Home Search
సుప్రీం కోర్టు - search results
If you're not happy with the results, please do another search
పశువుల లంపీ స్కిన్ వ్యాధిపై 31న సుప్రీం కోర్టు విచారణ
న్యూఢిల్లీ : పాడి పశువులకు ప్రాణాంతకంగా తయారై కొన్ని వేలమంది పశువులను బలిగొన్న లంపీస్కిన్ వ్యాధిపై దాఖలైన పిటిషన్ను అక్టోబర్ 31న విచారిస్తామని బుధవారం సుప్రీం కోర్టు వెల్లడించింది. అత్యవసర విచారణ జాబితాలో...
కేంద్రానికి సుప్రీం కోర్టు షాక్… పెద్ద నోట్ల రద్దు ప్రక్రియపై విచారణ
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు కోసం నరేంద్ర మోడీ నేతృతం లోని కేంద్ర ప్రభుత్వం చేసిన కసరత్తుపై సుప్రీం కోర్టు విచారణ జరపబోతోంది. రూ.500,రూ.1000 నోట్లను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ...
సుప్రీం కోర్టు జడ్జీగా జస్టిస్ దీపాంకర్ దత్తా
న్యూఢిల్లీ : బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తాకు పదోన్నతి కల్పించారు. సుప్రీం కోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం ప్రతిపాదన చేసింది. సెప్టెంబర్ 26 న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం...
సెప్టెంబర్ 27 నుంచి సుప్రీం కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారం
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టులో కీలక విచారణలను ఇకపై ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభించనున్నది. ఈమేరకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యుయు లలిత్ ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్...
గంగూలీ, జైషాలకు సుప్రీం కోర్టు అనుమతి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషాల పదవీ కాలం పొడిగించేందుకు దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కూలింగ్ ఆఫ్...
సుప్రీం కోర్టు సిజెఐగా ఉమేశ్ లలిత్ ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు 49 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌవదీ ముర్ము ఆయన...
రాందేవ్ బాబాపై సుప్రీం కోర్టు అసహనం
న్యూఢిల్లీ: అల్లోపతి లాంటి ఆధునిక వైద్య విధానాలను విమర్శిస్తూ ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆయన అనుసరించే విధానాలు అన్ని...
ఈడీ, సిబిఐ చీఫ్ల పదవీకాలం పొడిగింపు.. కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసు
న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్ల పదవీకాలాన్ని ఐదేళ్లకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారణకు...
వరవరరావు పిటిషన్ పై ఎన్ఐఎకు సుప్రీం కోర్టు నోటీసు !
న్యూఢిల్లీ: భీమా కోరేగావ్ కేసు నిందితుడు పి.వరవరరావు వైద్యపరమైన కారణాలతో శాశ్వత బెయిల్ను కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) నుండి స్పందన కోరింది. జస్టిస్...
రాజద్రోహ చట్టం అమలుపై సుప్రీం కోర్టు స్టే
సమీక్షపూర్తయ్యే వరకు కొత్త కేసులు నమోదు చేయరాదని సూచన
న్యూఢిల్లీ : వలస పాలకుల నాటి రాజద్రోహం (సెక్షన్ 124 ఎ) చట్టాన్ని పునః పరిశీలిస్తామని కేంద్ర హోంశాఖ తెలియజేసిన సంగతి తెలిసిందే....
అజంఖాన్ ట్రస్ట్ వర్శిటీ భూమి స్వాధీనంపై సుప్రీం కోర్టు స్టే
లక్నో : రాంపూర్ లోని మొహమ్మద్ అలి జౌహార్ యూనివర్శిటీకి కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు సోమవారం స్టే ఇచ్చింది. సమాజ్వాదీ పార్టీ...
సుప్రీం కోర్టు ప్రాంతీయ బెంచ్లను ఏర్పాటు చేయాలి
సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించాలి
దేశంలోని హైకోర్టుల్లో 44 లక్షల కేసులు
సుప్రీం కోర్టులో 59, 211 కేసులు పెండింగ్లో
జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 3 కోట్ల 10 లక్షల 72 వేల...
ఆ 40 అంతస్తుల టవర్లను కూల్చేయండి: సుప్రీం కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 40 అంతస్తుల భారీ జంట భవనాలను కూల్చి వేయాలని సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశించింది. రియల్ ఎస్టేట్ కంపెనీ సూపర్టెక్...
భిక్షాటన నిషేధంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : వీధుల్లో భిక్షాటనను నిషేధించడానికి ఉన్నత వర్గాలకు అనుకూలంగా తాను పక్షపాత ధోరణిని ప్రదర్శించ లేనని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. విద్య, ఉపాధి లేకపోవడంతో కనీస జీవనోపాధిని పొందడం కోసం...
సుప్రీం కోర్టు జడ్జి డి.వై. చంద్రచూడ్కు కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు జడ్జి డి.వై. చంద్రచూడ్కు కరోనా సోకింది. ఆయనతోపాటు ఆయన సిబ్బందిలో ఒకరికి కూడా కరోనా సోకింది. జస్టిస్ చంద్రచూడ్ కరోనా నుంచి కోలుకుంటున్నారని కోర్టు వర్గాలు తెలిపాయి. అయితే...
సుప్రీం కోర్టు న్యాయమూర్తి గౌడర్ కన్నుమూత
వ్యక్తుల స్వేచ్ఛకు గళమెత్తిన జస్టిస్
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ మోహన్ ఎం శాంతనగౌడర్ ఆదివారం కన్నుమూశారు. 62 సంవత్సరాల గౌడర్ ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తడంతో స్థానిక మేదాంత ఆసుపత్రిలో చేరారు....
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రమణ?
ఢిల్లీ: సుప్రీంకోర్టు 48వ సిజెఐగా జస్టిస్ ఎన్వి రమణ పేరును సిపారుసు చేశారు. జస్టిస్ ఎన్వి రమణ పేరును సిజెఐ బోబ్డే ప్రతిపాదించారు. కేంద్ర న్యాయ శాఖకు బోబ్డే లేఖ రాశారు. ఏప్రిల్...
అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బారెట్ ప్రమాణస్వీకారం
వాషింగ్టన్ : అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఎమీకోనీబారెట్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రిపబ్లికన్ నియంత్రణలో ఉన్న సెనేట్ ఈ వివాదాస్పద నియామకాన్ని నిర్ధారించిన గంట తరువాత...
మర్యాద పాటించని న్యాయవాదికి సుప్రీం కోర్టు మందలింపు
క్షమాపణ చెప్పిన న్యాయవాది
న్యూఢిల్లీ : వీడియో కాన్ఫరెన్సు ద్వారా సుప్రీం కోర్టు విచారణ సాగిస్తున్న సమయంలో ఒక న్యాయవాది మంచంపై టి షర్టుతో పడుకుని కనిపించడాన్ని ధర్మాసనం తప్పు పట్టింది. విచారణ సమయంలో...
ఆరుగురు సుప్రీం కోర్టు జడ్జిలకు స్వైన్ఫ్లూ
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టుకు చెందిన ఆరుగురు జడ్జిలకు ప్రాణాంతక హెచ్1ఎన్1 (స్వైన్ఫ్లూ) వైరస్ సోకింది. దీనిపై చీఫ్ జస్టిస్ ఎస్ఎ బోబ్డే మంగళవారం జడ్జిలతో వైరస్ వ్యాప్తిపై సమీక్ష నిర్వహించారు. వైరస్...