Saturday, April 27, 2024

రాజ్ భవన్ కు చేరుకున్న సిజెఐ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్‌భవన్‌లో సుప్రీం కోర్టు సిజెఐ జస్టిస్ ఎన్ వి రమణకు గవర్నర్ తమిళిసై, సిఎం కెసిఆర్ ఘన స్వాగతం పలికారు. పోలీసులు గౌవర వందనం జస్టిస్ ఎన్‌వి రమణ స్వీకరించారు. సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చారు.  తిరుపతి నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన జస్టిస్‌గా ఎన్.వి రమణ మంత్రులు, ఎంఎల్ఎలు, అధికారులు ఘనస్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News