Home Search
రైలు - search results
If you're not happy with the results, please do another search
రైల్వే సిగ్నల్ సిబ్బందిపై రైలు దూసుకెళ్లి ముగ్గురి దుర్మరణం
ముంబై : సిగ్నల్ సిస్టమ్ మరమ్మతు చేస్తున్న సమయంలో లోకల్ రైలు ఢీకొనడంతో ముగ్గురు రైల్వే సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. పాల్ఘర్ జిల్లా వసాయి పట్టణం సమీపాన వసాయి రోడ్, నయిగావ్ స్టేషన్ల...
రైలులో గంజాయి రవాణా
తాండూరు : ట్రైన్లో ఓ వ్యక్తి గంజాయి తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. శనివారం భువనేశ్వర్ నుంచి పుణె వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్లో ఓ వ్యక్తి 40 కిలోల గంజాయి...
బాలికపై కత్తితో దాడి… ప్రేమోన్మాది రైలు కిందపడి ఆత్మహత్య
హైదరాబాద్: గురువారం రాత్రి బాలికపై కత్తితో దాడి చేసిన నిందితుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్లోని విద్యానగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రమణ అనే యువకుడు గత...
రైలు బోగీలో ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రయాణికుని మృతి
బెంగళూరు : బైయప్పనహళ్లి లోని శ్రీ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ వద్ద కరైకాల్ ఎక్స్ప్రెస్ రైలు బోగీలో బుధవారం ఉదయం 45 ఏళ్ల వ్యక్తి ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెంది ఉండడం కలవరం...
నగరం నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లో రామమందిర దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పించారు. ఈనెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో...
Good news…. అయోధ్యకు ఉచిత రైలు
అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం దగ్గరపడుతున్నకొద్దీ ఏర్పాట్లు వేగం పుంజుకుంటున్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ ఈ వేడుకలకోసం సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా అయోధ్యకు వెళ్లేవారికోసం చత్తీస్ గఢ్ ప్రభుత్వం ఉచిత రైలును ఏర్పాటు చేయాలని...
నాంపల్లిలో రైలు ప్రమాదం.. పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు..
హైదరాబాద్ లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. బుధవారం ఉదయం నాంపల్లిలో రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. మూడు బోగీలు పట్టాలు తప్పడంతో దాదాపు 50మంది ప్రయాణికులు...
చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం.. 40మందికి గాయాలు..
హైదరాబాద్: నాంపల్లి స్టేషన్లో రైలు ప్రమాదం జరిగింది. స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు ఫ్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఢీకొట్టి పట్టాలు తప్పింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మూడు బోగీలు పట్టాలు తప్పడంతో...
రాజస్థాన్ లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన జోధ్పూర్-భోపాల్ ఎక్స్ప్రెస్
రాజస్థాన్ లో రైలు ప్రమాదం జరిగింది. కోట జంక్షన్ సమీపంలో జోధ్పూర్-భోపాల్ ఎక్స్ప్రెస్ రైలు రెండు కోచ్లు పట్టాలు తప్పాయి. భోపాల్ కు వెళ్తుండంగా శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం...
రైలు ప్రమాదాల నివారణ చర్యలపై కేంద్రాన్ని వివరాలు కోరిన సుప్రీం
న్యూఢిల్లీ: రైలు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న భద్రతా చర్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. రైలు ప్రమాదాల నివారణకు అమలు చేస్తున్న, లేదా అమలు చేయడానికి ప్రతిపాదించిన నివారణ...
రైలుబోగీని తరలిస్తున్న ట్రక్కుకి ప్రమాదం.. ట్రాఫిక్ జామ్
భాగల్పూర్ (బీహార్): ఆదివారం రైలుబోగీని తరలిస్తున్న ట్రక్కు బ్రేకులు ఫెయిలై భాగల్పూర్ రైల్వేస్టేషన్ సమీపాన ప్రమాదానికి గురైంది. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. స్టేషన్కు సమీపాన లోహియా బ్రిడ్జి దగ్గర...
చివరి మెట్రో రైలు రాత్రి 12.15 గంటలకు బయలుదేరుతుంది…
హైదరాబాద్: నేడు హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు సమయాన్ని పెంచారు. ఆదివారం అర్థరాత్రి 12.15 గంటలకు వరకు మెట్రో రైలు సర్వీసులు కొనసాగుతాయని మెట్రో రైలు ఎండి ఎన్ విఎస్ రెడ్డి వెల్లడించారు....
జార్ఖండ్లో రైలు పట్టాలు పేల్చేసిన మావోయిస్టులు
చాయిబసా: నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యులు జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భమ్ జిల్లాలో కొంత మేర రైలు పట్టాలను పేల్చివేశారు. దీంతో కోల్కతాముంబయి మార్గంలో రైలు సర్వీసులకు అనేక గంటలపాటు అంతరాయం ఏర్పడిందని పోలీసులు...
తెలుపు, నీలి రంగుల్లోనే రెండో వందే భారత్ రైలు
వారణాసి : వారణాసిన్యూఢిల్లీ రూటులో రెండో వందే భారత్ రైలును సోమవారం ప్రధాని మోడీ ప్రారంభించారు. మొదటి వందేభారత్ రైలు మాదిరి గానే ఇది కూడా ఉండడం విశేషం. అంతకు ముందు రోజు...
వంద మంది రైల్వే ఉద్యోగులకు ‘అతి విశిష్ట రైలు సేవా పురస్కారం’ ప్రదానం
మన తెలంగాణ / హైదరాబాద్ : వివిధ విభాగాల్లో సేవలందించిన 100 మంది రైల్వే ఉద్యోగులకు ‘ అతి విశిష్ట రైలు సేవా పురస్కార్’ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్...
కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారం….
భోపాల్: కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారం చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం శాట్నా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహిళా(30) కోట్ని రైల్వే స్టేషన్లో ఆమె వుంచెరా వెళ్లేందుకు టికెట్...
రైలులో అత్యాచారం
రైలులో ఓ ప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడొక కామాంధుడు. మధ్యప్రదేశ్ లోని కట్ని జిల్లా పరిధిలో ఆదివారం జరిగిన ఈ సంఘటన మహిళా ప్రయాణికుల భద్రతపై అనేక సందేహాలను లేవనెత్తుతోంది.
30 ఏళ్ల మహిళ పకారియా...
బీబీనగర్ వద్ద రైలులో పొగలు
యాదాద్రి భువనగిరి: సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ రైలులో పొగలు వచ్చాయి. బీబీనగర్ వద్ద బ్రేకులు పట్టేయడంతో రైలులో పొగలు రావడంతో ప్రయాణికులు గమనించి చైన్ను లాగి రైలును ఆపారు. మరమ్మతులు చేపట్టిన అనంతరం రైలు...
వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి
న్యూఢిల్లీ : దేశంలో వందేభారత్ రైళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా రౌర్కెలాపూరీ మధ్య నడిచే వందే భారత్ పై కొందరు ఆకతాయిలు ఆదివారం రాత్రి రాళ్లు రువ్వారు. డెంకనల్అంగుల్ రైల్వే సెక్షన్ లోని...
రైలు కిందపడి యువతి యువకుడు ఆత్మహత్య
అమరావతి: రైలు కిందపడి యువతి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యువతి యువకుడు షాలీమార్ ఎక్స్ప్రెస్లో...