Wednesday, May 15, 2024

ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన కెసిఆర్, సిజెఐ

- Advertisement -
- Advertisement -


హైదరాబాద్: నానక్‌రాంగూడలోని ఫొనిక్స్ వికె టవర్స్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్, సిజెఐ జస్టిస్ ఎన్‌వి రమణ ప్రారంభించారు. దేశంలో మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియోషన్ కేంద్రం హైదరాబాద్‌లో సేవలందించనుంది. ప్రాంగణాన్ని సిజెఐ ఎన్‌వి రమణకు కెసిఆర్ అప్పగించారు. ఇద్దరు కలిసి ఐఎంఎసిలో వసతులతో పాటు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కేంద్రానికి శాశ్వత భవనం కోసం భూకేటాయింపులు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News