Home Search
సచివాలయ భవనం - search results
If you're not happy with the results, please do another search
ఆస్తుల చిట్టా..
హైదరాబాద్ :రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బిఆర్ఎస్ ఒక డాక్యుమెంట్ను విడుదల చేసింది. కెసిఆర్ పా లనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టేలా...
1000 హరిత గ్రామాలు
హైదరాబాద్ : గంగదేవిపల్లి స్ఫూర్తిగా రాష్ట్రంలోని వెయ్యి గ్రామాలను హరిత గ్రామాలుగా మార్చేందుకు ఐజిబిసి సహకారం కావాలని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో శుక్రవారం ఇండియన్ గ్రీన్...
దిశ మార్చిన ‘దశ’
పండుగ ఉన్నపళంగా ఆకాశం నుంచి ఊడిపడేది కాదు, అది ఒక క్రమ పరిణామ ఫలం. ప్రజలు ఎంతో కృషి చేసి, పోరాడి సాధించుకొనే చరిత్రాత్మక విజయ చిహ్నమే సంబురం. అటువంటి గొప్ప ఘట్టం...
200మందితో నిర్వహణ
పారదర్శకంగా సమీకృత కొత్త సచివాలయం నిర్వహణ
వాటి బాధ్యతలను ప్రైవేటు కన్సల్టెన్సీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం
ఒకే సంస్థకు హౌజ్ కీపింగ్, సివిల్, ప్లంబింగ్, ఎలక్ట్రీసిటీ, ఐటీ నిర్వహణ, మరమ్మతుల బాధ్యతలు
నిర్వహణ కోసం 200మంది...
రేపు కేబినేట్ భేటి?
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయ భవనంలో ఈనెల 8వ తేదీన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరుగనుంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి శనివారం కేబినేట్...
పాలమూరు పరుగులు పెట్టాలి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు -రంగారెడ్డి భారీ లిఫ్టు ప్రాజెక్టు నిర్మాణాలను వాయువేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. నూతన సచివాలయ భవనంలో నిర్వహించిన మొట్టమొదటి...
సమతామూర్తి సాక్షిగా.. ‘సంక్షేమ’ సంతకం
మన తెలంగాణ/హైదరాబాద్: సెక్రటేరియట్ ప్రారంభోత్సవ వేళ కాంట్రాక్ట్ ఉద్యోగులకు, పేదలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. సిఎం కెసిఆర్ పలు ఫైళ్లపై సంతకాలు చేయడంతో ఉద్యోగులతో పాటు పేదలకు లబ్ధి చేకూరనుంది. దళితబంధు పథకం...
నూతన మండలాలకు ఐకెపి భవనాలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన మండల కేంద్రాలలో ఐకెపి భవన నిర్మాణాలను చేపట్టనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. ఆదివారం నూతన సచివాలయ భవనంలో...
పేద ప్రజల కోసం తొలి సంతకం
మన తెలంగాణ / హైదరాబాద్ : పేద ప్రజలకు మేలు జరిగే ఫైలుపై మంత్రి కెటిఆర్ తొలి సంతకం చేయనున్నారు. నగరంలో లక్ష మందికి డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీకి సంబంధించి...
సకల సేవల సుందర సౌధం
మానవుడు బ్రతకాలంటే గుండె ఏ విధం గా పనిచేస్తుందో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోవాలంటే రాష్ట్రానికి ఒక కేంద్రం అవసరం ఈ కేంద్రమే సచివాలయం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సచివాలయం...
నేడే బిసి గురుకుల కాలేజీల ప్రవేశ పరీక్ష
మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ కోర్సుల ప్రవేశ పరీక్ష ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా 277 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల...
పగలు ధవళ వర్ణం! రాత్రిళ్లు సప్త వర్ణం!
“రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్” అని సినీ కవి చెప్పినట్టుగా భాగ్యనగరి సిగలో మరో మణిహారం చేరింది. ఇటు చూస్తే నింగికి బాహువులు చాపినట్టుగా అంబేడ్కర్ విగ్రహం! ఎదురుగా అఖండ జ్యోతి...
అద్భుతం.. ఆధునిక పాలనా సౌధం
‘విశాలమైన పచ్చిక బయళ్లు, భారీ ఫౌంటెయిన్లతో నూతన సచివాలయం చూపరులను ఆకట్టుకుంటోంది. 4వేల కార్మికులతో 26 నెలల్లో ఈ నిర్మాణాన్ని పూర్తిచేశాం. కరోనా అవరోధాలు కలిగించినా విజయవంతంగా అధిగమించాం. రాజస్థాన్ దోల్పూర్ ఎర్రటి...
నేటి నుంచి తరలింపు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర నూతన సచివాలయ భవనాన్ని ఈనెల 30వ తేదీన సిఎం కెసిఆర్ ప్రారంభించనుండగా అందులోకి నేటి నుంచి ఫైళ్ల తరలింపు ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని శాఖలకు...
రేపటి నుంచి షిఫ్టింగ్
మనతెలంగాణ/హైదరాబాద్ : కొత్త సచివాలయ భవనంలోకి శాఖల తరలింపు రేపటి నుంచి (మంగళవారం) ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కేటాయింపు ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ప్రారంభోత్సవం నుంచే పూర్తి స్థాయిలో కార్యకలాపాలు జరగాలన్న...
షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బిఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని...
కెటిఆర్ ఆధ్వర్యంలో కొవిడ్ టాస్క్ ఫోర్స్ సమావేశం….
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ బుధవారం ఉదయం పది గంటల నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కు తెలంగాణ ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు. కరోనా...
రూ.400 కోట్లు మంజూరు
సచివాలయ నిర్మాణానికి రూ.400 కోట్లు మంజూరు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేయనున్న ఆర్ అండ్ బి
ఒకటి, రెండు రోజుల్లో టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయనున్న అధికారులు
ఆర్కిటెకట్స్ ఆస్కార్, పొన్ని...
ఆ విషయంలో కెసిఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: అలీ
హైదరాబాద్: తెలంగాణ నూతన సెక్రటేరియట్ నిర్మాణంలో భాగంగా మసీదు, దేవాలయానని నిర్మించాలన్న సిఎం కెసిఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ప్రస్తుతం పాత సచివాలయ భవనంలో ఉన్న మసీదు, దేవాలయాల...
కాళేశ్వరం అవకతవకలపై అభిప్రాయం చెప్పండి
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. తమ ఫిర్యాదులు, నివేదనలను సాక్ష్యాధారాలతో నోటరీ ద్వారా ప్రమాణ పూర్వక అఫిడవిట్ రూపంలో సీల్డ్ కవర్లలో పంపించాలని...