Home Search
మహిళా జర్నలిస్టు - search results
If you're not happy with the results, please do another search
సోషల్ మీడియాతో పిచ్చివేషాలొద్దు:సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : చేతుల్లో సెల్ దీంట్లో సోషల్ మీడియా ఉంది కదా అని వినియోగదార్లు దీనిని దుర్వినియోగపర్చరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాడకంపై అత్యంత జాగ్రత్తగా ఉండాలని , పడే ప్రభావం,చేరిక గురించి...
త్వరలో ఇండియాకు టెస్లా: ఎలన్ మస్క్
హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడిని ఎలక్ట్రానిక్ వాహనాల తయారీల కంపెనీ టెస్లా సిఈవో ఎలన్ మస్క్ భేటీ అయ్యారు. సుమారు గంటపాటు సాగిన సంభాషణలో ఇద్దరు పలు విషయాల గురించి...
తమ ఆప్తులను కోల్పోతున్నా ఇళ్ల స్థలాలు పంపిణీ కావటం లేదు
పంజాగుట్ట: ఇండ్ల స్థలాల పంపిణీపై కోర్టు తీర్పును అమలు చేయాలని జవహర్లాల్ నెహ్రూ సొసైటీ మహిళా జర్నలిస్టులు ప్రభుత్వాన్ని కోరారు. సొసైటీ సభ్యుల ఆత్మీయ సమావేశం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం జరిగింది. ఈ...
దిగజారుతున్న ‘పత్రికా స్వేచ్ఛ’
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతున్న భారతదేశంలో నానాటికీ ‘పత్రికా స్వేచ్ఛ’ దారుణంగా దిగజారిపోతుండడం విషాదకరం. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ (ఆర్.ఎస్.ఎఫ్) అనే సంస్థ రాజకీయ, ఆర్థిక, లెజిస్లేటివ్, సామాజిక, భద్రతా సూచీలు...
నీట్ పరీక్షలో ‘లోదుస్తుల’ వివాదం..
చెన్నై: ఆదివారం జరిగిన నీట్ (ఎన్ఇఇటి) పరీక్ష సందర్భంగా చెన్నై లోని ఓ పరీక్ష కేంద్రం వద్ద మహిళా అభ్యర్థినులు బ్రా ధరించకూడదన్న నిబంధనకు గురికావడం, ధరించి వచ్చిన కొందరితో బలవంతంగా విప్పించడం...
ప్రధాని మోడీ అప్రకటిత ఎమెర్జెన్సీ!
ఆజాది కా అమృతోత్సవ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న భారత దేశం భావ ప్రకటనా స్వేచ్ఛకు పూర్తి స్థాయిలో భంగం కలుగుతున్నది. మోడీ ప్రధాని పదవిని చేపట్టిన ఈ ఎనిమిదేండ్లలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడింది....
ఐఎస్ఐతో అమరీందర్ సంబంధాలపై దర్యాప్తు జరిపిస్తాం
పంజాబ్ ఉపముఖ్యమంత్రి రణ్ధావా
చండీగఢ్: పాకిస్థాన్ రక్షణ జర్నలిస్టుగా పని చేస్తున్న మహిళా జర్నలిస్టు అరూసా ఆలమ్ ద్వారా పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్కు ఉన్న సంబంధాలపై...
తరుణ్ తేజ్పాల్ నిర్దోషి
అత్యాచారం కేసులో గోవా కోర్టు తీర్పు
ముగిసిన ఏడున్నరేళ్ల సుదీర్ఘ నిరీక్షణ
పనాజి: అత్యాచారం కేసులో తెహల్క మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ నిర్దోషిగా బయటపడ్డారు. ఆయన నిర్దోషి అని శుక్రవారం గోవా కోర్టు చెప్పింది....
పశ్చిమ కాబూల్లో బాంబు పేలుళ్లు.. 40మంది మృతి
40మంది మృతి, 40మందికిపైగా గాయాలు
మృతుల్లో అధికభాగం విద్యార్థినులే
ఐఎస్ ఉగ్రవాదుల పనే అంటున్న తాలిబన్లు
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని పశ్చిమకాబూల్ జిల్లాలో శనివారం జరిగిన బాంబు పేలుళ్లలో 40మంది చనిపోగా, మరో 40మందికిపైగా గాయపడ్డారు. షియాలు అధికంగా...
మహిళల విజయం
పని స్థలాల్లో తాము అనుభవించిన లైంగిక వేధింపుల గురించి బాధిత మహిళలు ఆ తర్వాత కాలంలో బయటి పెట్టి బాధ్యుల ముసుగులను తొలగించడం ద్వారా సాటి స్త్రీలలో ధైర్యాన్ని మేల్కొలిపి వారికి రక్షణ...
ఇమ్రాన్ ఖాన్ విడుదలకు డిమాండ్
ఇస్లామాబాద్ : బందీగా ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఇతర నేతలను విడుదల చేయాలన్న డిమాండ్తో తీర్మానాన్ని ఆ పార్టీ ప్రతినిధులు సెనేట్కు బుధవారం సమర్పించారు. పాకిస్థాన్ తెహ్రీక్ ఇఇన్సాఫ్...
సైన్సుకు దేశంలో గడ్డుకాలం!
భారత ప్రభుత్వం వారి డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మూడు ముఖ్యమైన సైన్స్ అకాడెమీలకు నిధులు సమకూరుస్తుంది. అవి 1. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమీ (ఐఎన్ఎస్ఎ) 2. నేషనల్ అకాడెమీ...
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎక్కడ?
భారత దేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఆగస్టు 15,...
కశ్మీర్ సమస్య భారత్ పాక్లదే
పరస్పర చర్చలు అవసరం : చైనా
బీజింగ్ : కశ్మీర్ సమస్యను భారత్, పాకిస్థాన్లు పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా సూచించింది. ఇది ద్వైపాక్షిక విషయం , ఈ వరుసలోనే చర్చలు...
అప్పుడే నిలదీస్తారా?
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : ఖాళీ ఖజానాను అప్పగించి వెళ్లడమే కాకుండా అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే రైతు బంధు నిధులను జమ చేశారా? అని మాజీ మంత్రి హరీ శ్ రావు...
100 రోజుల్లో ఆరు గ్యారంటీలు
అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలకు శ్రీకారం చుట్టిన సిఎం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ‘మహాలక్ష్మి’ పథకం ప్రారంభం
రూ.10లక్షలకు పరిమితి పెంచిన ‘ఆరోగ్యశ్రీ’ అమల్లోకి..
రాష్ట్రవ్యాప్తంగా...
సంక్షేమ’కారు’డు
కెసిఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా
తెలంగాణ అన్నపూర్ణ, సౌభాగ్యలక్ష్మి
అర్హులకు రూ.5లక్షల బీమా.. 93లక్షల కుటుంబాలకు పైగా లబ్ధి
తెల్లకార్డుదారులకు సన్నబియ్యం, ఆసరా పింఛన్ రూ.5,016..
దివ్యాంగులకు రూ.6వేలకు పెంపు.. రైతుబంధు ఎకరాకు ఏటా రూ.16వేలు
మహిళలకు...
వెనకబడిన వర్గాలకు కొండంత అండగా బిఆర్ఎస్ మేనిఫెస్టో
అడక్కుండానే ప్రజల అవసరాలు తీరుస్తున్న సిఎం కెసిఆర్
బిఆర్ఎస్ మేనిఫెస్టోతో బిజెపి గుండెల్లో రైళ్లు: మంత్రి సత్యవతి రాథోడ్
మన తెలంగాణ / హైదరాబాద్ : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి తలమానికంగా...
27న ఖమ్మంలో రైతు విధానం ప్రకటిస్తాం
రైతులను మోసం చేస్తున్న బిఆర్ఎస్ గద్దె దింపే వరకు పోరాటం
కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఖమ్మంలో జరిగే ‘రైతు గోస, బిజెపి భరోసా’ వేదిక ద్వారా.. రాష్ట్రంలో...
దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలి
మహిళలకు అధికంగా రిజర్వేషన్ కల్పించాలి
మహిళా బిల్లు పాస్ చేసి బిజెపి తన చిత్త శుద్ధి నిరూపించుకోవాలి
కాంగ్రెస్ ఎందుకు మహిళా బిల్లుపై ప్రశ్నించదు ?
‘షి ద లీడర్ ఉమెన్ ఇన్ ఇండియా’ పాలిటిక్స్
పుస్తకావిష్కరణలో...