Home Search
స్మితా సబర్వాల్ - search results
If you're not happy with the results, please do another search
రైతు వ్యతిరేక పార్టీలకు బుద్ధి చెప్పాలి
మన తెలంగాణ/హైదరాబాద్/మెదక్ ప్రతినిధి : ఎన్నికలగానే అధికారదాహంతో కొన్ని పార్టీలు ప్రజలను మో సపూరిత వాగ్దానాలతో మభ్యపెడుతున్నాయి. అలాంటి మోసగాళ్ల మాటలను నమ్మితే గోసపడతామని బిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు....
అనాథల బంగారు భవిష్యత్తే ప్రభుత్వ ధ్యేయం
సీఎం కేసీఆర్ ఆదేశాలతో విశాఖలోని ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజ్ సందర్శించిన మంత్రి,
అధికారులు అనాథల విద్య, భద్రతతో పాటు బంగారు భవిష్యత్ పై అధ్యయనంపై సబ్ కమిటీ ఏర్పాటు
విద్యా, యువత నైపుణ్య శిక్షణ,...
అధునాతన మిల్లులతో రైతులకు రాబడి
మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయాభివృద్ధి కార్యాచరణ ద్వారా ఇప్పటికే 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి సాధిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నదని సిఎం కెసిఆర్...
నాడు ఖాళీ బిందెలు.. నేడు నిండు కుండలు
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఖాళీ బిందెలు, కుండలు, కాలిపోయిన మోటర్లతో ధర్నాలు జరిగేవని ఇప్పుడు ఒక్కసారి కూడా అలాంటి ఘటనలు జరగలేదని, ఇది తెలంగాణ సాధించిన విజయమని రాష్ట్ర...
ఏదుల పంప్హౌస్ రెడీ
త్వరలో ఏదుల పంప్హౌస్ డ్రైరన్
హైదరాబాద్: కృష్ణానదీ జలాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పాక్షికంగా ఫలితాలు అందజేసేందుకు సిద్దమవుతోంది. ఈ పథకంలో భాగంగా ఏదుల పంపుహౌస్ పనులు పూర్తయ్యాయి....
మహిళల అభివృద్దికి సిఎం కెసిఆర్ ఎనలేని కృషి
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో గిరిజన, మహిళ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 9 సంవత్సరాల్లో మహిళల అభివృద్ధికి, సంక్షేమానికి సిఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టారని...
పాలమూరు-రంగారెడ్డితో దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం: నిరంజన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ జలాల ఆధారంగా చేపట్టిన పాలమూరురంగారెడ్డి పధకం పూర్తయితే దక్షిణ తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాంతంలో నీటి కొరత తీర్చేందుకు పాలమూరు-రంగారెడ్డి...
తడిసిన ధాన్యానికీ అదే ధర
మన తెలంగాణ/హైదరాబాద్ : అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్న లు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని గింజలేకుండా సేకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతు కుటుంబాలకు భరోసానిచ్చారు....
పాలమూరు పరుగులు పెట్టాలి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు -రంగారెడ్డి భారీ లిఫ్టు ప్రాజెక్టు నిర్మాణాలను వాయువేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. నూతన సచివాలయ భవనంలో నిర్వహించిన మొట్టమొదటి...
మల్లన్న సాగర్ నుంచి ట్రయర్ రన్ ను ప్రారంభించిన మంత్రులు
సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ నుంచి ట్రయల్ రన్ ను మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సిఎంఒ సెక్రటరీ స్మితా సబర్వాల్ కుకుకునూర్ ప్రారంభించారు....
రాష్ట్రానికి మెగా పెట్టుబడి..
హైదరాబాద్ :తెలంగాణ కు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ స్థాయి కంపెనీలు తమ సంస్థలను రాష్ట్రంలో స్థాపించి, కార్యకలాపాల ను కొ నసాగిస్తున్నాయి. తాజాగా మరో మెగా పెట్టుబడి రాష్ట్రానికి...
అర్థరాత్రి మహిళా ఐఎఎస్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్
హైదరాబాద్ : అర్ధరాత్రి వేళ ఐఎఎస్ స్మితా సబర్వాల్ ఇంట కలకలం చోటు చేసుకుంది. తెలంగాణ సిఎంఒ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ ఇంట్లోకి ఒక అధికారి చొరబడే ప్రయత్నం చేశారు....
సిఎం కార్యదర్శి ప్రాణాలకే రక్షణ లేదు : టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి
స్మితా సబర్వాల్ ట్విట్ కు రేవంత్ రెడ్డి స్పందిస్తూ స్మితా సబర్వాల్ వ్యాఖ్యాలు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు అద్దం పడుతున్నాయని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సిఎం కార్యదర్శి ప్రాణాలకే...
ఫారెస్ట్ రేంజర్కు కన్నీటి వీడ్కోలు
మన తెలంగాణ/ఖమ్మం: గుత్తికోయల దాడి లో హత్యకు గురైన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చల్లమల్ల శ్రీనివాసరావు అంత్యక్రియలు బుధవారం ఆయన స్వగ్రామమైన రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం లో అశ్రునయనాల మధ్య ప్రభుత్వ...
నిజామాబాద్ కలెక్టరేట్కు ప్రారంభోత్సవం చేసిన సిఎం కెసిఆర్
నిజామాబాద్: కొత్తగా నిర్మించిన నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్కు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను...
హై అలర్ట్
అప్రమత్తత, అందుబాటే కీలకం
అధికారులు ప్రజాప్రతినిధులకు సిఎం కెసిఆర్ సూచన
వానలు, వరదలపై ప్రగతి భవన్లో 12గంటల సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ : మహారాష్ట్రతో సహా రాష్ట్రంలోని ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా...
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వానలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలని, జనజీవనానికి ఆటంకాలు తగ్గించే విధంగా తక్షణ...
అన్ని గురుకులాల్లో ఇంటర్ విద్య
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా...
ధరణి సమస్యలకు చెక్
అవసరమైతే కొత్త మాడ్యూల్ ప్రవేశపెడతాం
పైలట్ ప్రాజెక్టుగా ములుగు ఎంపిక
సిఎం కెసిఆర్ ఆదేశాలతో వందశాతం రైతు భూసమస్యల పరిష్కారానికి కంకణం
రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ధరణిపై అవగాహన సదస్సులు
రైతులు ఆందోళన చెందవద్దు, పైరవీకారులను ఆశ్రయించవద్దు
సిద్దిపేట...
ధరణి సమస్యల అధ్యయనం.. పరిష్కారంపై సమీక్ష
ములుగు: ధరణి పోర్టల్పై సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో కలిసి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ధరణి...