Home Search
సిబిఐ డైరెక్టర్ - search results
If you're not happy with the results, please do another search
ఈడీ, సిబిఐ చీఫ్ల పదవీకాలం పొడిగింపు.. కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసు
న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్ల పదవీకాలాన్ని ఐదేళ్లకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారణకు...
ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తే ఇడి డైరెక్టర్: భట్టి
హైదరాబాద్: దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటిని వాళ్లకు కావాల్సి వారికి మోడీ ప్రభుత్వం అమ్మేస్తుందని కాంగ్రెస్ ఎంఎల్ఎ భట్టి విక్రమార్క మండిపడ్డారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యాగ్రహ దీక్ష...
కిరు హైడ్రో పవర్ ప్రాజెక్టు పనుల్లో లంచాలు… 16 చోట్ల సిబిఐ సోదాలు
న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ కిష్టార్ కేంద్రం కిరు హైడ్రో పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టు పనుల్లో మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రమేయంతో లంచాల బాగోతం సాగిందన్న ఆరోపణలపై దేశం మొత్తం మీద 16...
సిబిఐ వలలో జాయింట్ డ్రగ్స్ కంట్రోలర్ ఈశ్వర రెడ్డి..
న్యూఢిల్లీ: రూ.4 లక్షల లంచం తీసుకుంటూ జాయింట్ డ్రగ్స్ కంట్రోలర్ ఎస్ ఈశ్వర రెడ్డి సిబిఐ అధికారులకు చిక్కారు. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ని నియంత్రించం కోసం బయోకాన్ బయోలాజిక్స్ తయారు...
అశోక్ గెహ్లాట్ సోదరుడిపై సిబిఐ కేసు
అగ్రసేన్ గెహ్లాట్ నివాసంలో సోదాలు
న్యూఢిల్లీ: రైతులకు ఉద్దేశించిన ఎరువులను అక్రమంగా దారి మళ్లించారన్న ఆరోపణలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్తోపాటు మరో 14 మందిపై సిబిఐ కేసులు నమోదుచేసింది....
నలుగురు సిబిఐ అధికారులు డిస్మస్
న్యూఢిల్లీ : అవినీతికి పాల్పడిన నలుగురు కేంద్ర నేర పరిశోధక శాఖ(సిబిఐ) అధికారులపై వేటుపడింది. నలుగురు సబ్-ఇన్స్పెక్టర్లను డిస్మిస్ చేసినట్టు సిిబిఐ వర్గాలు వెల్లడించాయి. వీరంతా నగదు దోపిడీ కోసం చండీగఢ్లోని ఓ...
ఆప్ ఎంఎల్ఎ ఇంటిపై సిబిఐ దాడి
న్యూఢిల్లీ: రూ.40 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ( సిబిఐ) పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఎల్ఎ జశ్వంత్ సింగ్ గజ్జన్ నివాసంతో పాటుగా ఆయనకు సంబంధించిన...
మీనా జువెల్లర్స్పై సిబిఐ కేసులు
హైదరాబాద్: బ్యాంకులు రుణాలు ఎగ్గొట్టిన కేసులో హైదరాబాద్కు చెందిన మీనా జువెల్లర్స్పై సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది. కంపెనీతో పాటు ఆ కంపెనీ డైరెక్టర్ ఉమేష్ జేత్వానిపై కూడా కేసు నమోదు...
బాలిక ఆత్మహత్య కేసు దర్యాప్తు సిబిఐకి అప్పగింత
మద్రాసు హైకోర్టు ఆదేశం
మదురై: బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చారన్న ఆరోపణపై ఆత్మహత్యకు పాల్పడిన 17 ఏళ్ల యువతి కేసు దర్యాప్తును మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ సోమవారం సిబిఐకి బదిలీ చేసింది. ఆత్మహత్యకు...
లంచం కేసులో గెయిల్ డైరెక్టర్ అరెస్ట్
న్యూఢిల్లీ : లంచం ఆరోపణల కేసులో నాచురల్ గ్యాస్ ట్రాన్స్మిషన్ కంపెనీ గెయిల్ డైరెక్టర్ (మార్కెటింగ్) ఇ.ఎస్.రంగనాథన్ను సిబిఐ అరెస్టు చేసింది. మహారత్న ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ నుంచి పెట్రో కెమికల్ ఉత్పత్తులను...
బెంగాల్ అసెంబ్లీలో సిబిఐ, ఇడి అధికారులపై సభాహక్కుల తీర్మానం..
కోల్కతా: బెంగాల్ అసెంబ్లీలో ఓ సిబిఐ అధికారి, ఓ ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారిపై సభాహక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో స్పీకర్కు సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా టిఎంసికి చెందిన...
జలాంతర్గాముల సమాచారం లీకేజీపై సిబిఐ మొదటి చార్జ్షీట్
నిందితుల్లో ఇద్దరు నావీ కమాండర్లు
న్యూఢిల్లీ: జలాంతర్గాముల ప్రాజెక్ట్కు సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేసిన కేసులో సిబిఐ తన మొదటి చార్జ్షీట్ను ప్రత్యేక కోర్టుకు మంగళవారం సమర్పించింది. ఈ కేసులో ఇద్దరు నావీ...
సిబిఐ చీఫ్కు పోలీసు సమన్లు
ముంబై : కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్కు ముంబై సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ డాటా లీక్ కేసులో స్థానిక పోలీసులు సిబిఐ...
సిబిఐ ఆత్మ పరిశీలన చేసుకోవాలి: సుప్రీంకోర్టు
‘పంజరంలో చిలకకు స్వేచ్ఛ రావాలి’
కేసుల విచారణపై సిబిఐ ఆత్మ పరిశీలన చేసుకోవాలి
దర్యాప్తులో సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి
సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సిబిఐ పనితీరు పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సిబిఐ...
సిబిఐ నూతన డెరెక్టర్గా ఎస్కె జైశ్వాల్
న్యూఢిల్లీ:కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) డెరెక్టర్గా ఐపిఎస్ అధికా సుబోధ్ కుమార్ జైశ్వాల్ నియమితులయ్యారు. ప్రధానమంత్ర నరేంద్ర మోడీ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, కాంగ్రెస్ లోక్సభ పక్ష నే...
ఎంపి అభిషేక్బెనర్జీ బంధువుకు సిబిఐ సమన్లు
పోంజీ స్కాంలో బెంగాల్ మంత్రికి కూడా
ఈ నెల 15న హాజరు కావాలని ఆదేశం
న్యూఢిల్లీ: బొగ్గు అక్రమ తవ్వకాల కేసులో టిఎంసి ఎంపి అభిషేక్ బెనర్జీ సమీప బంధువు అంకుశ్అరోరాకు సిబిఐ సమన్లు జారీ...
లంచాల కోసం కక్కుర్తిపడిన సిబిఐ అధికారుల అరెస్టు
న్యూఢిల్లీ: బ్యాంకులకు చెందిన రూ. 4,300 కోట్ల రుణాలను ఎగవేసిన కంపెనీలకు ఒక ముఠాగా ఏర్పడి సహాయపడ్డారన్న ఆరోపణలపై సిబిఐ డిఎస్పి ఆర్కె రిషి, సిబిఐ ఇన్స్పెక్టర్ కపిల్ ధన్కడ్, ఒక న్యాయవాదిని...
వంద కిలోల బంగారం అదృశ్యంపై సిబిఐ అంతర్గత దర్యాప్తు
న్యూఢిల్లీ : ఎనిమిదేళ్ల క్రితం ఓ కంపెనీ నుంచి భారీగా స్వాధీనం చేసుకున్న బంగారంలో 103 కిలోల బంగారం అదృశ్యం కావడంపై సిబిఐ అంతర్గత దర్యాప్తు చేపట్టింది. ఈ బంగారం విలువ రూ.43...
సిబిఐ ఇన్స్పెక్టర్ సతీష్ ప్రభుకు పోలీస్ మెడల్
హైదరాబాద్ః రాష్ట్రానికి చెందిన సిబిఐ ఇన్స్పెక్టర్ బి.సతీష్ ప్రభుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందించింది. న్యూ ఢిల్లీలో బుధవారం సిబిఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ...
ఎపి ఎంపి రఘురామపై సిబిఐ కేసు
హైదరాబాద్, ముంబై సహా దేశవ్యాప్తంగా 11 ప్రదేశాల్లో సోదాలు
రూ. 826 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత ఆరోపణలు
ఇండ్ భారత్ సహా 8 కంపెనీల డైరెక్టర్లపై కేసు
మనతెలంగాణ/హైదరాబాద్: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించిన...