Saturday, April 27, 2024

పెరూలో బస్సు ప్రమాదం: 22 మంది మృతి

- Advertisement -
- Advertisement -

10 Injured in Road Accident At Mahabubnagar

 

లిమా : పెరూలోని సిహువాస్‌ ప్రావిన్స్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు బోల్తాపడడంతో 22 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో 14 మంది గాయపడ్డారు. వాహనదారుల సమాచారం పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది అక్కడికి చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. హువాన్ చౌళ్లో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసి పరోబాంబ ప్రాంతం నుంచి తిరిగి చింబోటే, లిమాకు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు అతివేగమే ఈప్రమాదానికి కారణమై ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News