Home Search
సిజెఐ - search results
If you're not happy with the results, please do another search
సిజెఐగా చంద్రచూడ్ నియామకం
న్యూఢిల్లీ: డివై చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ నియమితులయ్యారు. విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి రెన్ రిజిజు సోమవారం వెల్లడించారు. నవంబర్ 9న చంద్రచూడ్ సిజెఐగా ప్రమాణం చేయనున్నారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్...
సిజెఐ యూయూ లలిత్ జస్టిస్ డివై చంద్రచూడ్ను వారసుడిగా ప్రకటించారు
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) ఉదయ్ ఉమేశ్ లలిత్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ని అతని వారసుడిగా సిఫారసు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ 74 రోజుల పదవీకాలం తర్వాత...
రిటైర్డ్ సిజెఐ, సుప్రీంకోర్టు జడ్జిలకు మరిన్ని సదుపాయాలు
నిబంధనలను మరోసారి సవరించిన కేంద్ర న్యాయశాఖ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇకపై పదవీ విరమణ చేసిన రోజునుంచి జీవితకాలమంతా ఒక పని మనిషి, ఒక వంట మనిషి, ఒక సెక్రటేరియల్ అసిస్టెంట్ సదుపాయాలను...
సుప్రీం కోర్టు సిజెఐగా ఉమేశ్ లలిత్ ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు 49 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌవదీ ముర్ము ఆయన...
సిజెఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఏఎన్యూ గౌరవ డాక్టరేట్
హైదరాబాద్: సీజేఐ ఎన్వీ రమణకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. ఈ నెల 20న వర్సిటీలో జరిగే 37, 38వ స్నాతకోత్సవంలో ఆయనకు డాక్టరేట్ అందజేస్తామని వర్సిటీ ఇన్ఛార్జి...
27న సిజెఐగా లలిత్ ప్రమాణం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జి ఉదయ్ ఉమేశ్ ఈనెల ప్రమాణస్వీకారం దేశ లలిత్ 49వ సుప్రీంప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం జస్టిస్ ఇండియా రమణ స్థానంలో బాధ్యతలు జస్టిస్ లలిత్ నెలలు చీఫ్ సుప్రీంకోర్టు పదవీ...
సుప్రీంకోర్టు సిజెఐగా ఉదయ్ ఉమేశ్ లలిత్
ఢిల్లీ: సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టీస్ గా ఉదయ్ ఉమేశ్ లలిత్ ఎంపికయ్యారు. సుప్రీంకోర్టు సీనియారిటీ లిస్టులో జస్టిస్ రమణ తర్వాత న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ వరుసలో ఉన్నారు. దీంతో...
పెండింగ్ కేసులపై సిజెఐ కీలక వ్యాఖ్యలు
జైపూర్ : కోర్టుల్లో పెండింగ్ కేసులు పేరుకుపోవడంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ చేపట్టకపోవడంతోనే కేసుల పరిష్కారానికి నోచుకోక పేరుకుపోతున్నాయని...
కాలిఫోర్నియా తాత్కాలిక గవర్నర్తో సిజెఐ రమణ సమావేశం
న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) ఆదివారం కాలిఫోర్నియా తాత్కాలిక గవర్నర్ ఎలెనీ కౌనలకిస్ను కలుసుకున్నారు. అమెరికా లోని శాన్ఫ్రాన్సిస్కో లో భారత కాన్సుల్ జనరల్ అధికారిక నివాసాన్ని గవర్నర్ కౌసలకిస్...
క్షణ న్యాయమార్గం మీ చేతుల్లోనే జిల్లా జుడిషియరీకి సిజెఐ పిలుపు
న్యూఢిల్లీ : దేశంలో వ్యాజ్యాల తక్షణ పరిష్కారానికి ప్రత్యామ్నాయ పరిష్కార విధానం (ఎడిఆర్) వైపు కక్షిదారులు మొగ్గుచూపితే మంచిది. ఈ మార్గంలోకి వారిని మళ్లించే బాధ్యతను జిల్లా స్థాయిల న్యాయవ్యవస్థ తీసుకోవాలని భారత...
సిజెఐ చొరవ అమోఘం
హైకోర్టులో జడ్జీల సంఖ్య పెరిగింది
42మంది న్యాయమూర్తులకు 30 నుంచి 40 ఎకరాల
స్థలంలో ఒకేచోట క్వార్టర్స్ నిర్మిస్తాం: సిఎం కెసిఆర్
మన తెలంగాణ / హైదరాబాద్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి ర...
మాజీ సిజెఐ జస్టిస్ ఆర్సి లహోటి కన్నుమూత..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ చంద్ర లహోటి బుధవారం సాయంత్రం ఇక్కడి ఒక ఆసుపత్రిలో కన్నుమూశారని ఆయన కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. 2004...
ఐఎఎంసి భవనానికి భూమి పూజ చేసిన సిజెఐ జస్టిస్ రమణ
హైదరాబాద్: హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిర్టేషన్ మీడియేషన్ సెంటర్ నూతన భవన నిర్మాణాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ శంకుస్థాపన చేశారు. గచ్చిబౌలిలోని ఐకియా సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో...
గోరటి వెంకన్నకు సిజెఐ అభినందనలు
ఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణను మర్యాదపూర్వకంగా కవి, రచయిత ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కలిశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా గోరటి...
శ్రీవారిని సన్నిధిలో సిజెఐ జస్టిస్ ఎన్వీ రమణ..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణకు టిటిడి అధికారులు మహాద్వారం వద్ద స్వాగతం పలికారు....
ఒమిక్రాస్ సైలెంట్ కిల్లర్… ఇంకా బాధపడుతున్నా: సిజెఐ ఎన్వి రమణ
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ సోకి తగ్గినప్పటికీ దాని ప్రభావంతో తానింకా బాధపడుతున్నానని, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజెఐ) జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు. సుప్రీం కోర్టులో పూర్తి స్థాయిలో భౌతిక విచారణ ప్రారంభించాలని ఓ...
శ్రీవారిని దర్శించుకున్న సిజెఐ ఎన్వీ రమణ దంపతులు..
తిరుమల: ముక్కోటి ఎకాదశి ప్రారంభమైన సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి గురువారం తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వారా భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి...
సిజెఐ ఎన్వి రమణకు ఎపి ప్రభుత్వం తేనీటి విందు
సిజెఐకి స్వాగతం పలికిన సిఎం దంపతులు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న సిజెఐ ఎన్వి రమణకు శనివారం నాడు ఎపి ప్రభుత్వం ఇచ్చిన తేనీటి విందుకు హాజరయ్యారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సిజెఐకు...
సొంతూరులో సిజెఐ రమణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా వీరులపాడు మండలం సొంతూరు పొన్నవరానికి సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ చేరుకున్నారు. సిజెఐ హోదాలో తొలిసారిగా పొన్నవరం రావడంతో రమణపై గ్రామస్థులు పూల వర్షం కురిపించి...
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తాం: సిజెఐ
హైదరాబాద్: ఐఎఎంసి వెంటనే ప్రతిపాదన చేసిన వెంటనే సిఎం కెసిఆర్ ఆంగీకరించారని సిజెఐ ఎన్వి రమణ తెలిపారు. నానక్రాంగూడలోని ఫొనిక్స్ వికె టవర్స్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్, సిజెఐ...