Home Search
ప్రభుత్వ ఉత్తర్వులు - search results
If you're not happy with the results, please do another search
సీఎం బంధువులకు ప్రభుత్వ కాంట్రాక్టులు ఇవ్వొచ్చా?
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి దగ్గరి బంధువులకు కాంట్రాక్ట్లు కట్టబెట్టొచ్చా? ఒకవేళ అలా చేస్తే ఎలాంటి నిబంధనలు పాటించాలి? అని సుప్రీం కోర్టు కాగ్ అభిప్రాయాన్ని కోరింది. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఓ కేసులో జస్టిస్...
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్ సి
5 % ఐఆర్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
రిటైర్డ్ ఐఎఎస్ ఎన్.శివశంకర్ సారథ్యంలో కమిటీ
సభ్యుడిగా మరో రిటైర్డ్ ఐఎఎస్ బి.రామయ్య
ఆరు నెలల్లో నివేదిక సమర్పణకు ఆదేశం ఉత్తర్వులు జారీ
రాష్ట్ర...
ఉదయనిధి వ్యాఖ్యలపై తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం నోటీసు
న్యూఢిల్లీ: సనాతన ధర్మ నిర్మూలన సదస్సు పేరిట సెప్టెంబర్ 2న జరిగిన సమావేశంపై సిబిఐతో దర్యాప్తు జరపించాలని, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టుకు చెందిన...
రేపు ప్రభుత్వ ఐచ్ఛిక సెలవు..
హైదరాబాద్: ఈ నెల 6వ తేదీన అరబియన్ సందర్భంగా ఐచ్ఛిక సెలవుదినంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించగా.. దానిని సవరిస్తూ 7వ తేదీగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రకటించారు. ఈ మేరకు...
5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సర్కార్ పచ్చజెండా ఊపింది. తెలంగాణలో డిఎస్సి ద్వారా 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2,575 సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జిటి),...
వాన్పిక్ కేసులో ఎపి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
హైదరాబాద్ : వాన్పిక్ కేసులో ఎపి ప్రభుత్వానికి భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం వాన్పిక్ భూములకు సంబంధించి జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్లతో...
రాష్ట్రంలో కొత్తగా రెండు డిగ్రీ, జూనియర్ కళాశాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ,...
వర్షాల నష్టాలపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన ప్రభుత్వం
హైదరాబాద్ : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై తీసుకున్న జాగ్రత్తలు, నష్టాలపై ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ మేరకు సికెం కెసిఆర్ రూ.500 కోట్లను వరద ప్రాంతాల్లో సహాయం కోసం...
ఎల్లారెడ్డిపేటకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరు
ఎల్లారెడ్డిపేట ః ఐటి, పుర పాలక, పట్టణాభివృద్ది శాఖల మంత్రి కెటిఆర్ గత మాసంలో ఎల్లారెడ్డిపేట ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ని మంజూరీ చేశారు. ఈ మేరకు...
ప్రభుత్వ పథకాల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత : మంత్రి కొప్పుల
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థలో దివ్యాంగులకు సముచిత ప్రాధాన్యం, రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని దివ్యాంగులు, వయో వృద్ధుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్...
విఆర్ఎలు ఇక ప్రభుత్వ ఉద్యోగులు
రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న విఆర్ఏలను సూపర్ న్యూమరీ పోస్టుల్లో ప్రభుత్వం క్రమబద్ధీకరించిం ది. సిఎం ఆదేశాల మేరకు సిఎస్ శాంతికుమారి సోమవారం విఆర్ఎల క్రమబద్ధీకరణకు సంబంధించిన జిఓ 81ను విడుదల చేశారు. ఈ...
మైనారిటీలకు రూ. లక్ష ఆర్థిక సహాయం… ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ : రాష్ట్రంలో బిసిలకు అందిస్తున్న మాదిరిగానే మైనారిటీలకూ రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని 100 శాతం సబ్సిడీతో అందజేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ...
మైనార్టీలకు రూ.లక్ష ఆర్థికసాయం.. ఉత్తర్వులు జారీ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మైనార్టీలకు రూ.లక్ష ఆర్థికసాయాన్ని ప్రకటించింది. మైనార్టీలకు ఆర్థికసాయంపై ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో బిసి బంధు తరహాలోనే మైనార్టీలకూ రూ.లక్ష ఆర్థిక సాయం అందించేందుకు ముఖ్యమంత్రి...
దివ్యాంగుల పింఛన్ పెంపుకు ఉత్తర్వులు జారీ.. సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలభిషేకం
మహబూబాబాద్: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. దివ్యాంగుల పింఛన్ ను రూ.1,000 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రతి నెలా రూ.3,016 పెన్షన్ ను అందుకుంటున్న...
ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలి: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
హైదరాబాద్: రాష్ట్రంలో 2004కు ముందు ఎంపికైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. పాత పెన్షన్ విధానాన్ని...
రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాల కట్టడికి ప్రభుత్వం దృష్టి
ఇక నుంచి స్టాంపుల విక్రయాలు ఆన్లైన్లోనే...
వెండర్కు ప్రత్యేక యూజర్ఐడీ, పాస్వర్డు
ఇకపై పాత తేదీతో బాండ్లను తీసుకోవడం కుదరదు
హైదరాబాద్: రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాల కట్టడికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇన్నాళ్లు మాన్యువల్గా కొనసాగిన...
ప్రభుత్వం గీత వృత్తిదారుల సంక్షేమానికి మరిన్ని సంక్షేమ చర్యలు చేపట్టాలి
మన తెలంగాణ/హైదరాబాద్ : గీత వృత్తి అభివృద్ధికి ప్రభుత్వం నిధులను, వృత్తిదారుల సంక్షేమానికి మరిన్ని సంక్షేమ చర్యలు చేపట్టాలని తెలం గాణ రాష్ట్ర గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్...
తెలంగాణలో రెండు కొత్త మండలాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో రెండు మండలాలు ఏర్పాటుకానున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొత్తపల్లి గోరి మండలంగా ఏర్పాటు అయ్యింది.. ఈ మేరకు కొత్తపల్లి గోరి మండలాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ...
ప్రభుత్వ ప్రొటోకాల్ శాఖ ఉద్యోగులకు 15 శాతం ప్రత్యేక అలవెన్సులు మంజూరు
నాంపల్లి : రాష్ట్ర ప్రభుత్వ ప్రొటొకాల్ శాఖలో విధులు నిర్వహిస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగులకు 15 శాతం ప్రత్యేక అలవెన్సులను సర్కార్ మంజూరు చేసింది. నిత్యం 24 గంటలపాటు నగరంలో వివిధ చోట్ల...
1827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్ ఆసుపత్రుల్లో 1,827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ...