Tuesday, May 21, 2024
Home Search

రామమందిరం - search results

If you're not happy with the results, please do another search
Politics in the name of Ayodhya Ram Mandir

అయోధ్య రామ మందిరం పేరుతో రాజకీయాలు

హిందూ మతానికి నష్టం చేసేది బిజెపియే : మల్లు రవి మన తెలంగాణ / హైదరాబాద్ : సర్వే జన సుఖినో భవంతు..రాముడు అందరి వాడు ఏఒక్కరికి చెందినవాడు కాదు, బిజెపి పార్టీ అయోధ్య...

అయోధ్య సందర్శించిన 325మంది యుపి చట్టసభ్యులు

లక్నో: ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాది పార్టీకి చెందిన వారు తప్ప ఉత్తరప్రదేశ్‌కు చెందిన 325 మంది లెజిస్లేటర్లు ఆదివారం అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరామ మందిరాన్ని దర్శించుకుని పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో...

అయోధ్యలో ‘ శ్రీసీతారామ్ బ్యాంక్’

అయోధ్య: శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఓ ప్రత్యేక బ్యాంక్ ఉంది. అన్ని బ్యాంకుల్లో మాదిరిగా ఇక్కడ డబ్బులు దొరకవు. దానికి బదులు 35 వేలకు పైగా ఉన్న ఈ బ్యాంకు ఖాతాదారులకు మనశ్శాంతి,...

ఆటంకాలు ఎదురైనా.. అభివృద్ధి ఆగలేదు

న్యూఢిల్లీ: గత అయిదేళ్లలో అద్భుతమైన ఫలితాలను సాధించామని, కరోనా వంటి అనేక ఆటంకాలు ఎదురయినా అభివృద్ధి మాత్రం ఆగలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బడ్జెట్ సమావేశాల చివరి రోజు లోక్‌సభలో ప్రధాని...
Asaduddin-Owaisi

బాబ్రీ మసీదుపై లోక్‌సభలో అసద్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ : హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుర్తించారు. అయోధ్యలోని రామ మందిర ప్రాణ ప్రతిష్ట...
We will implement CAA before elections: Amit Shah

ఎన్నికలకు ముందే సిఎఎ అమలు చేస్తాం: అమిత్ షా

న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370...
PM Modi Speech in Lok Sabha

బిజెపి పాలనలో దేశం అద్భుత ప్రగతి సాధించింది: ప్రధాని మోడీ

ఢిల్లీ: గత 10 పదేళ్ల బిజెపి పాలనలో దేశం అద్భుత ప్రగతి సాధించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మా ప్రభుత్వంలో అనేక మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చామని.. దాదాపు 20 కోట్ల...

అద్వానీకి భారత రత్న ఎందుకిచ్చినట్టు?

ఎల్.కె. అద్వానీ, కర్పూరీ ఠాకూర్‌లకు భారత రత్న అవార్డు ఇవ్వనున్నట్టు రాష్ర్టపతి భవన్ ప్రకటించక ముందే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించేశారు. అద్వానీకి 2015లోనే పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. గడిచిన ఈ తొమ్మిదేళ్ళలో...

నమ్మదగిన మిత్రులు లేని నితీష్

మరోసారి కూటమిని మార్చి, తొమ్మిదో సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ద్వారా సొంతంగా రాష్ట్ర శాసనసభలో మెజారిటీ తెచ్చుకోలేకపోయినా, చివరకు అతిపెద్ద పార్టీగా ఏర్పడకపోయినా తరచూ కూటములు మార్చడం ద్వారా సుదీర్ఘకాలం...
Bala krishna comments on voters

బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు…. అక్షింతలకు ఓటు వేస్తారా?… ఐదు గ్యారెంటీలకా?

బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్ ఎంఎల్‌ఎ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి, సంఘ్‌పరివార్ పంచుతున్న ఆక్షింతలు కావాలా? లేక ఐదు గ్యారెంటీలు కావాలో తేల్చుకోవాలని సూచించారు. అయోధ్యలో రామమందిరం కట్టడంతో తాము కూడా...

త్వరలో డిడిలో ‘రామాయణ్’ సీరియల్ పునఃప్రసారం

న్యూఢిల్లీ: ఒకప్పుడు కోట్లాది మంది ప్రేక్షకులను టీవీ సెట్లకు అతుక్కుపోయేలా చేసిన రామానంద్ సాగర్ దర్శకత్వం వహించిన టీవీ సీరియల్ రామాయణ్ మళ్లీ దూరదర్శన్ నేషనల్‌లో త్వరలోనే ప్రసారం కానుంది. రామాయణ్‌ను తిరిగి...
Implementation of CAA in a week

వారంలో సిఎఎ అమలు

కేంద్ర మంత్రి శంతనూ ఠాకూర్ కోల్‌కతా : వచ్చే వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) అమ లు చేస్తామని కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రి శాంతను ఠాకూర్...
Implementation of CAA in next week: Union Minister Shantanu Thakur

మరో వారం రోజుల్లో సీఏఏ అమలు : కేంద్ర మంత్రి శాంతనూ ఠాకూర్

కోల్‌కతా : వచ్చే వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని ( సిఎఎ ) అమలు చేస్తామని కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రి శాంతను ఠాకూర్ వెల్లడించారు. పశ్చిమబెంగాల్...
Prana pratishtha ayodhya

హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఎలా వెళ్లాలంటే…

అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తి కావడంతో దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడు అయోధ్యరాముణ్ని దర్శించుకుందామా అని ఆరాటపడుతున్నారు. మంగళవారంనుంచి అయోధ్యరాముడు భక్తజనులకు దర్శనమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఏయే...
Ram came

రాముడొచ్చాడు

దివ్య మందిరంలో కొలువుదీరిన బాల రాముడు అయోధ్య : అయోధ్యలో భవ్య మందిరంలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో ఒక కొత్త శకం ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మన రామ్‌లల్లా ఇక...
Vijay Diwas celebrations in Hyderabad

హైదరాబాద్ లో ఘనంగా విజయ్ దివస్ ఉత్సవాలు..

అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ వేళ కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో విజయ్ దివస్ ఉత్సవాలు నిర్వహించారు. కృష్ణ ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు టీ అభిషేక్ గౌడ్, అయోధ్య రామ...
2 more idols in Ayodhya temple soon

అయోధ్య రామ మందిరంలో 392 స్తంభాలు

అయోధ్య రామమందిరంలో రేపటినుంచి బాలరాముడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఈ నేపథ్యంలో రామ మందిరం ఎలా ఉంది? ఎత్తు ఎంత? వెడల్పు ఎంత వంటి విశేషాల గురించి తెలుసుకోవాలనుకునేవారికోసం ఇదిగో ఆ వివరాలు... అయోధ్య రామమందిరాన్ని...
Ayodhya ram mandir

అయోధ్య నగరం…. రామభక్త సాగరం

భారీగా ఏర్పాట్లు చేసిన యుపి ప్రభుత్వం క్రతువు కోసం అయోధ్య రామమందిరం తీర్థ క్షేత్రం ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఎటు చూసినా రామనామ స్మరణలే.. రంగురంగుల పూలు.. విద్యుత్ దీపాలతో జిగేల్‌మంటున్న రామజన్మస్థలి ప్రధాని మోడీ సహా దేశ విదేశాల...
Next month Election Notification

వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్

ఏప్రిల్ మొదటివారంలో తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ హామీల అమలులో కాంగ్రెస్‌కు రోడ్‌మ్యాప్ లేదు రామ మందిరంతో ప్రతి హిందువు ఇంటా పండగ చేసుకుంటున్నారు : కిషన్ రెడ్డి హామీల అమలులో కాంగ్రెస్‌కు...
Kishan Reddy

హామీల అమలులో కాంగ్రెస్‌కు రోడ్ మ్యాప్ లేదు

ప్రజాపాలన దరఖాస్తులతో ప్రభుత్వం కాలయాపన ఏప్రిల్‌లో తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటు ఎన్నికలు: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్:  ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి దశ దిశాలేదని కేంద్ర...

Latest News