Home Search
హెరాయిన్ - search results
If you're not happy with the results, please do another search
గుజరాత్ తీరంలో ఆరుగురు పాకిస్థానీయుల అరెస్టు
రూ.200కోట్ల విలువచేసే హెరాయిన్ పట్టివేత
అహ్మదాబాద్: గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఇండియన్ కోస్ట్గార్డు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఆరుగురు పాకిస్థానీయులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.200కోట్ల విలువచేసే 40కేజీల హెరాయిన్ను స్వాధీనం...
ఢిల్లీలో రూ.1,200 కోట్ల డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. 1200 కోట్ల విలువైన డ్రగ్స్ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఇద్దరు...
రూ.8.86 కోట్ల హెరాయిన్ పట్టివేత..
చెన్నై: ఉగాండాలోని ఎంటెబే నుంచి ఈనెల 14న వచ్చిన టాంజానియా జాతీయుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకుని భారీ ఎత్తున హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఇంత పెద్దగా హెరాయిన్ పట్టుకోవడం జరగలేదు....
ముంద్రా పోర్టులో భారీ కొకైన్ స్వాధీనం..
భుజ్(గుజరాత్): కచ్ జిల్లాలోని ముంద్రా పోర్టు సమీపంలో ఒక కంటెయినర్ నుంచి రూ.500 కోట్ల విలువైన 56కిలోల కొకైన్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డిఆర్ఐ) స్వాధీనం చేసుకున్నట్లు ఒక అధికారి గురువారం తెలిపారు....
డ్రోన్ నుంచి 10 కిలోల హెరాయిన్ స్వాధీనం
చండీగఢ్: పాకిస్తాన్ నుంచి హెరాయిన్ను తీసుకువస్తున్న ఒక డ్రోన్ను పంజాబ్లోని అమృత్సర్ సమీపాన సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ సిబ్బంది కూల్చివేశారు. డ్రోన్ నుంచి తొమ్మిది ప్యాకెట్ల హెరాయిన్ను స్వాధీనం చేసుకుని సీమాంతర డ్రగ్స్ స్మగ్లింగ్ను...
శంషాబాద్లో భారీగా హెరాయిన్ పట్టివేత
మన తెలంగాణ/శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో మరో సారి భారీగా డ్రగ్స్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖతర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడి వద్ద నుంచి 6.75 కెజీల హెరాయిన్ను అధికారులు స్వాధీనం...
అంతరాష్ట్ర డ్రగ్స్ విక్రయదారుల అరెస్ట్
225 గ్రాముల బ్రౌన్ షుగర్, 28కిలోల గంజాయి స్వాధీనం
పోలీసుల అదుపులో నలుగురు, పరారీలో ఇద్దరు
వివరాలు వెల్లడించిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్
హైదరాబాద్: డ్రగ్స్, గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు...
సుదీర్ఘ న్యాయపోరాటం విఫలం.. నాగేంద్రన్ ధర్మలింగంకు ఉరి
సింగపూర్ : సింగపూర్లో మానసిక స్థితి సరిగ్గా లేని భారత సంతతి వ్యక్తి నాగేంద్రన్ కె. ధర్మలింగం (34)ను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో సింగపూర్ ప్రభుత్వం బుధవారం ఉరి తీసింది....
గుజరాత్ తీరంలో 10 మందితో ఉన్న పాక్ బోటు పట్టివేత
అహ్మదాబాద్ : గుజరాత్ తీర సముద్రజలాల్లో శనివారం రాత్రి 10 మందితో ఉన్న పాక్ బోటును ఇండియన్ కోస్టల్ గార్డు (ఐసిజి) పట్టుకుంది. శనివారం రాత్రి అరేబియా సముద్రంలో యాసీన్ పేరుతో ఉన్న...
భారత్-పాక్ సరిహద్దులో భారీగా డ్రగ్స్ స్వాధీనం..
న్యూఢిల్లీ: భారత్-పాక్ సరిహద్దులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. పంజాబ్ సరిహద్దు ప్రాంతంలో రూ.55కోట్ల విలువైన డ్రగ్స్ ను ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బర్రెక్ సరిహద్దు అవుట్ పోస్టు వద్ద 11 ప్యాకెట్ల...
పంజాబ్ బాంబు పేలుడు నిందితుడికి ఖలిస్థాన్తో సంబంధాలు
డిజిపి సిద్ధార్థ్ఛటోపాధ్యాయ
చండీగఢ్: పంజాబ్లో జరిగిన బాంబుపేలుడు ఘటనకు కారకుడుగా భావిస్తున్న మాజీ హెడ్కానిస్టేబుల్కు ఖలిస్థానీ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆ రాష్ట్ర డిజిపి సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ తెలిపారు. ఈ ఘటన వెనకాల పాకిస్థాన్ నుంచి...
77 కిలోల హెరాయిన్ తో పాక్ చేపలబోటు పట్టివేత
న్యూఢిల్లీ :పాక్ చేపల బోటు ద్వారా రూ. 400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్ను అక్రమంగా రవాణా చేస్తున్న ఆరుగురిని గుజరాత్ తీరంలో పట్టుకున్నట్టు అధికారులు సోమవారం తెలిపారు. ఆదివారం అర్థరాత్రి...
అదానీ పోర్ట్స్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అనేక రేవుపట్టణాలు నిర్వహిస్తున్న అదానీ పోర్ట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ వంటి దేశాలకు తమ టెర్మినళ్ల నుంచి సరకుల రవాణా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ...
ఆర్యన్ అరెస్టుతో దృష్టి మళ్లిస్తున్నారు: కాంగ్రెస్
ముంబయి: “క్రూయిజ్ నౌకపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సిబి) జరిపిన దాడి ఇటీవల గుజరాత్లోని ముంద్రాలో పట్టుకున్న మాదకద్రవ్యాల విషయం నుంచి దృష్టి మళ్లించడానికే” అని కాంగ్రెస్ ఆదివారం ఆరోపించింది. గుజరాత్ రేవులో పట్టుకున్న...
భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. రూ.9 వేల కోట్ల హెరాయిన్ పట్టివేత
డ్రగ్స్ ముఠా ఏడుగురు అరెస్టు.... ముఠాకు విజయవాడతో సంబంధం
అహ్మదాబాద్ : దేశంలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ)అధికారులు గుజరాత్లో రూ. 9...
పాక్ స్మగ్లర్లపై బిఎస్ఎఫ్ కాల్పులు.. ఒకరు మృతి
పాక్ స్మగ్లర్లపై బిఎస్ఎఫ్ కాల్పులు
27 కిలోల హెరాయిన్ స్వాధీనం
జమ్మూ: జమ్మూ కశ్మీరులోని కతువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ ఎత్తున మాదకద్రవ్యాల అక్రమ రవాణా యత్నాన్ని సరిహద్దు భద్రతా దళం భగ్నం...
8మంది పాక్ జాతీయుల అరెస్టు..
న్యూఢిల్లీ: గుజరాత్లోని కచ్ జిల్లాకు చెందిన జకావ్ తీరం సమీపంలో చేపల వేట కోసం ఉపయోగించే ఒక పడవలో ఉన్న 8 మంది పాకిస్తానీ జాతీయులు, 30 కిలోల హెరాయిన్ను గురువారం భారత...
ఢిల్లీలో రూ.68 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఇద్దరు ఉగాండా జాతీయుల నుంచి రూ.68 కోట్ల విలువైన హెరాయిన్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దోహా నుంచి నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు చెందిన...