Home Search
సిజెఐ - search results
If you're not happy with the results, please do another search
నా భర్తను జైలుకు తరలించండి
సిజెఐ కి కప్పన్ భార్య వినతి
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్కు వస్తున్నప్పుడు అరెస్టయిన తన భర్తను వెంటనే ఆస్పత్రి నుంచి జైలుకు తరలించాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణను...
జస్టిస్ రమణకు సిఎం కెసిఆర్ అభినందనలు
హైదరాబాద్: సిజెఐ జస్టిస్ ఎన్.వి.రమణకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందనలు తెలిపారు. 48వ సిజెఐగా బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన విశేష అనుభవం దేశానికి ఎంతో ప్రయోజనకరం అన్నారు. జస్టిస్ ఎన్.వి.రమణ...
సంతృప్తిగా పదవీ విరమణ చేస్తున్నా
వీడ్కోలు సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే
న్యూఢిల్లీ: ప్రధాన న్యాయమూర్తిగా తన శక్తిమేరకు విధులు నిర్వర్తించాననే పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బోబ్డే అన్నారు. శుక్రవారం...
తెలుగు ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని ఉగాది శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ...
భవిష్యత్తులో కోర్టులకు పెద్ద భవనాలు ఉండవు
సిజెఐ ఎస్ఎ బాబ్డే అభిప్రాయం
పానాజీ: సాంకేతిక మార్పుల కారణంగా భవిష్యత్తులో కోర్టు రూములు, కోర్టు సముదాయాలు చిన్నవైపోతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బాబ్డే అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ కారణంగా న్యాయస్థానాల పనితీరుకు...
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రమణ?
ఢిల్లీ: సుప్రీంకోర్టు 48వ సిజెఐగా జస్టిస్ ఎన్వి రమణ పేరును సిపారుసు చేశారు. జస్టిస్ ఎన్వి రమణ పేరును సిజెఐ బోబ్డే ప్రతిపాదించారు. కేంద్ర న్యాయ శాఖకు బోబ్డే లేఖ రాశారు. ఏప్రిల్...
మీ వారసుడు ఎవరు?
సిజెఐ ఎస్ఎ బాబ్డేకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బాబ్డే వారసుని ఎంపిక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. తన వారసుని పేరును...
మా వ్యాఖ్యలు వక్రీకరించారు
మా వ్యాఖ్యలు వక్రీకరించారు
అత్యాచారం కేసులో సిజెఐ బాబ్డే వివరణ
న్యూఢిల్లీ : ‘మహిళలు అంటే మాకు అత్యంత గౌరవం ఉంది. వారిని కించపరిచే ఉద్దేశం లేదు. అలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు’ అని సుప్రీంకోర్టు...
ఇదేమి న్యాయం?
అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి ఆ యువతిని పెళ్లి చేసుకోడానికి సిద్ధపడితే ఆమెకు న్యాయం జరిగినట్టేనా, ఆమె ఇష్టానిష్టాలతో పని లేదా? రేప్ చేసిన వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేయడమనేది విజ్ఞత గల ఎవరికైనా...
న్యాయవ్యవస్థపై కుట్రకేసు మూసివేత
సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం, మాజీ సిజెఐ గొగోయ్కు క్లీన్చిట్, ఐబి డైరెక్టర్ లేఖ కీలక ప్రస్తావన
న్యూఢిల్లీ : న్యాయవ్యవస్థపై కుట్రకేసును మూసివేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్పై...
హైకోర్టు న్యాయవాదికి సిబిఐ నోటీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: సామజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను దూషించిన కేసులో హైకోర్టు న్యాయవాది గోపాలకృష్ణ కళానిధికి సిబిసోమవారం నోటీసులు పంపించింది. సామజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను దూషించిన కేసులో ఈ నెల 9న సిబిఐ ఎదుట హాజరుకావాలని...
నిరసన తెలిపే హక్కు రైతులకు ఉంది: సుప్రీం
న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరుగుతోంది. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న పిిటిషన్లను తరువాత పరిశీలిస్తామన్న సిజెఐ ఆందోళన చేస్తున్న రైతులను ఖాలీ చేయించాలని పిటిషన్ ను...
వాక్స్వాతంత్య్రం స్వేచ్ఛగా దుర్వినియోగం అవుతోంది
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్య
తబ్లీగి జమాత్ ఘటనపై కేంద్రం అఫిడవిట్పై తీవ్ర అసంతృప్తి
న్యూఢిల్లీ: దేశంలో ఇటీవలి కాలంలో వాక్ స్వాతంత్య్రం అత్యంత స్వేచ్ఛగా దుర్వినియోగం అవుతోందని సుప్రీంకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఈ...
ఆరుగురు సుప్రీం కోర్టు జడ్జిలకు స్వైన్ఫ్లూ
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టుకు చెందిన ఆరుగురు జడ్జిలకు ప్రాణాంతక హెచ్1ఎన్1 (స్వైన్ఫ్లూ) వైరస్ సోకింది. దీనిపై చీఫ్ జస్టిస్ ఎస్ఎ బోబ్డే మంగళవారం జడ్జిలతో వైరస్ వ్యాప్తిపై సమీక్ష నిర్వహించారు. వైరస్...
సుప్రీం సూపర్ తీర్పులు
130కోట్ల మంది భారతీయులు ఆమోదించారు
- అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోడీ
లింగపర న్యాయంతోనే అభివృద్ధి
కీలకరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం
మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలి
ఏ న్యాయవ్యవస్థకైనా మహాత్ముడే ఆదర్శం:మోడీ
న్యాయమే రాజ్యాంగం మూలస్తంభం : సిజెఐ బోబ్డే
ఉగ్రవాద...
పౌరసత్వంతో హక్కులూ, బాధ్యతలూ
నాగ్పూర్ వర్శిటీ సభలో సిజెఐ
నాగ్పూర్ : పౌరసత్వం కేవలం ప్రజల హక్కుల కోసమే అనుకోవద్దని, బాధ్యతలను కూడా ఇది గుర్తు చేస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి షరద్ బోబ్డే చెప్పారు. సమాజం పట్ల...
రాజ్యాంగం x మతాచారాలు
అత్యంత వివాదాస్పదంగా మారిన కేరళ శబరిమల కేసు పరిధిని విస్తరింప చేసి తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన మరింత విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ బాబ్డే తీసుకున్న...
సంపాదకీయం: రాజ్యాంగానికి సుప్రీం రక్ష!
ప్రధాన నగరాలన్నీ వీధుల్లోకి వచ్చి నిరసన కంఠాలైన అసాధారణ సందర్భంలో మౌనం చిత్తగించకుండా తన కర్తవ్యాన్ని పాటించే ప్రయత్నం చేసినందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును మనసారా అభినందించకుండా ఉండలేం. తనను సృష్టించిన...