Saturday, April 27, 2024
Home Search

ప్రభుత్వ ఉత్తర్వులు - search results

If you're not happy with the results, please do another search

మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధీర్‌రెడ్డి

  హైదరాబాద్: మూసీరివర్ ఫ్రంట్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎల్‌బి నగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఉత్తర్వులపై సంతకం...

తెలంగాణలో గ్రామ న్యాయాలయాలు

  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో మహోత్తర నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఏ రాష్టంలో లేని విధంగా మొదటి సారిగా రాష్ట్రంలో గ్రామ న్యాయాలయాలకు శ్రీకారం చుడుతోంది. గ్రామాల్లో సత్వర న్యాయం...

తొమ్మిది మంది ఐపిఎస్‌లకు పదోన్నతులు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ముగ్గురు డిఐజిలకు ఐజిగా, మరో ఆరుగురు ఎస్‌పిలకు డిఐజిలుగా పదోన్నతి కల్పిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈక్రమంలో 2002 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన డిఐజిలు రాజేశ్ కుమార్,...

కెసిఆర్ కిట్‌కు రూ.105 కోట్లు

హైదరాబాద్: తల్లీ, బిడ్డల క్షేమాన్ని కోరుతూ, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన కెసిఆర్ కిట్ (అమ్మఒడి) పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య ప్రత్యేక...

గత రబీ లబ్ధిదారులకే రైతుబంధు

  హైదరాబాద్: గత రబీలో పెట్టుబడి సాయం ఇచ్చిన రైతులకే ఈ రబీలోనూ అందజేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో 2018 రబీలో 49.03 లక్షల మంది రైతుల ఖాతాలకు...

కొత్త రెవెన్యూ డివిజన్‌లుగా వేములవాడ, జోగిపేట..

  మనతెలంగాణ/హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో జోగిపేట, సిరిసిల్ల జిల్లాలో వేములవాడను రెవెన్యూ డివిజన్‌లుగా ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్...

వికేంద్రీకరణ దిశగా జగన్ సర్కార్

హైదరాబాద్ : ఎపి సిఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు వడివడిగా అడుగులేస్తున్నారు. అర్ధరాత్రి ఉత్తర్వులతో సంచలనం రేపింది. ఈ అంశం ఇప్పుడు ఏపిలో పెద్ద చర్చనీయాంశమైంది. ఉగాది నుండి విశాఖ వేదికగా...

15 రోజుల్లో ప్యాక్స్‌ల ఎన్నికలు

  906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వెంటనే పాలక మండళ్ల ఏర్పాటు జరగాలి : సిఎం నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ n ప్రస్తుతం ఉన్న సంఘాలకు జరగనున్న ఎన్నికలు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే...

జూన్‌లో సహకార ఎన్నికలు!

  కొనసాగుతున్న కొత్త ప్యాక్స్‌ల ఏర్పాటు ప్రక్రియ మొత్తం 1340 ప్యాక్స్‌లకు ఒకేసారి ఎన్నిక నిర్వహించాలని నిర్ణయం మరోమారు ఇంఛార్జీలకు పొడిగింపు హైదరాబాద్: వచ్చే జూన్‌లో సహకార ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సహకార శాఖ కసరత్తు చేస్తోంది. దీంతో...

వరంగల్ డిసిసిబిలో అవకతవకలపై సిబిసిఐడి

  హైదరాబాద్: వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి)లో జరిగిన అవకతవకలు, అధికార దుర్వినియోగంపై సిబి సిఐడి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారధి బుధవారం...

రబీ బంధుకు రూ. 5,100 కోట్లు

ఖరీఫ్ రైతుబంధు బకాయిలకు రూ.1519 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ బకాయిలు రూ.1519 కోట్లు హైదరాబాద్: రబీ రైతుబంధు నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న...

విఎల్‌టితో… క్యాబ్‌లలో ప్రయాణానికి భరోసా

  హైదరాబాద్ : ఒంటిరిగా మహిళలు ప్రయాణించాలంటే ఇప్పటికీ ఎక్కడో సంశయం. ఏదో తెలియని భయం, మళ్ళీ గమ్యస్థానం చేరేవరకు మనసులో ఏదో తెలియని భయం. సంబంధిత కంపెనీలు పలు జాగ్రత్తలు తీసుకున్నా అడపాదడపా...
Nirbhaya

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై స్టే

  న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22న ఉరిశిక్షను ఢిల్లీ కోర్టు వాయిదా వేసింది. దోషులలో ఒకడు క్షమాభిక్ష పిటిషన్ వేయడంతో తీస్ హజారీ కోర్టు గురువారం ఈ...

రుణమాఫీ అమలుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్

  వడ్డీతో కలిపి రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ కుటుంబం యూనిట్‌గా మాఫీ.. రేషన్ కార్డు ఆధారంగా వర్గీకరణ బంగారం తాకట్టు పంట రుణాలకు మాఫీ లేదు ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకూ ఇవ్వకూడదని యోచన మన తెలంగాణ/హైదరాబాద్...

రాష్ట్రంలో 1340 ప్రాథమిక సహకార సంఘాలు!

  హైదరాబాద్: రైతన్నలకు ప్రభుత్వ సహకారాన్ని మరింత చేరువగా తీసుకువచ్చేందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) సంఖ్యను పెంచనున్నారు. కొత్తగా ఏర్పడిన మండలాలతో పాటు, ప్రతీ మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఖచ్చితంగా...

పెరిగిన రైల్వే చార్జీలు

  కి.మీ వద్ద 1 నుంచి 4 పైసలు ఆర్డినరీ సెకండ్ క్లాస్, స్లీపర్‌పై ఒక పైస, మెయిల్ ఫస్ట్, సెకండ్ క్లాస్, స్లీపర్‌కు రెండు పైసలు, ఎసి చైర్ కార్, ఎసి-2,3 ఫస్ట్‌క్లాస్‌కు నాలుగు...
mobile-services

భారత్‌-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మొబైల్ సర్వీస్‌ల రద్దు

ఢాకా : భద్రతా కారణాల దృష్టా భారత్‌బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మొబైల్ సర్వీస్‌లను బంగ్లాదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. దీనివల్ల 10 మిలియన్ సబ్‌స్ర్కైబర్లకు అసౌకర్యం కలుగుతుందని మీడియా కథనాలు మంగళవారం వెల్లడించాయి. 2000...
Somesh Kumar

తెలంగాణ సిఎస్ గా సోమేష్‌ కుమార్ నియామకం

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి స్పెషల్ సిఎస్ సోమేష్‌ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్.కె.జోషి పదవీకాలం ముగియడంతో మంగళవారం...

Latest News