Sunday, April 28, 2024
Home Search

బస్సు ప్రమాదానికి - search results

If you're not happy with the results, please do another search
Private Travels bus overturns 9 people injured

ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 9 మందికి గాయాలు

నల్లగొండ: హైదరాబాద్ -విజయవాడ 65వ జాతీయ రహదారిపై చిట్యాల మండలం వట్టిమర్తి వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలు కాగా.. వారిలో ఆరుగురు మరింత...
bus catches fire in nirmal district

గంజాల్ టోల్ ప్లాజా వద్ద బస్సు దగ్ధం.. 29 మంది సేఫ్

  సోన్: నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద మంగళవారం బస్సు దగ్ధం అయింది. ప్రైవేట్ బస్సు ఇంజిన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన డ్రైవర్ ప్రయాణికులను...
Two RTC buses collided in nizamabad

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

మాక్లూర్: రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం చిన్నాపూర్ అర్బన్ పార్క్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన విషయాన్ని వెంటనే తెలుసుకున్న మాక్లూర్ ఎస్సై యాదగిరి...
School bus fell into gorge in Himachal pradesh

లోయలో పడిన స్కూల్ బస్సు: 16 మంది మృతి

  సిమ్లా: స్కూల్ బస్సు లోయలో పడిన సంఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కుల్లు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నియోలీ -సంసార్ రోడ్డులోని సాయింజి గ్రామ శివారులో విద్యార్థులతో వెళ్తున్న...
19 Members dead in Pakistan bus accident

లోయలో పడిన బస్సు: 19 మంది మృతి

ఇస్లామాబాద్: పాకిస్తాన్ దేశం బలూచిస్తాన్ లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 19 మంది మృతి చెందగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను...
22 killed as bus plunges into valley

బస్సు లోయలో పడి 22 మంది దుర్మరణం

చార్‌ధామ్ యాత్రికుల విషాదాంతం ఉత్తరకాశీ : చార్‌ధామ్ యాత్రికులతో వెళ్లుతున్న బస్సు ప్రమాదానికి గురికావడంతో కనీసం 22 మంది దుర్మరణం చెందారు. ఆరుగురు గాయపడ్డారు. ఆదివారం ఈ విషాదకర ఘటన జరిగింది. ప్రమాద సమయంలో...
accident in Maharastra

రాయ్‌గఢ్‌లో బస్సు లోయలో పడి ముగ్గురు మృతి, పలువురు గాయపడ్డారు

ముంబై: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని మ్హస్లా తహసీల్ సమీపంలో ఆదివారం 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారు,  అనేకమంది గాయపడ్డారు. కాగా మృతుల సంఖ్య...
Bus accident in Chiittore

 చిత్తూరులో బస్సు లోయలో పడిపోవడంతో 8 మంది మృతి

40 మందికి పైగా గాయపడ్డారు తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం ఎనిమిది మంది మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు....
CM Jagan shocked by accident in Sathya Sai district

బస్సు ప్రమాద ఘటనపై సిఎం జగన్ దిగ్భ్రాంతి

మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం గాయపడ్డ వారికి రూ.50 వేలు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశాలు అమరావతి: తిరుపతి సమీపంలో భాకరాపేట వద్ద ప్రయివేటు బస్సు ప్రమాద ఘటనలో పెళ్లి బృందానికి...
Bus rollover at bhakarapeta ghat road

లోయలో పడిన బస్సు: చిన్నారి సహా 8 మంది మృతి

అమరావతి: చిత్తూరు జిల్లాలోని భాకరాపేట వద్ద ఘాట్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు లోయలో పడిన ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్,మహిళ, చిన్నారి సహా 8 మంది మృతి చెందారు. పెళ్లి...
School bus accident in Khammam

ఖమ్మంలో స్కూల్ బస్సు ప్రమాదం….

ఖమ్మం:  ఖమ్మం జిల్లాలోని రాయిపర్తి బోర్డ్ వద్ద స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. వివిఎస్ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు యు టర్న్...
32 dead in bus falls into a river in Nepal

నేపాల్‌లో నదిలో పడ్డ బస్సు

32మంది మృతి, పలువురికి గాయాలు కాఠ్మండ్ : నేపాల్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 32మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. ముగు జిల్లా ఛాయానాథ్ రేరా పట్టణం సమీపంలోని పీనాఝ్యారీ నదిలోకి బస్సు బోల్తా...
Car driver mistake in bus accident

కారు డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే బస్సు ప్రమాదం

ఘటనపై తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసిన సంస్థ ఎండి సజ్జనార్ పండగ సమయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం మన తెలంగాణ/హైదరాబాద్ : మంథని సమీపంలో కారు డ్రైవర్ అజాగ్రత్తగా, అతి వేగంగా వాహనం నడుపుతూ...
Bus fell into a river in Meghalaya

మేఘాలయలో నదిలో పడిన ఆర్టీసీ బస్సు

ఐదుగురి మృతి..16 మందికి గాయాలు గువాహటి: మేఘాలయ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు గురువారం తెల్లవారుజామున నదిలో పడిపోయి ఐదుగురు మరణించగా మరో 16 మంది గాయపడ్డారు. తుర నుంచి రాష్ట్ర...
4 Injured after RTC Bus hits Divider in Gadwal

డివైడర్ ను ఢీకొట్టిన ఆర్టీసి బస్సు: నలుగురికి తీవ్ర గాయాలు

జోగులాంబ గద్వాల: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూల్ నుండి హైదరాబాద్ వైపు అర్ధరాత్రి 12 తర్వాత బయలుదేరిన ఆర్టిసి బస్సు ఉండవెల్లి శివారులో జాతీ యరహదారిపై సెంటర్ డివైడర్ పైకి ఎక్కడంతో...
An RTC bus traveling from Karnataka to Tirupati fell into valley

ఘోర ప్రమాదం: లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు..

కర్ణాటక నుండి తిరుపతికి వెళుతున్న ఆర్టిసి బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయిన ఘటన చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో చోటుచేసుకుంది. తిరుపతి: కర్ణాటక నుండి ప్రయాణికులతో తిరుపతి వస్తున్న ఆర్టిసి బస్సు చిత్తూరు జిల్లాలో...
At least 18 killed after truck rams into bus in UP

రిపేరు బస్సును ఢీకొన్న ట్రక్కు

యుపి హైవేపై 18 మంది మృతి అత్యధికులు వ్యవసాయ కూలీలు భారీ వర్షాలతో పరిస్థితి దారుణం బారాబంకీ: ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు పక్కన నిలిచి ఉన్న ప్రైవేటు డబుల్ డెక్కర్ బస్సును వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఢీకొని...
Private bus lorry collision: 20 injured

తిరుపతిలో ఆర్టీసీ బస్సు బీభత్సం

అమరావతి: తిరుపతి కర్నాలవీధిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ బస్సు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. అలాగే...
Five killed in separate road accidents

పెరూలో బస్సు ప్రమాదం: 22 మంది మృతి

  లిమా : పెరూలోని సిహువాస్‌ ప్రావిన్స్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు బోల్తాపడడంతో 22 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో 14 మంది గాయపడ్డారు. వాహనదారుల...
Seven Members dead in Bus accident in Karnataka

పెళ్లి బస్సు బోల్తా: ఏడుగురు మృతి

  తిరువనంతపురం: కేరళ రాష్ట్రం కాశరా గోడ్ దగ్గర పానాతూరు గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం పెళ్లి బృందం బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు...

Latest News