Home Search
పోలీసుశాఖ - search results
If you're not happy with the results, please do another search
దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ ఖరారు
జూన్ 2 నుంచి 22 వరకు 21 రోజులపాటు ఘనంగా దశాబ్ది ఉత్సవాల నిర్వహణ
జూన్ 2న దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్న సిఎం కెసిఆర్
జూన్ 22న నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని...
పుస్తకాలతో కుస్తీ
హైదరబాద్: రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ శాఖలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడగా, మరిన్ని నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన పోస్టులకు త్వరగా...
రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు : సిఎస్
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఈ నెల 26వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో...
కేబినెట్ పరిశీలనకు 80 అంశాలు?
ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిఎలపై చర్చ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోడు భూముల పట్టాల
పంపిణీ, గవర్నర్ అధికారాలకు కోత,
పంచాయతీ రాజ్, ఆర్అండ్బి శాఖల
పునర్వవస్థీకరణపై దృష్టి
హైదరాబాద్: మంత్రివర్గ సమావేశం శనివారం...
సురక్షితం భాగ్యనగరం
దేశంలోనే అత్యంత సురక్షిత నగరాల్లో మూడవ స్థానం 2021 జాతీయ క్రైమ్
రికార్డ్ బ్యూరో నివేదికలో వెల్లడి
పోలీసుశాఖకు మంత్రి కెటిఆర్ ప్రశంస
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో అత్యంత సురక్షిత మూడు మెట్రో నగరాల్లో హైదరాబాద్...
అక్రమాల ‘అగ్గి’
సికింద్రాబాద్ ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య
బైక్ షో రూంకు అనుమతుల్లేవ్ పార్కింగ్ చేయాల్సిన సెల్లార్లో వాహనాల
విక్రయాలు భవనం ఐదో అంతస్తు అక్రమం మృతుల కుటుంబాలకు
రూ.3లక్షల ఎక్స్గ్రేషియా ఘటనపై...
‘భక్త జనం జేజేల నడుమ’.. గంగమ్మ ఒడికి గణపయ్య
ప్రశాంతంగా ఖైరతాబాద్
మహా వినాయకుడి నిమజ్జనం
భక్తజనంతో కిక్కిరిసిన
ట్యాంక్బండ్ పరిసరాలు
రాష్ట్రవ్యాప్తంగా
ఎటుచూసినా నిమజ్జన
సందడి రికార్డు
స్థాయిలో రూ.24,60
లక్షలు పలికిన
బాలాపూర్ లడ్డు
మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలో నవరాత్రులు అంగరంగ...
ఉ. 11:30.. సామూహిక జాతీయ గీతాలాపన
నిమిషం పాటు అన్ని ట్రాఫిక్ కూడళ్లలో రెడ్ సిగ్నల్
ఎక్కడి వాహనాలు అక్కడే.. అదే సమయంలో
ఆగనున్న మెట్రో ప్రభుత్వ, ప్రైవేటు
కార్యాలయాల్లోనూ ‘జనగణమన’ హైదరాబాద్లోని
జిపిఓ సర్కిల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్...
నేరాలు జీరో కావాలి
మనతెలంగాణ/హైదరాబాద్: న్యూయార్క్ తరహాలో మన రాష్ట్రంలో నేరాలు పూర్తిగా తగ్గాలని, అందుకు పోలీసులు టెక్నాలజీ పరంగా అప్ డేట్ కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన పోలీస్ ఇంటిగ్రేటెడ్...
పిల్లలు, మహిళల సంరక్షణలో కలిసి పనిచేస్తాం
హైదరాబాద్: పిల్లలు, మహిళల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నామని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి స్థాపించిన బచన్ బచావో ఆందోళన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనంజయ్ టింగల్ పేర్కొన్నారు....
నయా నజరానా
మనతెలంగాణ/హైదరాబాద్ ః దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఆగస్టు 4వ తేదీన సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం పోలీస్ శాఖ...
రాష్ట్రంలో సమర్ధవంతంగా శాంతిభద్రతలు
హోంమంత్రి మహమూద్ ఆలీ
హైదరాబాద్: రాష్ట్ర పోలీసుశాఖలో యువ పోలీస్ అధికారుల నియామకంతో సమర్థవంతంగా శాంతి భద్రతల పరిరక్షణ జరుగుతోందని హోంమంత్రి మహమూద్ ఆలీ పేర్కొన్నారు. నగరంలోని సిపిఎల్ అంబర్పేట్ వద్ద పోలీస్ ట్రాన్...
రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానంతో భద్రత
9 లక్షలు సిసిటివిలతో నిఘా
ఎఫ్టిసిసిఐ సమావేశంలో మాట్లాడిన డిజిపి మహేందర్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ముందున్నారని డిజిపి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర...
రూ.300 కోట్ల పెండిగ్ చలాన్ల వసూలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్కు భారీ స్పందన వచ్చిందని, 3 కోట్ల పెండింగ్ చలాన్లకు సంబంధించి రూ. 300 కోట్ల మేరకు ప్రభుత్వానికి ఆదాయం చేకూరినట్లు పోలీసుశాఖ ఉన్నతాధికారులు తెలిపారు....
సెక్యూరిటీపై నిఘా
సమాంతర పోలీసులకు ప్రత్యేక శిక్షణ
రాష్ట్రంలో ‘సెక్యూరిటీ’ సంస్థలపై పోలీసుల ఆరా..!
అనుమతిలేని ఎజెన్సీలపై ప్రత్యేక నిఘా
హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసులకు ధీటుగా పరిశ్రమలు, వాణిజ్య సంస్థల వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సంస్థలు, ఎజెన్సీలపై పోలీసుశాఖ...
మంచిరేవుల భూములు ప్రభుత్వానివే
రూ.10వేల కోట్ల విలువైన భూములపై హైకోర్టు కీలక తీర్పు
గ్రేహౌండ్స్కు కేటాయించిన 142 ఎకరాలపై
45మంది పిటిషన్లను తిరస్కరిస్తూ సిజె
నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు
మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని మంచిరేవులలో...
మంచిరేవుల భూములపై హైకోర్టు కీలక తీర్పు
రూ.10వేల కోట్ల విలువ చేసే 142 ఎకరాల భూములు ప్రభుత్వానివే
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని మంచిరేవులలో పోలీసుశాఖకు కేటాయించిన రూ. 10 వేల కోట్ల వివాదస్పద భూమిపై శుక్రవారం నాడు హైకోర్టు...
ఎసిబి డిజిగా బాధ్యతలు చేపట్టిన అంజనీకుమార్
హైదరాబాద్: రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డిజిగా శనివారం నాడు డిజి అంజనీకుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈక్రమంలో ఎసిబి డిజిగా కీలక బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రికి డధన్యవాదాలు తెలిపారు. ఎసిబి డిజిగా కొనసాగిన...
గ్రేటర్లో కలవర పెడుతున్న కరోనా
పోలీసుశాఖలో పెరుగుతున్న ఆందోళన
బోనాల బందోబస్తుతో వైరస్ సోకితుందోనని భయం
ఆసుపత్రులకు వెళ్లి టెస్టులు చేస్తుకుంటున్న సిబ్బంది
నగరంలో రోజు 70కిపైగా బయటపడుతున్న పాజిటివ్ కేసులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య...
నిజామాబాద్పై కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా
రోహింగ్యాల పాస్పోర్ట్లపై ఆరా..!
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాదులకు ఉన్న లింకులపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. స్థానిక పోలీసుల, ఇంటిలిజెన్స్ అధికారుల నిఘా లోపం కారణంగా నిజామాబాద్లో అసాంఘీక శక్తులకు అడ్డాగా...