Home Search
రాజశేఖర్ - search results
If you're not happy with the results, please do another search
కరోనాపై పోరుకు రాజశేఖర్ కూతుళ్ల విరాళం..
హైదారబాద్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)ను అరికట్టేందుకు చేస్తున్న పోరాటంలో ఎంతోమంది ప్రముఖులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతుగా సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఇక తెలంగాణలోనూ సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖలు,...
నటుడు రాజశేఖర్ రాజీనామాను ఆమోదించిన ‘మా’
హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నటుడు రాజశేఖర్ రాజీనామాను ఆమోదించింది. మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తూ రాసిన లేఖను ఆమోదించినట్లు 'మా' ప్రెస్ నోట్ విడుదల చేసింది....
‘మా’ పదవికి రాజీనామా చేసిన నటుడు రాజశేఖర్
తాజాగా 'మా' అసోసియేషన్లో జరిగిన 'మా' డైరీ మీటింగ్ చాలా వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. అందులో రాజశేఖర్ మాటలు కూడా చాలా సీరియస్ అయ్యాయి. ఈయన చేసిన కామెంట్స్ చిరంజీవి, మోహన్ బాబు...
‘మా’లో బయటపడ్డ గొడవలు.. రాజశేఖర్ పై చిరంజీవి ఆగ్రహం
హైదరాబాద్:మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో గొడవలు మరోసారి బయటపడ్డాయి. పార్క్ హయత్లో గురువారం నిర్వహించిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా వచ్చిన చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణంరాజు...
నీ చెల్లెళ్ల చీరల రంగుపైనా మాట్లాడుతావా? జగన్: బీటెక్ రవి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఉండే పెత్తందారులకు ప్రతినిధిగా ఉన్నదే సిఎం జగన్ మోహన్ రెడ్డి అని టిడిపి నేత బీటెక్ రవి విమర్శించారు. శుక్రవారం బీటెక్ రవి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో...
పులివెందుల నుంచి వైఎస్. జగన్ నామినేషన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్. జగన్ గురువారం పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ ఫైల్ చేశారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పులివెందుల...
బిఆర్ఎస్ మహాసముద్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయ నాయకులు స్ట్రాటజిస్టులే తప్ప.. డిజైన్ చేసేవాళ్లం కాదని బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం తాను డిజైన్ చేయలేదు అని, వ్యాప్కోస్...
ఖమ్మంలో కీలక మలుపు
మనతెలంగాణ/ఖమ్మం బ్యూరో :జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మారిన కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థ్ధి ఎంపిక ఇంకా కొలిక్కి రాకముందే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి...
కుప్టి ప్రాజెక్టు పూర్తి చేసి ఆదిలాబాద్ను సస్యశ్యామలం చేస్తాం: రేవంత్
ఆదిలాబాద్: కుప్టి ప్రాజెక్టు పూర్తి చేసి ఆదిలాబాద్ను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్లో కొత్తగా విశ్వవిద్యాలయం ప్రారంభిస్తామని, కాంగ్రెస్ హయాంలోనే ఆదిలాబాద్లో సిమెంట్ పరిశ్రమను నిర్మించామన్నారు. మోడీ-కేడీ కలిసి...
కడప లోక్సభ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
కడప: లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కొద్దిసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ వివేకా కుమార్తె సునీతతో కలిసి కడప కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి...
కడప ఎంపీ అభ్యర్థిగా అవినాశ్ రెడ్డి నామినేషన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో నామినేషన్ల దాఖలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో కడప సిట్టింగ్ ఎంపీ వై.ఎస్. అవినాశ్ రెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. కడప మేయర్...
బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన సైబరాబాద్ పోలీసులు
హైదరాబాద్: ఆడుకుంటూ ఇంటి వద్ద నుంచి తప్పిపోయిన బాలుడిని గంట వ్యవధిలో తిరిగి తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...
శనివారం మధ్యాహ్నం 1...
ముడుపుల కేసులో మేఘాపై సిబిఐ ఎఫ్ఐఆర్
ఎలక్టొరల్ బాండ్ల కొనుగోలుదారుల్లో రెండవ పెద్ద సంస్థ ఎంఇఐఎల్
రూ. 966 కోట్ల మేరకు ఎలక్టొరల్ బాండ్లు కొన్న సంస్థ
బిజెపికి రూ. 586 కోట్ల మేరకు సంస్థ విరాళం
బిఆర్ఎస్కు రూ. 195 కోట్లు విరాళం
న్యూఢిల్లీ...
ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీపై వేటు
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ ప్రైవేట్ పర్సనల్ సెక్రటరీ వైభవ్ కుమార్పై ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ వేటు పడింది. గురువారం ఆయనను విధుల నుంచి తొలగిస్తూ విజిలెన్స్ స్పెషల్ సెక్రటరీ వైవీవీజే రాజశేఖర్ ఉత్తర్వులు...
ఇడుపులపాయ నుంచి జగన్ ఎన్నికల ప్రచారం మొదలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి బుధవారం రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం మొదలెట్టారు. కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి తన 21 రోజుల బస్సు టూర్ ను ఆరంభించారు....
జలం.. కాపాడుకుందాం
భూమిపై సమృద్ధిగా నీరు లభిస్తోంది. నీరు దీని అణువు రెండు హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ అణువుతో రూపొందించబడింది. మహా సముద్రాల ద్వారా భూమి ఉపరితలంలో మూడు వంతులు ఆవహించి ఉంది. సమృద్ధి...
16 మంది అభ్యర్థులతో అన్నాడిఎంకె తొలి జాబితా
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను అన్నాడీఎంకె బుధవారం ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పొడి కె. పళనిస్వామి ఈ జాబితాను పార్టీ నేతల సమక్షంలో విడుదల చేశారు. జాబితా...
మాజీ గవర్నర్లు ఎన్నికల బరిలో దిగవచ్చా?
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు ముందు ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం రాజీనామా చేశారు. తెలంగాణ గవర్నర్ పదవితోపాటు పుదుచ్చేరి...
కాంగ్రెస్కు క్యూ కట్టిన నేతలు
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు వరుస షాక్లు తగులుతున్నాయి. బిఆర్ఎస్ పార్టీలోని సిట్టింగ్ ఎంపి, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి క్యూ కడుతున్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల వేళ...
ముస్లింలకు ప్రభుత్వం ఇఫ్తార్ విందు
ముఖ్య అతిథిగా హాజరైన సిఎం రేవంత్
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల అమలు బాధ్యత మాది అని వ్యాఖ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్టియన్, ముస్లిం మైనారిటీల అభివృద్ధికి...