొర్రెలను మేపుకోవడానికి వంగూరు లక్ష్మి(38)...
Untimely rains till 18th of this month

దూసుకొస్తున్న మేఘాలు.. పిడుగులు పడొచ్చు జాగ్రత్త!

మనతెలంగాణ/హైదరాబాద్ : మేఘాలు తెలంగాణ పైపు దూసుకొస్తున్నాయి. ఝార్ఖండ్ నుంచి చత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకూ ఉన్న ద్రోణి బుధవారం నాడు ఒరిస్సావైపు కదిలింది. తూర్పు ఆగ్నేయ దిశలనుండి రాష్ట్రంవైపు కిందిస్థాయిలో గాలులు...
Minister KTR teleconference with weavers

‘పడుగు’లే పిడుగులు

చేనేతపై పన్నేసిన బిజెపిని మట్టుబెట్టాలి నేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన హీనచరిత్ర కేంద్రానిది పొదుపు, బీమా పథకాలను ఎత్తేసిన దుర్మార్గుడు మోడీ నేతన్న బతుకులను ఆగమాగం చేస్తున్న కమలనాథులు ఉపపోరులో...

పిడుగుపాటుకు శరీరంపైనే బంగారం కరిగిపోయింది…

ఆదిలాబాద్‌: పిడుగుపాటుకు ఒంటిపై బంగారు గొలుసు కరిగిపోవడంతో ఓ మహిళకు తీవ్రగాయాలై పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన ఆదిలాబాద్‌లోని పొచ్చర సమీపంలోని దిమ్మ గ్రామ శివారులో చోటుచేసుకుంది. శివారులోని పొలంలో పనిచేస్తున్న...
11 people died due to lightning in Bihar

పిడుగుపడి ఇద్దరు మృతి

వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ఈదమ్మబండ తండాలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. పిడుగుపడి ఇద్దరు దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. నలుగురు పశువుల...
11 people died due to lightning in Bihar

బీహార్‌లో పిడుగుపాటుకు 11 మంది మృతి

రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా: నితీష్ పాట్నా: బీహార్‌లోని వివిధ ప్రాంతాలలో సోమవారం రాత్రి పిడుగులతో కురిసిన భారీ వర్షానికి 11 మంది మరణించారు. మృతుల కుటుంబాలకు రూ 4 లక్షల చొప్పున...
Rains in Telangana since Wednesday

పిడుగుపడి ఏడుగురు మృతి

జైపూర్: పిడుగుపడి ఏడుగురు మృతి చెందిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల పకారం... ఉదయ్ పూర్, ఝాలావార్ జిల్లాలో  ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. ఆదివారం...

పిడుగుపడి నలుగురు కూలీలు మృతి

అమరావతి: పిడుగు పడడంతో నలుగురు కూలీలు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరులో జరిగింది. లింగపాలెం మండలం బోగోలులో మంగళవారం అర్థరాత్రి  30 మంది కూలీలు జామాయిలు కర్రలు తొలగిస్తున్నారు. వారికి...
Activists should be prepared for:Thummala

ఏ క్షణమైనా ‘పిడుగు’

కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి: తుమ్మల మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ఏ క్షణమైనా పిడుగులాంటి వార్త వినొచ్చు.. అందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండండి.. అని మాజీ మంత్రి, టిఆర్‌ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు పార్టీ...
Railway Concessions may return Premium to 70 above aged

ర్రైల్వే ప్రయాణికులపై ‘ప్రీమియం’ పిడుగు..

70 ఏళ్ల వారికే ‘సీనియర్’ రాయితీ! ర్రైల్వే ప్రయాణికులపై ‘ప్రీమియం’ పిడుగు న్యూఢిల్లీ: రైళ్లలో వృద్ధులకు రాయితీ ఎత్తివేస్తామనడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన వేళ రైల్వే శాఖ యూటర్న్ తీసుకుంది. వారికి రాయితీ పునరుద్ధరించనుంది....

Latest News

భానుడి భగభగ