Home Search
పోలీసుశాఖ - search results
If you're not happy with the results, please do another search
పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఘనంగా హరితదినోత్సవం
నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ డివిజన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సర్కిల్ కార్యాలయాలు, డివిజన్ కార్యాలయాల్లో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం హరితహారం...
తెలంగాణ పోలీసుశాఖలో మరో మైలు రాయి
సిటిబ్యూరోః సైబర్ నేరస్థుల చేతుల్లో అమాయకులు కోట్లాది రూపాయలు కోల్పోతుండడంతో తెలంగాణ ప్రభుత్వం వాటిని అడ్డుకునేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. సైబర్ నేరాలపై విస్కృతంగా అవగాహన కల్పించడమే కాకుండా, సైబర్నేరాలను అడ్డుకునేందుకు ప్రత్యేక...
పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఖేడ్లో 2కే రన్
నారాయణఖేడ్ టౌన్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నారాయణఖేడ్ పట్టణంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ 2కే రన్ కార్యక్రమం నిర్వహించారు. ఖేడ్లోని తహాశీల్దార్ గ్రౌండ్ నుంచి ప్రధాన రహదారి...
పోలీసుశాఖ లో భారీ ప్రక్షాళన
హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా ఐపిఎస్ల బదిలీలు చోటు చేసుకున్నాయి. 29 మంది ఐపిఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్ రతన్ను పోలీస్ హౌసింగ్ ఎండిగా పోస్టింగ్...
పోలీసుశాఖకు గర్వకారణం
అమెరికా మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం సాధించిన దీప్తికి డిజిపి అభినందనలు
మనతెలంగాణ/హైదరాబాద్: అమెరికాలో వార్షిక వేతనం రూ.2 కోట్లతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించిన దీప్తిని డిజిపి మహేందర్రెడ్డి అభినందించడంతో పాటు ఆమె సాధించిన ఘనత పోలీసుశాఖకు...
‘మహా’ పోలీసుశాఖలో కరోనా కలకలం.. కొత్తగా 140 కేసులు, ఒకరు మృతి
ముంబయిః మహారాష్ట్రలో మహమ్మారి కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో రాష్ట్ర పోలీసుశాఖలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. శనివారం కొత్తగా 140మంది పోలీసులకు కరోనా సోకింది. కరోనాతో ఈ రోజు ఓ...
పోలీసుశాఖలో కరోనాతో జంకు!
హైదరాబాద్: పోలీసుల్లో కరోనా ఆందోళన కన్పిస్తోంది. వరుసగా మూడు పోలీస్ కమిషనరేట్లలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో తమకు కూడా వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. లాక్డౌన్ సమయంలో విధులు నిర్వర్తించిన పోలీసులు వరుసగా...
విలేకరుల బ్లాక్మెయిలింగ్కు కుటుంబం బలి
నార్సింగి: చైన్ సిస్టం స్కీం ద్వారా ఆర్థ్ధికంగా మోసపోవటంతోపాటు వేధింపులు తాళలేక ముగ్గురు కొడుకులకు ఉరివేసి అనంతరం తను కూడా బలవన్మరణానికి పాల్పడ్డ సంఘటన శంకర్పల్లి మండలం మోకిల పోలీసు స్టేషన్ పరిధిలోని...
పెండింగ్ చల్లానకు విశేష స్పందన
ఇప్పటి వరకు రూ. 66.77 కోట్లు వసూలు
ఈ నెల 10వ తేదీతో ముగియనున్న గడువు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు విశేష స్పందన లభిస్తుంది. ట్రాఫిక్ చల్లాన చెల్లింపుకు ప్రభుత్వం...
డిజిపి కార్యాలయంలో ఘనంగా కొత్త సంవత్సర వేడుకలు
మన తెలంగాణ/హైదరాబాద్ : డిజిపి కార్యాలయంలో మంగళవారం కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. డిజిపి రవి గుప్తా, అదనపు డిజిపిలు శిఖా గోయల్, అభిలాషా బిస్త్, మహేష్ ఎం. భగవత్, సంజయ్...
లోక్సభ ఎన్నికలకు కసరత్తు షురూ
ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు నిబంధనలు జారీ చేసిన ఇసి
జనవరి 6 నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ
మన తెలంగాణ/హైదరాబాద్: లోక్సభ ఎన్నికల కు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా మార్గదర్శకాలు...
మెతుకు సీమలో ప్రగతి శంఖారావం
మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి: మెతుకు సీమ గడ్డమీద నుంచి ముచ్చటగా మూడవసారి అధికారంలోకి వస్తున్నామంటూ ముఖ్యమం త్రి కెసిఆర్ ప్రగతి శంఖరావాన్ని పూరించనున్నట్లు మంత్రి తన్నీరు హరీశ్రావు తెలియజేశారు. నేడు మెదక్ జిల్లాలోకి...
ఐటి కారిడార్లో ట్రాఫిక్ సమస్యలపై జిహెచ్ఎంసి, పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి
మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలోప్రధాన ఐటి కా రిడారైనా హైటెక్ సిటీ ప్రాంతంలో నెలకొన్న ట్రాఫిక్ ఇ బ్బందులపై జిహెచ్ఎంసితో పాటు పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. చినుకుపడితే చాలు ఈప్రాంతంలోగంటల తరబడి ట్రాఫిక్...
గండిని పూడ్చటంలో అధికారులు, సిబ్బంది సేవలు భేష్ : దాస్యం వినయ్భాష్కర్
వరంగల్: భద్రకాలి చెరువుకు గండి పడిన నేపథ్యంలో బల్దియా ఇంజినీరింగ్, నీటిపారుదల, పోలీసుశాఖ అధికారులు, సిబ్బంది చెరువు గండిని ఎంతో శ్రమించి పూడ్చారని వారి సేవలు అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్...
జయశంకర్ భూపాలపల్లి ఎస్పిగా కరుణాకర్
జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్ర పోలీసుశాఖ నియామక ఉత్తర్వుల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పిగా పుల్లా కరుణాకర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ కాగా మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్లో రాష్ట్ర...
పక్కాగా గ్రూప్ 4 పరీక్షలు
అదనపు కలెక్టర్ తిరుపతిరావు
రంగారెడ్డి జిల్లా: గ్రూప్ -4 పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ తిరుపతి రావు...
2కె రన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్రావు
జహీరాబాద్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జహీరాబాద్ డివిజన్ పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 2కే రన్ను సోమవారం జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఐబీ...
ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి
బోధన్ : ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని బోధన్ మున్సిపల్ ఛైర్పర్సన్ తూము పద్మా శరత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం పట్టణంలోని...
కల్తీలపై ఎక్సైజ్ శాఖ నిఘా !
హైదరాబాద్: రాష్ట్రంలో కల్తీ మద్యం, కల్లు, గుడుంబాలపై ఎక్సైజ్ శాఖకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జిహెచ్ఎంసి పరిధిలో గుడుంబా, గంజాయితో పాటు అక్రమ మద్యం, కల్తీ కల్లు అమ్మకాలు జరుగుతున్నాయని...
ఘనకీర్తి చాటాలి
అమరుల త్యాగాలను స్మరిస్తూ..ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 'దశాబ్ది' ఉత్సవాలు
వేడుకల నిర్వహణకు రూ.105 విడుదలకు ఆదేశం
మంత్రులు, ఎంఎల్ఎలు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు నిర్వహించాలి
పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు చాటిచెప్పాలి
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ...