Home Search
సిజెఐ - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్ ను అతిగా ప్రేమించే వ్యక్తి సిజెఐ: కెసిఆర్
హైదరాబాద్: భాగ్యనగరాన్ని అతిగా ప్రేమించే వ్యక్తి సిజెఐ ఎన్వి రమణ అని సిఎం కెసిఆర్ తెలిపారు. నానక్రాంగూడలోని ఫొనిక్స్ వికె టవర్స్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్, సిజెఐ జస్టిస్...
ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన కెసిఆర్, సిజెఐ
హైదరాబాద్: నానక్రాంగూడలోని ఫొనిక్స్ వికె టవర్స్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్, సిజెఐ జస్టిస్ ఎన్వి రమణ ప్రారంభించారు. దేశంలో మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియోషన్ కేంద్రం హైదరాబాద్లో సేవలందించనుంది....
ఈనెల 19న నల్సార్ యూనివర్సిటీకి సిజెఐ రాక
మనతెలంగాణ/హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఈనెల 19న(ఆదివారం) మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలంలో ఉన్న నల్సార్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. ముందుగా వరంగల్ జిల్లాలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం...
మాజీ సిజెఐ రంజన్ గొగొయ్పై హక్కుల తీర్మానం
దాఖలుచేసిన టిఎంసి ఎంపీ
న్యూఢిల్లీ: మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) ఇటీవల ఎన్డిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యానాలపై రాజ్యసభ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మౌసం నూర్ ఆయనకు వ్యతిరేకంగా హక్కుల తీర్మానం దాఖలు...
ఆర్బిట్రేషన్ కోసం సింగపూర్, దుబాయ్ వెళ్లాల్సి వస్తోంది: సిజెఐ
హైదరాబాద్: పెట్టుబుడులు పెట్టేవారు లిటిగేషన్లతో ఇబ్బందులు పడుతుంటారని సిజెఐ ఎన్వి రమణ తెలిపారు. హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని సుప్రీం కోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్లు, న్యాయమూర్తులు, మంత్రులు కెటిఆర్, ఇంద్రకరణ్ రెడ్డి,...
సిజెఐ చొరతోనే హైదరాబాద్ లో ఆర్బిట్రేషన్ కేంద్రం: కెటిఆర్
హైదరాబాద్: హైదరాబాద్ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు చేసినందుకు సిజెఐ ఎన్వి రమణకు మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. సిజెఐ చొరవతో ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్...
పార్లమెంటులో చర్చల తీరుపై సిజెఐ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : పార్లమెంటులో చట్టాలను రూపొందించే సమయంలో చర్చలపై కాకుండా ఆటంకాలు సృష్టించడం పైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు....
పిఎస్ లలో మానవ హక్కుల ఉల్లంఘన విచారకరం: సిజెఐ
ఢిల్లీ: ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘన జరగడం విచారకరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ రమణ తెలిపారు. విజ్ఞాన్ భవన్లో లీగల్ సర్వీసెస్ యాప్, విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ను...
సిజెఐ సునిశిత వ్యాఖ్యలు
దేశంలో ఇంకా కొనసాగుతున్న రాజద్రోహ చట్టం, పౌరస్వేచ్ఛల సంహారం గురిం చి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గురువారం నాడు మాట్లాడినట్టు గతంలో ఆ పీఠం మీద కూర్చున్నవారెవరూ మాట్లాడి ఉండరు....
సిజెఐ హితవు
సార్వత్రిక ఉచిత వైద్య చికిత్సా వ్యవస్థే దేశంలో రోగ నివారణకు ఏకైక మార్గమని, దానికి ప్రత్యామ్నాయం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) ఎన్వి రమణ వెలిబుచ్చిన అభిప్రాయం తిరుగులేనిది. అయితే...
రాజ్ భవన్ కు చేరుకున్న సిజెఐ
హైదరాబాద్: రాజ్భవన్లో సుప్రీం కోర్టు సిజెఐ జస్టిస్ ఎన్ వి రమణకు గవర్నర్ తమిళిసై, సిఎం కెసిఆర్ ఘన స్వాగతం పలికారు. పోలీసులు గౌవర వందనం జస్టిస్ ఎన్వి రమణ స్వీకరించారు. సుప్రీం...
సిజెఐకి కేరళ చిన్నారి వర్ణరంజిత లేఖ
మీ ఆదేశాలతో కరోనా నుంచి
వేలాది మందిని కాపాడారని
ఐదో తరగతి విద్యార్థిని ప్రశంస
బాలికను అభినందిస్తూ లేఖ పంపిన జస్టిస్ ఎన్వి రమణ, రాజ్యాంగ పుస్తకం బహూకరణ
న్యూఢిల్లీ: దేశంలో పరిస్థితులు, న్యాయస్థానాల పనితీరును...
రెండున్నర కోట్లు మోసపోయిన సిజెఐ తల్లి
కేర్టేకర్ అరెస్టు .. సిట్ దర్యాప్తు
నాగ్పూర్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బోబ్డే తల్లిని ఓ వ్యక్తి రెండున్నర కోట్ల రూపాయల మేరకు మోసగించాడు. నిందితుడు అయిన తపస్ ఘోష్ను మంగళవారం...
నోటాకే మెజారిటీ వస్తే ఎన్నికను రద్దు చేయాలి
సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కీకల పరిణామం ఒకటి చోటుచేసుకుంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల కన్నా నోటా(నన్ ఆఫ్ ది అబవ్)కు అధిక ఓట్లు వచ్చిన పక్షంలో ఆ స్థానం ఎన్నికను...
మూడేళ్ల లా కోర్సుకు సుప్రీం నిరాకరణ
న్యాయ వృత్తికి పరిపక్వత గల వ్యక్తులు అవసరమని సుప్రీంకోర్టు సోమవారం అభిప్రాయపడింది. 12వ తరగతి తర్వాత ప్రస్తుతమున్న ఐదేళ్ల ఎల్ఎల్బి కోర్సుకు బదులుగా మూడేళ్ల ఎల్ఎల్బి కోర్సును ప్రవేశపెట్టే సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఒక...
భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ను కలిసిన సిఎం రేవంత్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ను తెలంగాణ ముఖ్యమంత్రి సిఎం రేవంత్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తాజ్ ఫలక్నుమాలో సిజెఐతో సిఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాజేంద్రనగర్లో...
తెలంగాణ కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన
హైదరాబాద్: రాజేంద్రనగర్ లో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సిజెఐతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు....
ఎలక్టోరల్ బాండ్ల బండారం బట్టబయలు… సుప్రీంలో ఎస్బిఐ అఫిడవిట్
ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలు ఇసికి అందచేశాం
సీరియల్ నంబర్లను కూడా ఇచ్చేశాం
మా దగ్గర ఇంకే వివరాలు దాచలేదు
సుప్రీంకోర్టులో ఎస్బిఐ అఫిడవిట్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నుంచి మందలింపును ఎదుర్కొన్న తర్వాత...
తమిళనాడు గవర్నర్పై సుప్రీం తీవ్ర ఆగ్రహం
మా తీర్పునే ధిక్కరిస్తున్నారా?
తమిళనాడు గవర్నర్పై సుప్రీం తీవ్ర ఆగ్రహం
మీ ప్రవర్తన ఆందోళన కలిగిస్తోంది
ప్రొన్ముడిని మంత్రిగా వెంటనే నియమించండి
లేకపోతే శుక్రవారం మేమే నిర్ణయం తీసుకుంటాం
గవర్నర్ రవిపై సిజెఐ మండిపాటు
న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్వ్రిపై సుప్రీంకోర్టు...
సిఎఎ అమలుపై స్టేకు సుప్రీం నిరాకరణ
కౌంటర్ దాఖలుకు కేంద్రానికి మూడు వారాల గడువు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. సిఎఎ అమలుకు సంబంధించిన నిబంధనలను గత వారం కేంద్ర ప్రభుత్వం...