Home Search
విభజన చట్టం - search results
If you're not happy with the results, please do another search
మోడీ- కేడీ తెలంగాణకు అన్యాయం చేసిండ్రు : సిఎం రేవంత్ రెడ్డి
మహబూబాబాద్: లోక్ సభ ఎన్నికల్లోనూ సిపిఐ, సిపిఎం, జనసమితి పార్టీల మద్దతు తీసుకున్నామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ లో నిర్వహించిన బహిరంగసభలో సిఎం మాట్లాడుతూ... ప్రజాస్వామ్యానికి...
నోటికొచ్చినట్లు మాట్లాడితే కెసిఆర్ జైలుకే
మన తెలంగాణ/ హైదరాబాద్ : పదేళ్లు కెసిఆర్ తెలంగాణను నాశనం చేశారని సిఎం రేవంత్ ఆరోపించారు. కెసిఆర్కు చర్లపల్లి జైలులో డబు ల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తానని హెచ్చరించారు. ఆ మధ్య...
కెసిఆర్వి కట్టుకథలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో చేరికలతో మాజీ సిఎం కెసిఆర్కు నిద్రపట్టడం లే దని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క విమర్శించా రు. పార్టీ లీడర్లను కాపాడుకునే ప్రయత్నంలో కెసిఆర్ దిగజారి మాట్లాడుతున్నారని...
కెసిఆర్ పై భట్టి విక్రమార్క ఫైర్
న్యూఢిల్లీ: సూర్యపేటలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన కామెంట్స్ పై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. బిఆర్ఎస్ పార్టీ నుంచి వారి నేతలు భారీగా కాంగ్రెస్ లోకి చేరుతుంటే తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవ చేశారు....
పాత పద్ధతిలోనే నీటి వాటాలు
కృష్ణా జలాల పంపిణీపై ఎన్నికల ఎఫెక్ట్
త్రిసభ్య కమిటీతో కాలం వెళ్లదీయాల్సిందేనా?
మనతెలంగాణ/హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీజలాల పంపిణీపై లోక్సభ ఎన్నికల ప్రభావం పడింది. రానున్న రెండు నెలల్లో వేసవి కాలం ముగియనుంది...
కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద బ్లండర్
మనతెలంగాణ/హైదరాబాద్ :గోదావరి నదీజలాలను వినియోగించుకునేందుకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగు నీటి పథకం తప్పుల తడక అని కేంద్ర ప్రభుత్వ జల్శక్తిశాఖ సలహాదారు వెదిరె శ్రీరాం వెల్లడించారు. గురువారం...
ఎన్నికల వేళ..కొత్త నాటకానికి తెర:మంత్రి జూపల్లి
హైదరాబాద్ : తప్పు చేసిన వారే భయపడుతారని, అందుకే పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త నాటాకానికి తెర తీశారని మంత్రి జూపల్లి కృష్ఱా రావు అన్నారు. బుధవారం గాంధీ...
విశాఖకు కృష్ణా బోర్డు తరలింపును అడ్డుకుంటాం
కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలి
బోర్డు చైర్మన్కు సాగునీటి సంఘాల సమాఖ్య హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంకు తరలించాలనే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామని సాగునీటి వినియోగదారుల సమాఖ్య ప్రకటించింది. బోర్డు కార్యాలయాన్ని...
చర్చకు రా… ద్రోహులెవరో తేల్చుదాం
తప్పులు మీరు చేసి, నెపం మాపై నెడతారా?
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు సిఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల...
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ఎలా?
మనతెలంగాణ/హైదరాబాద్ : రెండు రోజులు గా ఢిల్లీలో ముఖ్యమంత్రి బిజీబిజీగా గడిపారు. తొలి రోజు రాష్ట్ర పునర్విభజన చట్టం సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన...
అదనపు విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాటు
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండాలి
అధికారులకు డిప్యూటీ సిఎం భట్టి ఆదేశాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ...
తెలంగాణ రావాల్సిన హక్కుల కోసం ఎన్నడు కేంద్రం దగ్గర రాజీ పడలేదదు
హైదరాబాద్ : తెలంగాణ హక్కుల విషయంలో కేంద్రం వద్ద కెసిఆర్ ప్రభుత్వం ఎన్నడూ రాజీ పడలేదని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి...
ప్రధాని ’అభయం‘
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోడీకి వివరించామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రధానితో తాము జరిపిన చర్చల వివరాలను ఢి ల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన...
అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని గొప్పలు చెప్పడం సిగ్గుచేటు!
అప్పులు తీర్చాలంటే తెలంగాణ ప్రజలు చెమట చిందించాల్సిందే?
విభజన హామీలు, బకాయిల విడుదలపై మోడీని కలుస్తున్నాం
బేగంపేట ఎయిర్ పోర్ట్ వద్ద కలిసిన మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ శ్వేత పత్రానికి కౌంటర్...
తేల్చుడు కాదు.. నాన్చుడే!
మన తెలంగాణ/హైదరాబాద్: ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ అనే సామెతను కేంద్ర ప్రభుత్వం బాగా వంటపట్టించుకొన్నట్లుగా ఉందని, అందుకే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న స మస్యలను పరిష్కరించకుండా వాయిదాలు వే...
రూ.81,516 కోట్లు.. ఇదీ విద్యుత్ సంస్థల అప్పు
విద్యుత్ రంగం ఆందోళనకరం
16,538 మెగావాట్ల విద్యుత్ కెపాసిటీకి రంగం సిద్ధం
దేశంలో విద్యుత్ సంస్కరణలు కాంగ్రెస్ హయాంలోనే
గతం కంటే మూడు రెట్లు పెరిగిన విద్యుత్ డిమాండ్
ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేసి నాణ్యమైన విద్యుత్...
ఎపి దౌర్జన్యం నిజమే
నాగార్జున సాగర్ ఘటనపై కేంద్రానికి కృష్ణాబోర్డు నివేదిక
సిఆర్పిఎఫ్ బలగాల స్వాధీనంలోకి సాగర్ డ్యామ్
కృష్ణా వివాదంపై 6న ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్న కేంద్ర జలశక్తి శాఖ
సాగర్ నీటి విడుదలపై...
సాగర్ వివాదంపై కేంద్రం వీడియో కాన్ఫరెన్స్
నీటి విడుదలపై రేపు కృష్ణాబోర్డు సమావేశం
తెలంగాణ అభ్యర్ధన మేరకు 6న ఢిల్లీలో కీలక భేటి
రెండు రాష్ట్రాలకు న్యాయం చేస్తాం
కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల మధ్యన తలెత్తిన కృష్ణా...
కేంద్రం వల్లే తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగురాష్ట్రాల మధ్య జలవివాదాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు..నాగార్జున సాగర్ జలవివాద నేపథ్యంలో దశరథరామిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు....
సాగర్ జలాల విడుదల ఆపండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు ఆదేశం
28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని సూచన
అనుమతి లేకుండా కుడికాలువకు నీటి విడుదలపై ఆగ్రహం
ఒప్పందానికి కట్టుబడి నీళ్లను వాడుకోవాలని హితవు
తెలంగాణ వాదనతో ఏకీభవించిన కేంద్రం
ప్రాజెక్టుకు...