Home Search
బిఆర్కెఆర్ భవన్ - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం
హైదరాబాద్ : ముచ్చింతల్లో రాష్ట్రపతి పర్యటనకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ ఆదేశించారు. గురువారం బిఆర్కెఆర్ భవన్లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశాన్ని...
తెలంగాణ పథకాలను అమలు చేస్తాం
హిమాచల్ప్రదేశ్ సిఎస్ రామ్సుభాగ్ సింగ్
మనతెలంగాణ/హైదరాబాద్: వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న అత్యుత్తమ పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేయనున్నామని హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్ సుభాగ్సింగ్ తెలిపారు. సోమవారం నగరంలోని...
పాలనా సౌధాల్లో కొవిడ్ పాగా
రాష్ట్ర పాలనాకేంద్రం బిఆర్కె భవన్లో కరోనా కలకలం
మహమ్మారి బారిన కీలక శాఖల్లోని అధికారులు, సిబ్బంది
పంచాయతీరాజ్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శులు, డిహెచ్ శ్రీనివాసరావుకు కరోనా
రాష్ట్రవ్యాప్తంగా 900మంది పోలీసు సిబ్బందిపై కొవిడ్ పంజా
ప్రముఖ ఆస్పత్రుల్లోని వైద్య...
ఈఒడిబిలో నంబర్ వన్గా ముందుకుసాగాలి : సోమేష్కుమార్
మనతెలంగాణ/ హైదరాబాద్ : దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఒడిబి)లో నంబర్ వన్ స్థానంలో ఉందని, ఇదే విధంగా కొనసాగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ కోరారు. సోమవారం...
పక్కాగా హెల్త్ ప్రొఫైల్
డిసెంబరు మొదటి వారంలో
ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా
ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలి
తెలంగాణ డయాగ్నసిస్ సేవలు వినియోగించండి
వైద్య ఆరోగ్య సమీక్షలో మంత్రి హరీష్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పక్కాగా రూపొందించాలని...
భూమి రికార్డుల నిర్వహణలో ధరణి ఓ మైలురాయి
త్వరలో మరింత మెరుగైన మాడ్యూల్స్
నిషేధిత భూములకు సంబంధించి 98,049 దరఖాస్తులకు 82,472 దరఖాస్తులను పరిష్కరించాం
మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో
మంత్రి టి.హరీశ్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : భూమి రికార్డుల నిర్వహణలో ధరణి...
పోడు భూములపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక?
మూడు దఫాలుగా చర్చించి రూపొందించిన సమగ్ర నివేదిక
ముఖ్యమంత్రికి చేరినట్టు సమాచారం
మన తెలంగాణ/హైదరాబాద్ : పోడు భూముల సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మూడు దఫాలుగా...
సిఎంకు చేరిన పోడు భూములపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక?
మన తెలంగాణ/హైదరాబాద్ : పోడు భూముల సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మూడు దఫాలుగా చర్చించి రూపొందించిన సమగ్ర నివేదిక ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుకు చేరినట్లుగా...
15 రోజుల్లో హైదరాబాద్లో వంద శాతం వ్యాక్సినేషన్
హైదరాబాద్ను వ్యాక్సినేషన్ పూర్తయిన
నగరంగా చేసేందుకు చర్యలు
ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలి
ఎంఎల్ఎలు, కార్పోరేటర్ల భాగస్వాములను చేయాలి
అధికారులకు సిఎస్ సోమేష్కుమార్ ఆదేశాలు
హైదరాబాద్ : రాబోయే పది పదిహేను రోజుల్లో హైదరాబాద్ను 100 శాతం కొవిడ్...
ఉచిత విద్యుత్ పథకంపై సమీక్షించిన సిఎస్
హైదరాబాద్ : నాయి బ్రాహ్మణుల, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై గురువారం బిఆర్కెఆర్ భవన్లో సంబంధిత అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సమీక్షా సమావేశం...
8 నుంచి బొమ్మ?
సుముఖంగా ఉన్న రాష్ట్రప్రభుత్వం
సిఎస్ను కలసి కోరిన సినీ నిర్మాతలు దిల్రాజు, సురేష్బాబు, దామోదర్ ప్రసాద్, థియేటర్ యజమానులు
100% సామర్థంతో ఓపెన్!
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా...
కాంట్రాక్ట్ లెక్చరర్లకు బేసిక్ పే అమలు
జెఎసి జిఓ కాపీలు అందజేసిన మంత్రులు
అధ్యాపకుల గౌరవ వేతనం 30 శాతం పెంపు
ముఖ్యమంత్రి కెసిఆర్కు కృతజ్ఞతలు తెలిపిన లెక్చరర్ల సంఘం
మన తెలంగాణ/హైదరాబాద్: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక...
ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యం
పరిస్థితి అదుపులోనే ఉంది
ప్రభుత్వ చర్యలతో సత్ఫలితాలు
వచ్చే 3 నెలలకు సమగ్ర ప్రణాళిక
ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్ల పంపిణీకి పటిష్ట కార్యాచరణ
రానున్న రోజుల్లో మందుల తయారీదారులు, వ్యాక్సిన్ తయారీదారులతో సమావేశం
రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే...
విరాళంగా 16 కోట్ల జ్వరం మందులు
ముందుకొచ్చిన గ్రాన్యూల్స్ ఇండియా
రూ.8 కోట్లు విలువైన పారాసిటమాల్ విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించిన కంపెనీ
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న సమయంలో గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సాయం చేయడానికి ముందుకొచ్చింది....
సిఎస్ను కలిసిన ఈస్తోనియా అంబాసిడర్
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంస్కరణల గురించి వివరించిన సోమేష్కుమార్
హైదరాబాద్: ఈస్తోనియా అంబాసిడర్ కేత్రిన్ కివీ, డిప్యూటి చీఫ్ ఆఫ్ మిషన్ జూయ్ హియోలు శుక్రవారం బిఆర్కెఆర్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
త్వరలోనే పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తా: సిఎస్ సోమేష్కుమార్
త్వరలోనే పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తా
కష్టపడి పనిచేయండి..సంస్థకు పేరు తీసుకురండి
స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులను అభినందించిన సిఎస్ సోమేష్కుమార్
ఈనెల రెండో శనివారం, ఆదివారాల్లో కూడా పనిచేస్తాం: రిజిస్ట్రేషన్, స్టాంపుల ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు
మనతెలంగాణ/హైదరాబాద్:...
ఉచిత మంచినీటి సరఫరా ప్రక్రియను వేగవంతం చేయండి
అధికారులను ఆదేశించిన సిఎస్ సోమేశ్కుమార్
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా హైదరాబాద్లో ఉచిత మంచినీటి సరఫరా ప్రక్రియను వేగవంతం చేయుటకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన...
రైతుల ముంగిటకు సహకార బ్యాంకుల సేవలు
ప్రత్యేక యాప్ రూపొందిచాలి
హైలెవల్ కమిటీలో సిఎస్ ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయ అనుబంధ రంగాల్లో వేగవంతమైన అభివృద్ధిని సాధించేందుకు సహకార బ్యాంకులు తమ సేవలను రైతుముంగిటికే చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...
రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదు
హైదరాబాద్ : రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి స్పష్టం చేశారు. దీనిపై ఎవరూ ఆందోళన...
సిఎస్ అధ్యక్షతన రాష్ట్ర బ్రాడ్ బ్యాండ్ కమిటీ రెండవ సమావేశం
హైదరాబాద్: సిఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన తెలంగాణ బ్రాడ్ బ్యాండ్ కమిటీ రెండవ సమావేశం బుధవారం బిఆర్కెఆర్ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24,961 సెల్ టవర్లు ఉన్నాయి....