Home Search
రామమందిరం - search results
If you're not happy with the results, please do another search
రామమందిరంపై 70 ఏళ్లుగా తేల్చని కాంగ్రెస్: అమిత్ షా
రామ మందిరం అంశాన్ని ఎటూ తేల్చకుండా కొనసాగించినందుకు’ ప్రతిపక్షంపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం విమర్శనాస్త్రాలు సంధించారు. ‘కరసేవకులపై కాల్పులు జరిపిన వారికి, రామ మందిరం నిర్మించిన వారికి’...
అయోధ్య రామమందిరం అంశం ముగిసింది
ఇప్పుడు ఎవరూ చర్చించుకోవడం లేదు
శరద్ పవార్
పుణె : అయోధ్యలో రామ మందిరం అంశంపై ఇప్పుడు ఎవరూ ఏమాత్రం చర్చించుకోవడం లేదని ఎన్సిపి (ఎస్పి) అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు. అధికార బిజెపి ప్రస్తుత...
ఆకట్టుకుంటున్న రామమందిరం లోపలి దృశ్యాలు
అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముహూర్తం దగ్గరపడుతున్నవేళ.. తాజాగా రామ మందిరం దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసిన రామాలయంలోని లోపలి దృశ్యాలు చూపరులను కట్టిపడేసేలా...
అయోధ్య రామమందిరంపై కాంగ్రెస్ తీరు నచ్చక.. పార్టీకి ఎమ్మెల్యే రాజీనామా
గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకీ షాక్ తగిలింది. ప్రస్తుతం దేశం మొత్తం రామనామం వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అయోధ్య రామమందిరంపై కాంగ్రెస్ తీరు నచ్చకపోవడంతో ఆ పార్టీకి ఎమ్మెల్యే రాజీనామా...
అయోధ్య రామమందిరం హిందువులకు చెందుతుంది
అయోధ్యకు, భద్రాచలం రామాలయానికి మధ్య ఎలాంటి తేడా కనిపించడం లేదు
దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: అయోధ్య రామమందిరం హిందువులకు చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దావోస్ పర్యటనలో ఉన్న ఆయన...
రామమందిరం ప్రారంభానికి ముందే అయోధ్యలో విమానాశ్రయం పూర్తి
అయోధ్య: అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవానికి ముందే అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశ పూర్తికానుంది. రామమందిర ప్రారంభానికి నెలరోజుల ముందే అంటే డిసెంబర్ 15 నాటికి ఎయిర్పోర్టు తొలి దశ పూర్తవుతుందని...
అవినీతిలో వారిది ఫెవికాల్ బంధం
మన తెలంగాణ / సిరిసిల్ల ప్రతినిధి /వేములవాడ : అవినీతిలో బిఆర్ఎస్, కాంగ్రెస్ది ఫెవికాల్ బంధమని, ఈ రెండు కుటుంబ పార్టీలు తోడుదొంగలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా,...
ఖర్గే, రాహుల్ గాంధీ అందుకే ఆయోధ్యకు రాలేదు: అమిత్ షా
ఆసిఫాబాద్: లోక్ సభ ఎన్నికల తొలి రెండు విడుతల్లో బిజెపి సెంచరీ కొడుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో భారతీయ జనతా పార్టీ...
నేను ఉన్నంత వరకు ముస్లిం రిజర్వేషన్లకు నై
మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : ’నాకు రా జ్యాంగమే ధర్మగ్రంథం. నేను బతికి ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని కాపాడుతాను. దళితు లు, ఎస్టీలు, ఓబీసీలకు రిజర్వేషన్లకు అండగా ఉంటా. మతపరమైన ముస్లిం రిజర్వేషన్లను...
మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం సరికాదు: నడ్డా
కొత్తగూడెం భద్రాద్రి: దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బిజెపి అని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెలిపారు. మోడీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం మూడో సారి ఏర్పాటు చేస్తామని, విపరీతమైన...
ప్రధాని మోడీకి భయం పట్టుకుంది:వి. హనుమంతరావు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తుందన్న భయం ప్రధాని మోడీకి పట్టుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండియా కూటమి వస్తే...
మేము రాముడి భక్తులం…. మతంతో రాజకీయం చేయం: జైరామ్ రమేశ్
ఢిల్లీ: రాముడిని ఆరాధిస్తామని, రాముడి పేరుతో తాము వ్యాపారం, రాజకీయం చేయమని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జీ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ తెలిపారు. మతాన్ని బిజెపి అడ్డంపెట్టుకొని రాజకీయం చేయడంతో రెండు దిగజారిపోయాయని...
ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గపు చర్య: కిషన్ రెడ్డి
బిఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన అధికారులపై
సమగ్ర విచారణ జరపాలి బిజెపి నేతలు, ఆఫీస్
సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు బయట
పడుతున్నాయి ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో కవిత జోక్యం...
తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పోరాడారు: ప్రధాని మోడీ
అమరావతి: ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి ఆధారంగానే ఎన్డీయే ముందుకు వెళ్తోందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. ఎన్నో విద్యాసంస్థల్ని కేంద్రం ఏపీకి కేటాయించిందని గుర్తు చేశారు. తిరుపతి ఐఐటీ, కర్నూలులో ఐఐఐటీ, విశాఖలో...
సిఎఎపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: రక్షణ మంత్రి రాజ్నాథ్
పౌరసత్వ సవరణ చట్టం( సిఎఎ)పై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ఈ చట్టం దేశంలో నివసిస్తున్న ఎవరి పౌరసత్వాన్ని లాగేసుకోదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. గురువారం అసోంలోని బార్పేటలో...
శ్రీరాముడి వారసుడే.. మా ప్రధాని అభ్యర్థి: బండి సంజయ్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. శ్రీరాముడి వారుసుడని బిజెపి ఎంపి బండి సంజయ్ అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఆయోధ్యలో రామమందిరం నిర్మించారని చెప్పారు. 70ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పనిని ప్రధాని మోదీ చేసి...
అయోధ్య రామ మందిరం పేరుతో రాజకీయాలు
హిందూ మతానికి నష్టం చేసేది బిజెపియే : మల్లు రవి
మన తెలంగాణ / హైదరాబాద్ : సర్వే జన సుఖినో భవంతు..రాముడు అందరి వాడు ఏఒక్కరికి చెందినవాడు కాదు, బిజెపి పార్టీ అయోధ్య...
అయోధ్య సందర్శించిన 325మంది యుపి చట్టసభ్యులు
లక్నో: ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాది పార్టీకి చెందిన వారు తప్ప ఉత్తరప్రదేశ్కు చెందిన 325 మంది లెజిస్లేటర్లు ఆదివారం అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరామ మందిరాన్ని దర్శించుకుని పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో...
అయోధ్యలో ‘ శ్రీసీతారామ్ బ్యాంక్’
అయోధ్య: శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఓ ప్రత్యేక బ్యాంక్ ఉంది. అన్ని బ్యాంకుల్లో మాదిరిగా ఇక్కడ డబ్బులు దొరకవు. దానికి బదులు 35 వేలకు పైగా ఉన్న ఈ బ్యాంకు ఖాతాదారులకు మనశ్శాంతి,...
ఆటంకాలు ఎదురైనా.. అభివృద్ధి ఆగలేదు
న్యూఢిల్లీ: గత అయిదేళ్లలో అద్భుతమైన ఫలితాలను సాధించామని, కరోనా వంటి అనేక ఆటంకాలు ఎదురయినా అభివృద్ధి మాత్రం ఆగలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బడ్జెట్ సమావేశాల చివరి రోజు లోక్సభలో ప్రధాని...