Home Search
ప్రభుత్వ ఉత్తర్వులు - search results
If you're not happy with the results, please do another search
రైతు రుణ మాఫీ మార్గదర్శకాలు.. రూ.లక్ష వరకు వర్తింపు
గ్రామీణ ప్రాంతాల్లో బంగారంపై తీసుకున్న పంట రుణాలకూ వర్తింపు
అకౌంట్ పే చెక్కుల రూపంలో.. రైతు కుటుంబం యూనిట్గా రుణమాఫీ..
కుటుంబంలో ఒక్కరి కంటే ఎక్కువ మంది అర్హులుంటే మాఫీ మొత్తం సమానంగా పంపిణీ
2014...
సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
మనతెలంగాణ/హైదరాబాద్: ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న 380 మంది సబ్ఇంజనీర్ పోస్టుల భర్తీకి హైకోర్టు గురువారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్కోలో 380 మంది సబ్ ఇంజనీర్ పోస్టులకు అప్పటి ప్రభుత్వం...
ఆర్టీసి ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సమ్మె కాలం వేతనాలు విడుదల
హైదరాబాద్: ఆర్టీసి ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం రూ.235 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో...
16 నుంచి పాఠశాలలకు ఒంటిపూట బడులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలల్లో ఈ నెల 16 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు...
రైతుబంధుకు రూ.333 కోట్లు విడుదల
ఇంకా రూ.722 కోట్లు అవసరం
మన తెలంగాణ/హైదరాబాద్ : రైతుబంధు పథకానికి రూ.333.29 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి. జనార్ధన్ రెడ్డి శుక్రవారం...
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా శశాంక్ గోయల్
హైదరాబాద్: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా (సిఇఒ) సీనియర్ ఐఎఎస్ అధికారి శశాంక్ గోయల్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సెక్రటరీ బి.సి పాత్ర శుక్రవారం...
60 లేదా 61
రిటైర్మెంట్ వయసు పెంపుపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన?
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచనున్నట్లు తెలిసింది. ఈ మేర కు త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సమావేశా ల్లో...
జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!
ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...
నేడు ఎన్సిఆర్, ఎన్పిఆర్లకు వ్యతిరేకంగా ఆందోళనలు
హైదరాబాద్: కేంద్ర ప్రభు త్వ ఎన్పిఆర్, ఎన్సిఆర్లకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని టిఎస్,ఎపి జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ముస్తాఖ్ మలిక్ తెలిపారు. గురువారం భవిష్యత్తు కార్యచరణపై...
నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నివురుగప్పిన నిప్పులా మారింది. ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. ఈశాన్య ఢిల్లీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. సమస్యాత్మకంగా...
రేవంతు భూతంతు
తప్పుడు డాక్యుమెంట్లతో 4.39 ఎకరాల అత్యంత విలువైన భూమిని కాజేసిన రేవంత్రెడ్డి బ్రదర్స్!
సహకరించిన రెవెన్యూ అధికారులు
ప్రభుత్వ విచారణలో తేలిన విస్తుగొల్పే నిజాలు
గోపన్నపల్లిలోని 167 సర్వేనంబర్లోగల 10.2 ఎకరాల భూమికి తప్పుడు డాక్యుమెంట్ల సృష్టి
వేరే...
మంజీరాపై మరి రెండు చెక్ డ్యాంలు
మనతెలంగాణ/హైదరాబాద్: బాన్స్వాడ నియోజకవర్గం పరిధి లోని మంజీరా నదిపై రూ.28,29,00,000 లతో బీర్కూర్ దగ్గర రూ.15,98,00,000 లతో రెండు చెక్డ్యామ్ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది....
డిసెంబర్ 31వరకు పిఆర్సి గడువు పెంపు
ఈ నెల 24తో కమిషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో పొడిగింపు ఉత్తర్వులు
మన తెలంగాణ/హైదరాబాద్ : వేతన సవరణ కమిషన్ (పిఆర్సి) గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం...
35మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ
హైదరాబాద్ : 35 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం రోజున హైదరాబాద్లోని ప్రగతి భవన్లో పట్టణ ప్రగతి కార్యక్రమంపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో రాష్ట్ర...
తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ నిరాశే
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి వేసిన పీఆర్పీ గడువును డిసెంబర్ 31వరకు పొడగిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు సంవత్సరాలుగా సాగుతున్న ఈ...
ధూమపానాన్ని నిషేధించలేమా?
21వ శతాబ్దం చివరి నాటికి ఆరు కోట్ల ఇరవై లక్షల మంది ధూమపానం వల్ల ప్రాణాలను కోల్పోనున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఆరు...
21 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 19
దరఖాస్తుల స్వీకరణ : 21 నుంచి మార్చి 30 వరకు
సవరణకు అవకాశం : మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు
హాల్టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 20...
కేంద్రం చేయిస్తే.. రాష్ట్రం చేయూత!
కందుల కొనుగోళ్లపై ప్రభుత్వ యోచన
పరిమితిని లక్ష టన్నులకు పెంచాలని కేంద్రాన్ని కోరిన వ్యవసాయ శాఖ మంత్రి
హైదరాబాద్: కందులను పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తే, రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి...
సుప్రీంకోర్టును మూసేద్దామా?
న్యూఢిల్లీ: దేశంలో వ్యవస్థల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ(ఎజిఆర్) కింద బకాయి పడిన దాదాపు రూ. 1.5 లక్ష కోట్ల మేర మొత్తాన్ని...
మోడీపై కామెంట్లు పెట్టి డిమోట్ అయిన రాజ్యసభ అధికారి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, కొందరు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులపై సోషల్ మీడియాలో కించపరిచే, అగౌరవపరిచే, నీచమైన, వ్యంగ్య వ్యాఖ్యలు పోస్టు చేసిన పార్లమెంట్ సెక్యూరిటీ విభాగానికి చెందిన ఒక డిప్యుటీ డైరెక్టర్ను...