Home Search
సిజెఐ - search results
If you're not happy with the results, please do another search
రోశయ్య పార్థీవ దేహానికి సిఎం కెసిఆర్ నివాళి….
హైదరాబాద్: మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పార్థీవ దేహానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, సిజెఐ ఎన్వీ రమణ, మంత్రులు నివాళులర్పించారు. కెసిఆర్ ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను...
చెడును ఎదిరించడానికి భయపడొద్దు
న్యాయవ్యవస్థను పరిరక్షించుకునే బాధ్యత న్యాయవాదులదే
సిజెఐ ఎన్వి రమణ ఉద్బోధ
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థను పరిరక్షించడంలో న్యాయమూర్తులకు న్యాయవాదులు సహకరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ కోరారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన...
తొలగని తేడాలు
అసమసమాజం అవాంఛనీయం
రాజ్యాంగ మౌలికస్ఫూర్తికి విఘాతం
ఆకలితో కూడిన స్వేచ్ఛ ఇవ్వడం మనిషిని
అవహేళన చేయడమే, ఆర్థిక స్వాతంత్య్రం లేని
స్వాతంత్య్రం వ్యర్థం, పేదరిక నిర్మూలనకు
న్యాయవ్యవస్థ కృషిచేయాలి : సిజెఐ ఎన్.వి.రమణ...
అరకొర ఏర్పాట్ల కోర్టులు
న్యాయం దక్కేదెలా? : సిజెఐ ఎన్.వి.రమణ
ముంబై : దేశంలోని న్యాయస్థానాలలో మౌలిక ఏర్పాట్లు దయనీయ స్థితిలో ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ సక్రమ...
లఖీంపూర్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ….
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లఖీంపూర్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభించారు. సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉత్తర్ ప్రదేశ ప్రభుత్వం తరుపున హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. గత...
నిందితులను అరెస్టు చేయలేదేం?
లఖింపూర్ ఘటనలో యుపి సర్కార్ చర్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టులో శుక్రవారం మరోసారి విచారణ జరిగింది. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న...
లఖింపుర్ ఖేరి ఘటనపై సిబిఐచే విచారణ జరిపించాలి
సుప్రీం సిజెఐకు యుపి న్యాయవాదుల లేఖ
న్యూఢిల్లీ : లఖింపుర్ ఖేరి ఘటనపై సిబిఐచే దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ న్యాయవాదులు సుప్రీం ఫ్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు మంగళవారం లేఖ రాశారు....
ప్రగతికి ప్రేరణశక్తిగా మహిళ
రాష్ట్రపతి కోవింద్ పిలుపు
న్యూఢిల్లీ : మన లక్ష్యం మహిళాభివృద్ధి నుంచి మహిళా సారథ్య ప్రగతిగా ఖరారు కావల్సి ఉందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం ఉద్ఘాటించారు. మహిళా సాధికారత, మహిళల ద్వారా సాధించే...
అలాంటి వారిని న్యాయవ్యవస్థ రక్షించదు
అధికారులు, పోలీసు వ్యవస్థపై ఫిర్యాదుల పరిష్కారానికి హైకోర్టు సిజెలతో స్థాయీ సంఘం ఏర్పాటు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశంలో అధికారులు, పోలీసు వ్యవస్థ పనితీరుపై సుప్రీంకోర్టు ప్రధాన...
రోజులు మారాయ్ చట్టాలూ మారాలి
నేటి కాలానికి, ప్రజల అవసరాలకు తగినట్లుగా చట్టాలను పునఃపరిశీలించి, సంస్కరించాలి
ఆచరణాత్మకంగా మార్చాలి : కటక్ సభలో సిజెఐ ఎన్.వి. రమణ
కటక్: నేటి కాలానికి, ప్రజల అవసరాలకు తగినట్లుగా ఉండేందుకు వీలుగా...
న్యాయవ్యవస్థలో భారతీయ స్ఫూర్తి
ప్రతిబింబించాల్సిన అవసరం ఎంతైనా ఉంది
ప్రస్తుత వలస నియమాలు భారతీయుల
అవసరాలకు అనుగుణంగా లేవు : కర్నాటక బార్
కౌన్సిల్ కార్యక్రమంలో సిజెఐ ఎన్.వి.రమణ
బెంగళూరు: దేశ న్యాయవ్యవస్థలో భారతీయ స్ఫూర్తి ప్రతిబింబించాల్సిన అవసరం ప్రస్తుతం...
వినాయక విగ్రహాల నిమజ్జనంపై రేపు సుప్రీంలో విచారణ
ఢిల్లీ: హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అత్యవసర విచారణ కు స్వీకరించాలని సిజెఐ బెంచ్ ను సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా...
నిమజ్జనంపై సుప్రీంకోర్టులో పిటిషన్
నేడు సిజెఐ విచారణకు వచ్చే అవకాశం
పిఒపి విగ్రహాల నిమజ్జనం నిషేధాన్ని సవాల్ చేసిన రాష్ట్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : హుస్సేన్ సా గర్లో పివొపి విగ్రహాలను నిమజ్జనం చేయొద్ద ని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై...
పెగాసస్పై కేంద్రం మొండి వైఖరి!
మొన్నటి వర్షాకాల పార్లమెంటు సమావేశాల ప్రారంభ సమయంలో బహిర్గతమై వాటిని ఆద్యంతం స్తంభింప చేసిన ఇజ్రాయెలీ పెగాసస్ నిఘా ఉదంతానికి సుప్రీంకోర్టులో సైతం సరైన మోక్షం లభించే సూచనలు కనిపించడం లేదు. ఈ...
న్యాయాలయాల దుస్థితి బాధాకరం
బ్రిటీషర్ల పాలన తర్వాత దయనీయ స్థితిలో మౌలిక వసతులు
పరిష్కారానికి ఎన్జెఐసి ఏర్పాటు చేయాలి
ఇందిరపై అనర్హత వేటు ధైర్యంతో కూడుకున్న తీర్పు: సిజెఐ
అలహాబాద్ : దేశంలోని న్యాయస్థానాల కార్యాలయాల శిథిలావస్థ బాధాకరం...
అలహాబాద్ హైకోర్టు తీర్పుతో మరో చరిత్ర
ఇందిరపై అనర్హత వేటు: సిజెఐ
అలహాబాద్ : 1975 నాటి అలహాబాద్ హైకోర్టు తీర్పు దేశ చరిత్రను మార్చిందని, నిష్పక్షపాత న్యాయవ్యవస్థల స్వరూపాన్ని చాటిందని ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ తెలిపారు. ఇక్కడ...
సోషల్ మీడియాలో నకిలీ వార్తలు
వార్తలకు మతం రంగు
నియంత్రణ వ్యవస్థ లేకపోవడంపై సిజెఐ ఎన్వి రమణ ఆందోళన
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో నకిలీ వార్తలు పెరిగిపోతుండడంపై సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి ఎన్వి రమణ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కొవిడ్19...
మతం రంగు పులమడం దేశానికే ప్రమాదకరం
సోషల్ మీడియాలో నకిలీ వార్తలు పెరిగిపోవడంపై సిజెఐ రమణ ఆందోళన
సామాజిక మాధ్యమాలపై నియంత్రణ కరువైందని ఆగ్రహం
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో నకిలీ వార్తలు పెరిగిపోతుండడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఆందోళన వ్యక్తం...
సుప్రీంకోర్టులో ‘నవ’శకం
ఒకే రోజు 9 మంది న్యాయమూర్తులు
ప్రమాణస్వీకారం చేయించిన సిజెఐ ఎన్వి.రమణ తొలిసారి
ప్రత్యేక్ష ప్రసారం నాలుగుకు చేరిన మహిళా జడ్జీల సంఖ్య
ప్రమాణ స్వీకారం చేసిన హిమాకోహ్లి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో మంగళవారంనాడు చరిత్రాత్మక దృశ్యం ఆవిష్కృతమైంది. దేశ...
నేడు 9మంది సుప్రీం జడ్జీల ప్రమాణ స్వీకారం
ముగ్గురు మహిళా న్యాయమూర్తులు
సహా ఒకేసారి ఇంత మంది జడ్జీల
పదవి స్వీకారం అపూర్వఘట్టం
ఉదయం 10గంటలకు ప్రమాణ
స్వీకరాం చేయించనున్న సుప్రీం కోర్టు
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
ఎన్వి.రమణ కొవిడ్ కారణంగా...