Saturday, April 27, 2024

శవాల దిబ్బలు…. కరోనా@1.61 లక్షలు

- Advertisement -
- Advertisement -

1.61 Lakh Corona positive cases in india

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కరోనా విలయతాండవానికి కొన్ని ఆస్పత్రుల్లు శవాల దిబ్బలుగా మారాయి.  గత 24 గంటల్లో 1,61,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 879 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 1.36 కోట్లకు చేరుకోగా 1.71 లక్షల మంది చనిపోయారు. కరోనా వ్యాధి నుంచి 1.22 కోట్ల మంది కోలుకోగా 12.64 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పట వరకు దేశంలో 1.71 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం ఒక్క రోజే 14 లక్షల మంది కరోనా టెస్టులు చేయగా మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 25.92 కోట్లకు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News